Friday, March 29, 2024
Home Search

%E0%B0%A8%E0%B0%B0%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0 %E0%B0%AE%E0%B1%8B%E0%B0%A1%E0%B1%80 - search results

If you're not happy with the results, please do another search
Farm Bill Reforms Need of 21st Century Says PM Modi

సంస్కరణల వరం.. 21వ శతాబ్దానికి అవసరం

వ్యవసాయ బిల్లులపై ప్రధాని న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్ధపు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఇవి వ్యవసాయ రంగ సంస్కరణలకు ఉద్ధేశించిన కీలక అంశాలని,...
Bhiwandi building collapse toll rises to 11

భివాండిలో కూలిపోయిన మూడంతస్తుల భవనం

థాణె: మహారాష్ట్రలోని భివాండి పట్టణంలో సోమవారం తెల్లవారుజామున ఒక మూడంతస్తుల భవనం కూలిపోగా ఏడుగురు పిల్లలతోసహా 11 మంది మరణించారు. ఒక నాలుగేళ్ల బాలుడితోసహా 13 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 43 ఏళ్ల...
Prime Minister Narendra Modi 70th Birthday

ప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ

70వ జన్మదినం సందర్భంగా ప్రముఖుల ప్రశంసలు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినం సందర్భంగా దేశంలోని ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుతో సహా...
Modi meets top banks & NBFCs to discuss issues

2022 నుంచి ఎన్‌ఇపిలోనే కొత్త చదువులు

5వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన అవసరం ప్రధాని మోడీ పునరుద్ఘాటన న్యూఢిల్లీ: దేశం 75 స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోనున్న 2022 సంవత్సరం నుంచి విద్యార్థులు నూతన జాతీయ విద్యా విధానంలో(ఎన్‌ఇపి) భాగంగా రూపొందించిన కొత్త...
PM Modi Twitter account hacked

ప్రధాని మోడీ ట్విట్టర్ ఖాతా హ్యాక్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసి ఉన్న ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు ట్విట్టర్ గురువారం ప్రకటించింది. అయితే కొద్ది గంటల్లోనే దాన్ని పునరుద్ధరించినట్లు తెలిపింది. ఈ విషయం...

నేడు ప్రధాని మోడీ మన్‌కీబాత్

న్యూఢిల్లీ : మన్‌కీబాత్ నెలవారీ 68 వ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఉదయం 11గంటలకు ప్రజలను ఉద్దేశించి రేడియోలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా జాతీయ స్థాయిలో ఏయే అంశాలపై...
PM Modi pays tribute to former PM Rajiv Gandhi

రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన ప్రధాని

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతిని పుసర్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నివాళి అర్పించారు. రాజీవ్ జయంతిని స్మరిస్తూ మోడీ గురువారం ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ 1944...
PM Modis 74th Independence Day speech

ఎందరో వీరుల త్యాగఫలం.. ఈ స్వాతంత్ర్యం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోటపై 74 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ... దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ...
PM Modi launches 'Transparent Tax Platform'

నిజాయితీ పన్నుదారులకు జయహో

పన్నుల వ్యవస్థ సంస్కరణకు కొత్త పథకం ‘పారదర్శక పన్ను వేదిక’ను ప్రారంభించిన ప్రధాని మోడీ నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ఇది దోహదపడుతుందని వ్యాఖ్య న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని...
PM Modi to interact with farmers on 25 December

సరికొత్త రికార్డు సృష్టించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక కాలంపాటు పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా నరేంద్ర మోడీ గురువారం సరికొత్త రికార్డు సృష్టించారు. బిజెపి నేత వాజ్ పేయి అన్ని దఫాల్లో కలిపి 2268 రోజులు ప్రధాని...
pm modi condoles loss of lives in vijayawada fire accident

విజయవాడ అగ్నిప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా...
PM Modi speech on New education policy

