Friday, April 19, 2024
Home Search

%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4 - search results

If you're not happy with the results, please do another search
Former MP minister Ramakant Tiwari passed away

మాజీ మంత్రి రమాకాంత్‌ తివారీ కన్నుమూత

భోపాల్‌: మధ్యప్రదేశ్ మాజీ మంత్రి రామకాంత్ తివారీ అనారోగ్యంతో గురువారం సాయంత్రం చక్‌ఘాట్‌లోని తన నివాసంలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన నాలుగుసార్లు టియోంతర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించాడు. ఉమాభారతి...
India's 116th position in the Human Capital Index

హెచ్‌సిఐలో ఇండియా ర్యాంక్ 116

వాషింగ్టన్ : హ్యుమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో భారతదేశం ఇప్పుడు 116వ ర్యాంక్‌లో నిలిచింది. ఈ విషయం ప్రపంచ బ్యాంక్ తాజా వార్షిక నివేదికలో వెల్లడైంది. ప్రపంచ దేశాల స్థాయిల్లో హ్యుమన్ క్యాపిటల్ ప్రామాణికత...

కరోనాతో బిజెపి ఎంపి కన్నుమూత

బెంగళూరు: కర్నాటకలో భారతీయ జనతా పార్టీ ఎంపి అశోక్ గస్తీ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ గురువారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కర్నాటక వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్‌గా...
Indian economy contracts 23.9% due to Corona impact

ఆర్థిక వ్యవస్థ ఎటుపోతోంది?

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలలో ఒక్కటిగా చెప్పుకొనే భారత ఆర్ధిక వ్యవస్థ పర్యవేక్షణకు అనేక భారీ సంస్థలు ఉన్నాయి. ఒక వంక ఆర్ధిక మంత్రిత్వ శాఖ, అందులో ఎందరో సలహాదారులు, మరో వంక...
India China tension in eastern Ladakh

సరిహద్దుల్లో మళ్లీ చైనా కవ్వింపు

తిప్పికొట్టిన భారత సైన్యం న్యూఢిల్లీ : నెలలు తిరగకముందే సరిహద్దులలో పొరుగుదేశం చైనా తిరిగి గిల్లి కజ్జాలతో కబ్జాపర్వానికి యత్నించింది. ఈస్టర్న్ లడఖ్ లో తాజాగా ఈ డ్రాగన్ దేశపు సైన్యం పిఎల్‌ఎ భారీ...

ఫేస్‌బుక్ వివాదం

  ‘మనం తలచుకుంటే పచ్చి అబద్ధాన్ని కూడా నిప్పు లాంటి నిజంగా నమ్మించగలం, సామాజిక మాధ్యమాలపై మనకంత పట్టు ఉంది’ ఈ మాటలన్నది ఎవరో కాదు, భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు,...
Former cricketer Chetan Chauhan Passes Away

మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూత

న్యూఢిల్లీ: కొంతకాలంగా కరోనా మహమ్మరితో బాధపడుతున్న టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ (73) ఆదివారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు. చౌహాన్ కరోనా ఉన్నట్టు జులై 12న...
Central Govt Review on Welfare Schemes in TS and AP

తెలంగాణ, ఎపిలో కేంద్ర పథకాలపై సమీక్ష

న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తమ ప్రతిష్టాత్మక పథకాల అమలు తీరుతెన్నులను కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. పిఎంఎవై(యు), అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, స్మార్ట్ సిటీస్ మిషన్, పిఎం స్వానిధి పథకాల పురోగతి...
IPL 2020 to Start from September 19 in UAE

ఈసారి ఐపిఎల్ సవాలు వంటిదే!

ముంబై: కరోనా భయంతో ఈ ఏడాది జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ వేదికను యుఎఇకి మార్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే...

