Saturday, April 20, 2024
Home Search

%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D - search results

If you're not happy with the results, please do another search
Central Govt Review on Welfare Schemes in TS and AP

తెలంగాణ, ఎపిలో కేంద్ర పథకాలపై సమీక్ష

న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తమ ప్రతిష్టాత్మక పథకాల అమలు తీరుతెన్నులను కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. పిఎంఎవై(యు), అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, స్మార్ట్ సిటీస్ మిషన్, పిఎం స్వానిధి పథకాల పురోగతి...

101 దిగుమతులపై నిషేధం

101 దిగుమతులపై నిషేధం రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులు ఆత్మనిర్భర్ భారత్ లక్షం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి న్యూఢిల్లీ: దేశ రక్షణరంగంలో స్వదేశీకి కేంద్రం సంకల్పించింది. ఇందులో భాగంగా 101 రక్షణ ఉత్పత్తుల...
Air India flight Crash on runway in Kerala

కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం..

తిరువనంతపురం: కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగింది. వందే భారత్ మిషన్ లో భాగంగా 191మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి వస్తున్న విమానం కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో రన్ వేపై...
India has banned 59 Chinese mobile applications

సొంత యాప్‌లతో అదరగొట్టాలి!

డ్రాగన్‌పై భారత్ సర్కారు డిజిటల్ స్ట్రైక్ ప్రారంభించింది. చైనాకు చెందిన అతి ముఖ్యమైన 59 మొబైల్ యాప్స్‌ను నిషేధించింది. ఈ జాబితాలో టిక్‌టాక్, షేర్-ఇట్, వీచాట్, వీ-మీట్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్,...
world's tallest railway bridge over Chenab River

చినాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైలు బ్రిడ్జి

 వచ్చే ఏడాదికి రెడీ-2022 డిసెంబర్‌కు కశ్మీర్‌కు రైలు సౌకర్యం దేశం లోని మిగతా ప్రాంతాలతో కశ్మీర్‌కు మొదటి అనుసంధానం న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని చినాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పొడవైన రైలు బ్రిడ్జి నిర్మాణమౌతోంది....
China and Indian troops pull back from Galwan Clash

గాల్వన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా సైన్యం..

న్యూఢిల్లీః లడక్ సరిహద్దుల్లో ఎట్టకేలకు చైనా సైన్యం తోకముడిచింది. గాల్వన్ లోయ నుంచి భారీగా మొహరిచిన తమ సైన్యాన్ని చైనా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వన్ లోయలో జూన్...
Fourth phase of Vande Bharat mission from July 3

జులై 3 నుంచి నాలుగో దశ వందేభారత్ మిషన్

  న్యూఢిల్లీ : వందేభారత్ మిషన్ నాలుగో దశలో భాగంగా జులై 3 నుంచి 15 లోగా 170 దేశాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను నడపనుంది. భారత్ నుంచి కెనడా, అమెరికా, బ్రిటన్,...
India Crosses 5 lakh Corona Cases

దేశంలో కరోనా ఉగ్రరూపం.. 5 లక్షలు దాటిన పాజిటీవ్ కేసులు..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 18,552 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, 384 మంది కరోనాతో మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ...
Diplomatic talks between India and China to ease tension

భారత్- చైనా దౌత్య చర్చలు

  న్యూఢిల్లీ : సరిహద్దులలో ప్రస్తుత ఉద్రిక్తత సడలింపునకు భారత్- చైనాలు దౌత్యస్థాయిలో యత్నిస్తున్నాయి. బుధవారం ఇరుపక్షాల మధ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీని గురించి చర్చ జరిగింది. ఎల్‌ఎసి వెంబడి లద్ధాఖ్ ప్రాంతంలో...
India-China Troops Clash in Sikkim border

భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తత.. రష్యా బయల్దేరి వెళ్లిన రాజ్‌నాథ్‌ సింగ్

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సరిహద్దు వివాదంపై ప్రస్తుతం భారత్-చైనా మధ్య రెండో దఫా చర్చలు కొనసాగుతున్నాయి. కమాండర్ స్థాయిలో జరుగుతున్న చర్చలు ఆరు గంటలుగా కొనసాగుతున్నాయి. ఓ వైపు...
China Investment in Indian Startups

స్టార్టప్‌లలో చైనా పెట్టుబడులే ఎక్కువ

 పేటీఎం, ఓలా నుంచి జొమాటో వరకు దేశంలో 30 స్టార్టప్‌లలో 18లో చైనా ఇన్వెస్ట్‌మెంట్ న్యూఢిల్లీ: లడఖ్ గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం పెరుగుతోంది. రెండు దేశాల సైన్యా లు ముఖాముఖి...
India-China Violent Border Clash

భారత్-చైనా హింసాత్మక ఘర్షణ

 కల్నల్ సహా 20 మంది మృతి పరస్పరం బాహాబాహీ అమరుడైన అధికారి తెలంగాణలోని సూర్యాపేట వాసి పరిస్థితిపై రక్షణ మంత్రి సమీక్ష 45 ఏళ్ల తరువాత జగడం చైనా సైనికులు ఆరుగురు మృతి? న్యూఢిల్లీ/లడఖ్: భారత్‌-చైనా సరిహద్దు రగులుతోంది. పరిస్థితులు సద్దుమణుగుతతున్న...
I am proud of my son says martyred Colonels mother

కన్నీళ్లు పెట్టిస్తున్న కల్నల్ తల్లి మాటలు

హైదరాబాద్ : భారత్ - చైనా సరిహద్దు ఘర్షణల్లో సూర్యాపేట వాసి కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతిపై ఆయన తల్లి మంజుల స్పందించారు. తన కుమారుడు సంతోష్ బాబు దేశం కోసం...
Nepal is stupid thought on China alternative

చైనా ప్రత్యామ్నాయంపై నేపాల్ తెలివితక్కువ ఆలోచన

  నేపాల్ ఆర్థిక వేత్త పాండే వ్యాఖ్య ఖాట్మండ్: భారత్-‌నేపాల్ దేశాలు అన్ని విధాలా పరస్పర సంబంధాలతో ముడిపడి ఉన్నందున ఈ సంబంధాలు క్షీణించరాదని అలాగే తమకు చైనాయే భారత్‌కు ప్రత్యామ్నాయమని నేపాల్ ఆలోచించడం తెలివి...
Department of Transport permits registration of BS4 vehicles

బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు రవాణా శాఖ గ్రీన్ సిగ్నల్

  టిఆర్ చేసుకున్నవాహనాలకు మాత్రమే అనుమతి మన తెలంగాణ, హైదరాబాద్ : భారత్ స్టేజ్-4 (బిఎస్ 4) వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధింన ప్రాసెస్‌కు రవాణాశాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై నిషేదం విధించే...
Discussions with India-China officials today

నేడు భారత్-చైనా అధికారుల చర్చలు

న్యూఢిల్లీ: లడఖ్ ప్రాంతంలో భారత్ చైనా సైన్యాల మధ్య గత నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా శనివారం ఇరు దేశాల సైనికాధికారుల మధ్య తొలి విడత చర్చలు ప్రారంభం కానున్నాయి....
Donald-Trump

మధ్యవర్తిగా నేను రెడీ

వాషింగ్టన్ : భారత్ చైనా మధ్య తాను మధ్యవర్తిగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం రాజుకున్న దశలో ట్రంప్ స్వచ్ఛందంగా...
OCI card holders can be repatriated

ఓసిఐ కార్డులున్నవారు స్వదేశానికి రావొచ్చు: హోంశాఖ

  న్యూఢిల్లీ : వందేభారత్ మిషన్ కింద ఓవర్‌సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసిఐ) కార్డులున్న భారతీయులను స్వదేశానికి రావడానికి అనుమతిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఓసిఐ కార్డులుండి మైనర్ పిల్లలున్నవారు,తల్లిదండ్రులు భారత్‌లో ఉన్న...
India 64 days to reach lakhs of corona cases

లక్ష కేసులకు చేరడానికి భారత్‌కు 64 రోజులు!

  అమెరికాకు 25 రోజులు,స్పెయిన్‌కు 30 రోజులు ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటూ తక్కువే ప్రతి లక్ష జనాభాకు 0.2 మందే న్యూఢిల్లీ: భారత్‌లో మంగళవారం నాటికి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసిన విషయం తెలిసింది....
TS Govt extends Lockdown till July 31 in Cantonment jones

కరోనా కేసుల్లో చైనాను దాటేశాం

దేశవ్యాప్తంగా 85వేలు దాటిన వైరస్ బాధితులు చైనా కేసులు 82,933 2,649 మంది వైరస్‌కు బలి న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా కేసులు మాత్రం పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో...

Latest News