Home Search
%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
ఎపి సిఎం జగన్పై కుట్ర జరుగుతోంది: రామ్ సంచలన ట్వీట్
ఎపి సిఎం జగన్పై కుట్ర జరుగుతోంది
నటుడు హీరో రామ్ సంచలన ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది.. సీఎంని తప్పుగా చూపించడానికి! అంటూ హీరో రామ్ పలు...
పేదలకు ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు: సిఎం జగన్
అమరావతిః రాష్ట్రంలోని పేదప్రజలకు ఆగస్టు 15న ఇళ్ల పట్టాలివ్వాలని అనుకుంటున్నామని ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మంగళవారం స్పందనపై సిఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల పట్టాలపై టిడిపి నేతలు...
ఎపిలో ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ను ప్రారంభించిన సిఎం జగన్
అమరావతిః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ.. 'పాదయాత్రలో ఔట్సోర్సింగ్...
108, 104 అత్యాధునిక అంబులెన్స్లను ప్రారంభించిన జగన్
అమరావతిః ఆంధ్రప్రదేశ్లో 1088 కొత్త అంబులెన్స్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యాధునిక సౌకర్యాలతో సేవలందించేందుకు రూపొందించిన 108, 104 అంబులెన్స్లను బుధవారం...
పాన్ ఇండియా మూవీగా పూరి డ్రీమ్ ప్రాజెక్టు ‘జనగణమన’..
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పూరి జగన్నాథ్ తాను ఖచ్చితంగా ‘జనగణమన’ మూవీ తీస్తానని అంటున్నాడు....
ప్రారంభమైన జగన్నాథుడి రథయాత్ర ఉత్సవం
ఒడిశా: పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఉత్సవం మంగళవారం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:30గంటలకు పూరీలో జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే జగన్నాథుడి విగ్రహాన్ని పురోహితులు రథం వద్దకు తీసుకువచ్చారు. రథయాత్ర సంధర్భంగా తెల్లవారుజామున...
ప్రచారం ఘనం.. చేతలు శూన్యం: కన్నా లక్ష్మీనారాయణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జగన్ ప్రభుత్వం మంగళవారం రూ.2.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. వైసిపి ప్రభుత్వ బడ్జెట్...
పాలిమరైజేషన్ తోనే ప్రమాదం: జగన్
విశాఖపట్నం: గ్యాస్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల పాలిమరైజేషన్ జరగటంతోనే విష వాయువులు వెలువడ్డాయని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కెజిహెచ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు....