Saturday, April 20, 2024
Home Search

%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D - search results

If you're not happy with the results, please do another search
Hyderabad Medical Officers Alert on Coronavirus

ఎపిలో ఒకే రోజు 77మంది మృతి..

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో రెండు, మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు తిరిగి పదివేలకు చేరుకున్నాయి. ఈక్రమంలో గడిచిన 24 గంటల్లో ఎపి రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన 77మంది మృతి...
woman beaten by man of AP tourism hotel in Nellore

నెల్లూరు ఎపి టూరిజం ఆఫీస్‌లో దారుణం.. మహిళా ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ దాష్టీకం..

అమరావతిః నెల్లూరు ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్‌మెంట్ ఆఫీస్‌లో దారుణ సంఘటన జరిగింది. ఆఫీస్‌లో మహిళా ఉద్యోగినిపై డిప్యూటీ మేనేజర్ విచక్షణ కోల్పోయి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..నెల్లూరు...

ఎపిలో కొత్తగా 465 పాజిటివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 17,609 మందికి పరీక్షలు నిర్వహించగా కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయని ఎపి వైద్య...
AP Assembly house approved the Panchayati Raj Act

ఎపి అసెంబ్లీలో కీలక బిల్లుల అమోదం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం నాడు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర శాసన సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి బిల్లు, సిఆర్‌డిఎ రద్దు...
Illegal Liquor Mafia Rised in Andhra Pradesh

రాష్ట్రంవైపు ఎపి మద్యం మాఫియా చూపు

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల మద్యం బ్రాండ్‌లు లభించకపోవడం, అధిక ధరలకు విక్రయిస్తుండటంతో ఎపి మద్యం మాఫియా ఇక్కడ మద్యాన్ని సరిహద్దులు దాటిస్తోంది. ఈక్రమంలో రాష్ట్ర సరిహద్దుల్లో అనధికారికంగా బెల్టు షాపులు...
బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల కరోనాతో మృతి చెందాడు.

ఎపి@5వేలు.. ఒక్కరోజే 216 కేసులు, ఇద్దరు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5 వేలకు చేరింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 216 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, మరో...
Rs. 30 lakhs missing in ATM Van in Guntur

ఎటిఎం వ్యాన్ లో నగదు మాయం..

  అమరావతి: ఎటిఎం వ్యాన్ లో నగదు మాయమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం జిల్లాలోని గోరంట్లలోని సెంట్రల్ బ్యాంక్ ఏటిఎం వద్దకు వచ్చిన వ్యాన్ లోని రూ.30 లక్షల...

ఎపిలో కొత్తగా 154 పాజిటీవ్ కేసులు..

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా మరో 154 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. సోమవారం 51 మంది కరోనా నుంచి కోలుకొని...
AP-High-Court

జగన్ సర్కార్‌కు ఎపి హైకోర్టులో ఎదురుదెబ్బ

అమరావతి: జగన్ సర్కారుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ తొలగింపుపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ విషయంపై కొన్ని రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు.. నిమ్మగడ్డ...
253 New Corona Cases Register in Telangana

ఎపిలో మరో 45 కొత్త కరోనా కేసులు..

  ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎపిలో మరో 45 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. దీంతో ఎపిలో...

నాడు హారతులు.. నేడు దీక్షలు: మంత్రి పువ్వాడ

హైదరాబాద్: పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన ఎత్తిపోతల నిర్మాణం జరిగేది కాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి తేల్చిచెప్పారు....

Latest News