Wednesday, April 24, 2024
Home Search

%E0%B0%A4%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B3%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81 - search results

If you're not happy with the results, please do another search
Three died due to mobile phone blast at tamilnadu

సెల్‌ఫోన్ పేలి ముగ్గురు మృతి

చెన్నై: సెల్ ఫోన్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు కరూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సెల్‌ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి ముత్తులక్ష్మీ అనే మహిళ...
Man brutally kills 7 year old girl at Tamil Nadu

రిమోట్ అడిగిన బాలిక హత్య

చెన్నై : టివి ఛానల్ మార్చడానికి రిమోట్ అడిగినందుకు ఫలితం ప్రాణాలనే కోల్పోయిన ఏడేళ్ల బాలిక విషాదాంతం బయటపడింది. నిందితుడిని, అతనికి సహకరించిన స్నేహితుడ్ని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు తూతుకూడి...

తమిళనాడు లాకప్ మరణాలు

  లాకప్ మరణాలు పోలీసులు చేసే హత్యలేనని చాలా కేసుల్లో పదేపదే నిర్ధారణ అవుతున్నది. చట్టం అనుమతి లేకుండా క్రూరంగా హింసించడం, దాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోడంలో సామాన్యుల కంటే పోలీసులదే పైచేయి...

తమిళనాడులో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 4వేల కేసులు, ఐదుగురు మృతి

చెన్నైః తమిళనాడు రాష్ట్రంలో మహమ్మారి కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పోరుగుతోంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో 3,940 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని...

త‌మిళ‌నాడులో క‌రోనా ఉద్ధృతి.. ఒక్క రోజే 2,396 కేసులు, 38మంది మృతి

చెన్నై: త‌మిళ‌నాడులో మహమ్మారి క‌రోనా వైర‌స్ ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఏకంగా 2,396 కొత్త కరోనా పాజిటివ్...
Tamil Nadu CMs PA Died due to Corona

కరోనాతో తమిళనాడు సిఎం పిఎ మృతి..

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పిఎ గా పనిచేస్తున్న దామోదరన్(56) కరోనాతో మంగళవారం రాత్రి మృతి చెందారు. సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ కేడర్ అయిన దామోదర్ వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఆయన...

మళ్లీ రిజర్వేషన్ల వివాదం

  మళ్లీ మరొక్కసారి రిజర్వేషన్ల వివాదం, ఈసారి తమిళనాడు మీదుగా. తమిళనాడు నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు)కు సమర్పించిన తమ రాష్ట్ర వైద్య విద్య సీట్లలో 50 శాతాన్ని ఇతర వెనుకబడిన...
Class 10 Exams Cancelled in Tamil Nadu

తమిళనాడులో టెన్త్ పరీక్షలు రద్దు

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పదోతరగతి పరీక్షలు రద్దు చేస్తూ మంగళవారం ప్రకటించింది. దీంతో టెన్త్ పరీక్షలు లేకుండానే విద్యార్థులు పై తరగతులకు వెళ్లనున్నారు. విద్యార్ధుల క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ...
Patient murder in Madurai Rajaji Hospital in Tamil Nadu

తమిళనాడులో దారుణం.. ఆస్పత్రిలో పేషెంట్ హత్య

చెన్నైః తమిళనాడులో దారుణ సంఘటన జరిగింది. మధురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పేషెంట్ హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. సోమవారం తెల్లవారుజామున కొంతమంది గుర్తుతెలియన వ్యక్తులు ఆయుధాలతో ఆస్పత్రిలోకి ప్రేవేశించి ఓ...
Government approves the launch of industrial products in Chennai

రేపటి నుంచి తెరుచుకోనున్న చెన్నై పారిశ్రామిక వాడలు

  చెన్నై: ఆంక్షల సడలింపులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని 17 పారిశ్రామిక ప్రాంతాల్లో ఉత్పత్తుల ప్రారంభానికి అనుమతిచ్చింది. కరోనా వ్యాప్తి చెందకుండా భౌతిక దూరంలాంటి జాగ్రత్తలు పాటిస్తూ సోమవారం నుంచి 25 శాతం...

Latest News