101 దిగుమతులపై నిషేధం

101 దిగుమతులపై నిషేధం రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులు ఆత్మనిర్భర్ భారత్ లక్షం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి న్యూఢిల్లీ: దేశ రక్షణరంగంలో స్వదేశీకి కేంద్రం సంకల్పించింది. ఇందులో భాగంగా 101 రక్షణ ఉత్పత్తుల...
Air India flight Crash on runway in Kerala

కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం..

తిరువనంతపురం: కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగింది. వందే భారత్ మిషన్ లో భాగంగా 191మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి వస్తున్న విమానం కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో రన్ వేపై...
India has banned 59 Chinese mobile applications

సొంత యాప్‌లతో అదరగొట్టాలి!

డ్రాగన్‌పై భారత్ సర్కారు డిజిటల్ స్ట్రైక్ ప్రారంభించింది. చైనాకు చెందిన అతి ముఖ్యమైన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్, షేర్-ఇట్, వీచాట్, వీ-మీట్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్,...
world's tallest railway bridge over Chenab River

చినాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైలు బ్రిడ్జి

 వచ్చే ఏడాదికి రెడీ-2022 డిసెంబర్‌కు కశ్మీర్‌కు రైలు సౌకర్యం దేశం లోని మిగతా ప్రాంతాలతో కశ్మీర్‌కు మొదటి అనుసంధానం న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని చినాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పొడవైన రైలు బ్రిడ్జి నిర్మాణమౌతోంది....
Basit denied allegations BCCI forced Cancel of T20 WC

బిసిసిఐని నిందించడం తగదు

లాహోర్: ఐపిఎల్ నిర్వహణ కోసం భారత క్రికెట్ బోర్డు ప్రపంచకప్ వాయిదా పడేలా ఒత్తిడి తెచ్చిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ స్పష్టం చేశాడు. పాకిస్థాన్‌కు...
BCCI seeks Central Govt permission for IPL

విదేశాల్లో ఐపిఎల్‌ను నిర్వహిస్తాం: అనుమతి కోసం బిసిసిఐ లేఖ

ముంబై: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ట్వంటీ20 ప్రపంచకప్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వరల్డ్‌కప్ లేక పోవడంతో ప్రతిష్టాత్మకమైన ఐపిఎల్ నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే...
ICC Approves New WTC Points System

ఐసిసి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ!

నేడు ఐసిసి వర్చువల్ సమావేశం తేలనున్న వరల్డ్‌కప్ భవితవ్యం దుబాయి: పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్ నిర్వాహణకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎలాంటి నిర్ణయం నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోమవారం...
Australia tour not easy to Team India: ganguly

ఈసారి అంత తేలికకాదు: సౌరవ్ గంగూలీ

కోల్‌కతా: గతంతో పోల్చితే ఈసారి ఆస్ట్రేలియా గడ్డపై జరిగే సిరీస్ టీమిండియాకు చాలా క్లిష్టమని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. కరోనా నేపథ్యంలో భారత క్రికెటర్లు చాలా రోజులుగా...
China and Indian troops pull back from Galwan Clash

గాల్వన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా సైన్యం..

న్యూఢిల్లీః లడక్ సరిహద్దుల్లో ఎట్టకేలకు చైనా సైన్యం తోకముడిచింది. గాల్వన్ లోయ నుంచి భారీగా మొహరిచిన తమ సైన్యాన్ని చైనా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వన్ లోయలో జూన్...
Fourth phase of Vande Bharat mission from July 3

జులై 3 నుంచి నాలుగో దశ వందేభారత్ మిషన్

  న్యూఢిల్లీ : వందేభారత్ మిషన్ నాలుగో దశలో భాగంగా జులై 3 నుంచి 15 లోగా 170 దేశాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను నడపనుంది. భారత్ నుంచి కెనడా, అమెరికా, బ్రిటన్,...
India Crosses 5 lakh Corona Cases

దేశంలో కరోనా ఉగ్రరూపం.. 5 లక్షలు దాటిన పాజిటీవ్ కేసులు..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 18,552 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, 384 మంది కరోనాతో మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ...

Latest News