Home Search
%E0%B0%88%E0%B0%9F%E0%B0%B2 %E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
తీరు మారకపోతే 50% బెడ్లు స్వాధీనం
ఇప్పటికైనా మానవతాకోణంలో వ్యవహరించండి, లేదంటే కఠిన చర్యలు
అధిక బిల్లులు వసూలు చేస్తున్న ఆసుపత్రులకు మంత్రి ఈటల హెచ్చరిక
అవసరమైతే ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన కేంద్ర బృందం
మన...
మరణాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలి: ఈటల
జిల్లా కేంద్రాల్లోనూ ఐసొలేషన్ సెంటర్స్ పెంచాలి
అవసరమైన వైద్య సిబ్బందిని నియమించుకోండి
డైట్ కాంట్రాక్టర్స్కు అన్నీ బకాయిలు చెల్లిస్తాం
జిల్లా అధికారుల వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఈటల రాజేందర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించే దిశగా...
స్పీడప్
కరోనా కట్టడికి స్పీడ్ పెంచిన సర్కార్...
టెస్టింగ్, ట్రీట్మెంట్, ట్రేసింగ్లు మరింత వేగవంతం
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు నియామకం
జిల్లా స్థాయిలోనూ విస్తరిస్తున్న వైద్యసేవలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడికి సర్కార్ స్పీడ్ పెంచింది. టెస్టింగ్, ట్రీట్మెంట్,...
తెలంగాణలో కరోనా మరణాలు 1.1శాతం మాత్రమే: ఈటల
హైదరాబాద్ః తెలంగాణలో కరోనా మరణాలు 1.1 శాతం మాత్రమే అని, దేశంలోనూ కరోనా మరణాలు 3 శాతమేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవాం మీయా సమావేశంలో...
కరోనా అడ్డుకట్టకు యంత్రాన్ని రూపొందించడం శుభపరిణామం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతిఒక్కరూ కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. చర్లపల్లిలోని మా న్యూక్లియోనిక్స్ సిస్టమ్ ప్రైవేటు లిమిటెడ్ కరోనా వైరస్ను...
పేదల ప్రాణాలు కాపాడాలనే చిత్తశుద్ధి బిజెపికి లేదు: ఈటెల
హైదరాబాద్: బిజెపికి రాజకీయాలు తప్ప పేదల ప్రాణాలు కాపాడే ఆలోచన లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. మతాల చుట్టూ రాజకీయాలు చేస్తూ ఇతర పార్టీలు అధికారంలో ఉన్న...
ప్రైవేటు ఆస్పత్రిల్లో కరోనా టెస్టు ధర రూ.2,200..
హైదరాబాద్ః మహమ్మారి కరోనా వైరస్ కట్టడికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ను తూ.చా. తప్పకుండా...
కరోనా పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స: మంత్రి ఈటల
హైదరాబాద్: మహమ్మారి కరోనా పాజిటివ్ పేషెంట్లకు ఇంట్లోనే చికిత్స అందిస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ హైదరాబాద్లో చికిత్స అందించడం...