Home Search
%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82 - search results
If you're not happy with the results, please do another search
వర్గీకరణ దిశగా!
షెడ్యూల్డ్ కులాల (ఎస్సిలు) రిజర్వేషన్లలో సగ భాగాన్ని వాల్మీకులు, మజాబీ సిక్కులకు కేటాయిస్తూ పంజాబ్ ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుతుందని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడిచ్చిన తీర్పు ఎస్సిల...
రోడ్డు ప్రమాదంలో జవాను మృతి
జైపూర్: రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డికి చెందిన జవాను మృతి చెందాడు. శనివారం రాత్రి రాజస్థాన్ శ్రీగంగానగర్ వద్ద ట్రక్కు బోల్తాపడి జవాను ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని గంధారి మండలం...
సినిమా, టివి షూటింగ్ లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: దేశంలో సినిమాలు, టివి సీరియళ్లు, షూటింగ్ లకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ లకు అనుమతినిచ్చింది. షూటింగ్స్ లో ప్రతి ఒక్కరూ, బౌతికదూరం,...
స్టార్టప్ల బలోపేతంపై ప్రభుత్వం నజర్
రెజిగ్ ఎంచుకున్న 100 స్టార్టప్లు
టిఎస్ఐసి, టి.ఇంక్యుబేటర్స్తో కలిసి పనిచేయాలని నిర్ణయం
హైదరాబాద్ : స్టార్టప్లను మరింతగా బలోపేతం చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్...
కాంగ్రెస్ అంతర్గత విభేదాలు
కాంగ్రెస్ పార్టీకేమైంది? ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డిఎ ప్రభుత్వం వరుసగా ఘోర వైఫల్యాలను దేశానికి చవిచూపిస్తున్నా, వాటిని మరిపిస్తూ దేశ భక్తి, మత పిచ్చి మిశ్రమాన్ని మెజారిటీ ప్రజలకు తాపించి భారతీయ...
పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్
హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగంపై పారదర్శకత కోసం ఈ నెల 3వ తేదీ నుంచి ఆన్లైన్ ఆడిట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఆన్లైన్ ఆడిట్...
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు: తలసాని
ప్రభుత్వ విద్య బలోపేతం చేయటం సీఎం కేసీఆర్ లక్షం
అన్లైన్ తరగతుల పేరుతో విద్యార్దులను వేధిస్తే చర్యలు తప్పవు
పాఠశాల అభివృద్ది,మౌలిక వసతుల అంశాల సమీక్షలో మంత్రి తలసాని
హైదరాబాద్: నగరంలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం...
సైన్యంలో మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు..
న్యూఢిల్లీ: భారత సైన్యంలో మహిళా అధికారులకు సంపూర్ణ సాధికారితను కల్పించే దిశగా అడుగులు పడ్డాయి. షార్ట్ సర్వీస్ కమిషన్డ్(ఎస్ఎస్సి) మహిళా అధికారులకు పర్మనెంట్ కమిషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసినట్లు...
కొత్తగా ఏడు ఏకలవ్య స్కూళ్లు
రెసిడెన్షియల్ విద్యాలయాల కేంద్రంగా మారుతున్న తెలంగాణ
అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు సిఎం కెసిఆర్ కృషి
1950 మంది సిఆర్టిల రెన్యువల్కు ఆమోదం
కొత్త స్కూల్స్ మంజూరు చేసిన కేంద్రానికి, సిఎం కెసిఆర్ కృషికి కృతజ్ఞతలు తెలిపిన...
మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా తనను తిరిగి నియమించాలని ఎపి ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా వైసిపి...
తెలంగాణలో కరోనా విజృంభణ.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ః రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం...
టెస్టింగ్ కెపాసిటిని పెంచిన ప్రభుత్వం
వైరస్ వ్యాప్తిని అంచనాకు తగ్గట్టు భారీ స్థాయిలో పరీక్షలు
ఒక్కొక్క కంటైన్మెంట్ నుంచి 150 నుంచి 250 శాంపిల్స్ సేకరణ
పది రోజుల్లో 30 నియోజకవర్గాల్లో 50వేల మంది టార్గెట్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం టెస్టులు...
ప్రచారం ఘనం.. చేతలు శూన్యం: కన్నా లక్ష్మీనారాయణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జగన్ ప్రభుత్వం మంగళవారం రూ.2.24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. దీనిపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. వైసిపి ప్రభుత్వ బడ్జెట్...
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు ఎపి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో భాగంగా ఎపి ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రానికి ముందుగా బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ...
శబరిమలలో భక్తులకు అనుమతి లేదు..
తిరువనంతపురం: దేశంతోపాటు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో శబరిమలలో భక్తులను అనుమతించడం జరగదని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా భక్తులను అనుమతించబోమని కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్...
షూటింగ్లకు అనుమతి.. తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల
హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇటీవల సినిమా షూటింగ్స్ కు అనుమతి ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన టాలీవుడ్ ప్రములు మంత్రి తలసాని, సిఎం...
పదోతరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో శనివారం విచారణ జరుగుతోంది. ఎస్ఎస్సి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సప్లిమెంటరీ ఉత్తీర్ణతను రెగ్యులర్ గా గుర్తించాలని విద్యాశాఖ...
సాహసోపేత పాలనా సంస్కరణలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. ఏకకాలంలోనే పరిపాలనా విభాగాల పునర్విభజన చేపట్టింది. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు...
వైద్యసేవల్లో దేశంలో మూడో స్థానం
హైదరాబాద్ : ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. గత ఆరేళ్ల కాలంలో సుమారు రూ.40409 కోట్లు ఖర్చు పెట్టి సర్కార్ దవాఖానలను టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా...
నేపాల్ కోపాలు!
పొరుగునున్న నేపాల్, చైనాలతో ఒకేసారి సరిహద్దు వైషమ్యాలు తలెత్తడం ఒకదానితో ఒకటి సంబంధం లేని కాకతాళీయ పరిణామమే అయినప్పటికీ ఆ రెండు దేశాలు తనకు వ్యతిరేకంగా బాహాటంగా కుమ్మక్కు అయ్యే పరిస్థితులు తలెత్తకుండా...