Saturday, April 27, 2024
Home Search

%E0%B0%87%E0%B0%82%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE - search results

If you're not happy with the results, please do another search
Mumbai to Aurangabad Flight Services from September 15

15 నుంచి ముంబై, ఔరంగాబాద్ విమాన సర్వీస్‌లు

ఔరంగాబాద్: జౌరంగాబాద్ నుంచి ముంబైకి ఈ నెల 15 నుంచి వారానికి మూడు విమాన సర్వీస్‌లను నడపాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. జౌరంగాబాద్ నుంచి న్యూఢిల్లీకి, హైదరాబాద్‌కు ఇదివరకే విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి....
PM Modi to interact with farmers on 25 December

మోడీ పాలన: పొంతనలేని సర్వేలు

దేశ మానసిక స్ధితి (మూడ్ ఆఫ్ ద నేషన్) పేరుతో ప్రముఖ మీడియా సంస్ధ ఇండియా టుడే గ్రూప్, కార్వీ ఇన్‌సైట్స్ అనే వాణిజ్య సంస్ధ సంయుక్తంగా నిర్వహిస్తున్న సర్వేల పరంపరలో తాజాగా...
Green India Hashtag Trending on Twitter India

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘ట్విట్టర్ స్టార్’

ట్రెండింగ్‌లో రెండో స్థానం రష్యా వ్యాక్సిన్ కన్నా ముందున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ కార్యక్రమానికి గుర్తింపు మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ సోషల్‌మీడియాలో దూసుకుపోతున్నది. ట్విట్టర్ ఇండియా ట్రెండ్‌లో...
Death toll rises to 19 in Air India Express crash

కోజికోడ్ విమాన ప్రమాదంలో 19కి చేరిన మృతుల సంఖ్య

కేరళ: కోజికోడ్ విమానాశ్రయంలో రన్ వే పై నుంచి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 19కి చేరింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు...
Chiranjeevi and Pawan Kalyan plant sapling in Jubilee Hills

గ్రీన్‌ ఛాలంజ్‌కు మెగా పవర్

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ప్రారంభించి పర్యావరణ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ మా హీరో అని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. గ్రీన్‌ఇండియా ఛాలంజ్‌లో భాగంగా జూబ్లిహిల్స్ హౌజింగ్...
Compensation for Air India employees died with Corona

కరోనాతో మృతి చెందిన ఎయిర్ ఇండియా ఉద్యోగులకు పరిహారం..

న్యూఢిల్లీ: కొవిడ్19 వల్ల మృతి చెందిన తమ ఉద్యోగుల కుటుంబాలకు పరిహారం ఇవ్వనున్నట్టు ఎయిర్ ఇండియా ఓ అంతర్గత సర్కులర్‌ను జారీ చేసింది. శాశ్వత ఉద్యోగుల కుటుంబాలకు రూ.10లక్షలు, నిర్ణీతకాల ఒప్పంద ఉద్యోగులకు...
Biocon to launch Itolizumab drug for corona patients

కరోనా రోగుల ప్రాణాధార ఔషధంగా ఇతోలిజుమాబ్..

బయోకాన్ సంస్థ డ్రగ్ వినియోగానికి డిసిజిఐ గ్రీన్ సిగ్నల్ బెంగళూరు: ఒక మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు కలిగిన కరోనా రోగులకు తమ డ్రగ్ ఇతోలిజుమాబ్ ను వినియోగించడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్...

మొక్కలు నాటి కాపాడటం మనబాధ్యత

  మనతెలంగాణ/హైదరాబాద్: ఖాళీ ప్రదేశాలు ఎక్కడ ఉన్నా అక్కడ మొక్కలు నాటి కాలుష్యాన్ని తరిమివేయాలని సుప్రసిద్ధ తబల విద్వాంసుడు జైపాల్ రాజ్ చెప్పారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ 3వ దశలో భాగం గా గాయకుడు దినకర్...
Green india challenge event by MP santhosh kumar

జకీర్ పాషా హ్యాట్సాఫ్!

  ఆ వీడియో చూడగానే ఉదయాన్నే అంతులేని సంతృప్తి... నా గుండె చెమ్మగిల్లింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన జకీర్‌పాషాకు చేతులు లేకున్నా కాళ్లతో అనేక వ్యయ,...
China did not allow Air India flights

భారతీయుల ప్రత్యేక విమానానికి చైనా నిరాకరణ

  బీజింగ్ : న్యూఢిల్లీ నుంచి భారతీయులతో చైనా లోని గుయాంగ్‌జోయు నగరానికి వచ్చిన ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానానికి చైనా సోమవారం అనుమతించలేదు. ఈ విమానంలో దౌత్యవేత్తల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ...
Pilot Sanjana planted plants

పుడమికి మొక్కలను బహుమతిగా ఇవ్వాలి

  మనతెలంగాణ/హైదరాబాద్ : పచ్చని మొక్కలు నాటి పుడమికి బహుమతిగా ఇవ్వాలని రాష్ట్రంలోని మొదటి మహిళ పైలెట్ సంజన చెప్పారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సింగర్ మధుప్రియ, చిలుకానగర్ కార్పొరేటర్ గోపు సరస్వతి...
Green challenge third stage start by prabhas

భళారే భళీ! బాహుబలి!!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్3కు శ్రీకారం చుట్టిన ప్రభాస్ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ స్ఫూర్తితో 1000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని ప్రతిజ్ఞ గ్రీన్ స్టార్ వర్సెస్ యంగ్ రెబల్ స్టార్ రాష్ట్రాన్ని...

ఇండియాలో కరోనా విలయతాండవం… రెండున్నర లక్షలు దాటిన కేసులు..

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 9,983 కొత్త కరోనా కేసులు నమెదు కాగా, 206 మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు...
Shuttler Prannoy is furious on Badminton association of india

బాయ్ తీరుపై ప్రణయ్ ఫైర్

  న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) తీరుపై స్టార్ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మకమైన క్రీడా అవార్డుల నామినేషన్స్‌లో తనకు మరోసారి అన్యాయం జరిగిందని ప్రణయ్...

నడి రోడ్డుపై యువకుడి దారుణ హత్య..

తెలంగాణ/మెట్‌పల్లిః జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట శివారులో ధనరేకుల రాజేంధర్(28) అనే యువకుడు మంగళవారం ఉదయం నడిరోడ్డుపై హత్యకు గురయ్యాడు. డిఎస్ పి గౌస్‌బాబా కథనం ప్రకారం.. వేంపేటకు చెందిన ధనరేకుల...

Latest News

100% కుదరదు