మహాయజ్ఞంలా భావించండి

మహాయజ్ఞంలా భావించండి కొత్త విద్యావిధానం భావి తరాలకు మార్గదర్శకం అందరితో చర్చించి 21వ శతాబ్ధ్దానికి అనుగుణంగా సంస్కరణలు తెచ్చాం దీనిపై ఎంత చర్చ జరిగితే దేశానికి అంత మేలు ఇది పుస్తకాల బరువును తగ్గించి నైపుణ్యాలను పెంచుతుంది జాతీయ విద్యావిధానంపై...
PM Narendra modi Ram Mandir Speech LIVE Updates

దేశ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం: ప్రధాని మోడీ

లక్నో: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా వేదపండితుల వేద మంత్రోచ్చారణల మధ్య భూమిపూజ కన్నులపండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో యుపి...
Who benefits from india maize imports

మక్కల దిగుమతి ఎవరికి మేలు?

జూన్ 25న నితీష్ కుమార్ నాయకత్వంలోని ఐక్య జనతాదళ్ (జెడియు) బిజెపి ఎల్‌జెపి, ఇతర చిన్నపార్టీల సంకీర్ణ కూటమి ఏలుబడిలో తాము నష్టపోతున్నామని, రక్షణ కల్పించాలని కోరుతూ కొందరు రైతులు మొక్కజొన్న హోమం...
PM Modi Address Soldiers in Ladakh

భారత శత్రువులకు గట్టి గుణపాఠం నేర్పారు: ప్రధాని మోడీ

న్యూఢిల్లీః దేశభద్రతంతా భారత జవాన్ల చేతిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం లఢఖ్‌లో పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. 'ఇంత కఠిన పరిస్థితుల్లోను దేశం కోసం...
China response over PM Modi to visit Ladakh

మోడీ లఢఖ్‌ పర్యటనపై తీవ్రంగా స్పందించిన చైనా..

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లఢఖ్‌లో అకస్మిక పర్యటనతో చైనా షాక్‌కు గురైంది. దీంతో ప్రధాని మోడీ పర్యటనపై చైనా తీవ్రంగా స్పందించింది. సరిహద్దుల దగ్గర ఉద్రిక్తలు చల్లార్చేందుకు ఇరు దేశాలు...
PM Modi Sudden Visits to Ladakh

స‌రిహ‌ద్దుల్లో ఉధృిక్తత వాతావ‌ర‌ణం.. ల‌డ‌ఖ్‌లో ప్ర‌ధాని మోడీ అకస్మిక పర్యటన

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అకస్మికంగా లడఖ్ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం ఉదయం త్రివిధ ద‌ళాల అధిప‌తి బిపిన్ రావ‌త్‌తోపాటు ప్రధాని మోడీ లేహ్ చేరుకున్నారు. అక్కడి తాజా పరిస్థితులపై ప్రధాని మోడీ...
Free ration till Diwali festival

దీపావళి వరకు రేషన్ ‘ఫ్రీ’

  ప్రతి నెలా 5కిలోల ఆహార ధాన్యాలు, కిలో కందిపప్పు నవంబర్ వరకు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ 80కోట్ల మందికి లబ్ధి, 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు లాక్‌డౌన్ వల్లే లక్షలాది ప్రజల ప్రాణాలు...
PM Modi launched high throughput Covid testing facilities

గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ యోజన ప్రారంభం

న్యూఢిల్లీ: వలస కార్మికుల ఉపాధి కోసం గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభిమాన్ పథకాన్ని బిహార్ ఖగరియా జిల్లా తెలిహార్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ...
Modi indirect warning to China

రెచ్చగొడితే బద్‌లా తప్పదు

సిఎంల సమావేశంలో చైనాకు ప్రధాని హెచ్చరిక గుంపులతోనే సమస్య వైరస్ పట్ల పారాహుషార్ రాష్ట్రాల సిఎంలతో పిఎం ముగిసిన సమీక్షల ఘట్టం న్యూఢిల్లీ : భారతదేశం శాంతిని వాంఛిస్తోందని, అయితే ఇదే సమయంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే...

Latest News