Home Search
%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF - search results
If you're not happy with the results, please do another search
ఎపిలో శిరోముండనం కేసుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం కేసుపై రాష్ట్రపతి కార్యాలయం బుధవారం స్పందించింది. ఈ కేసును రాష్ట్రపతి కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. తనకు జరిగిన అన్యాయంపై ఇటీవలే బాధితుడు ప్రసాద్ రాష్ట్రపతికి...
ప్రణబ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది: ఆర్మీ ఆస్పత్రి
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆర్మీ ఆస్పత్రి పేర్కొంది. తాజాగా ప్రణబ్ ఆరోగ్యంపై ఆస్పత్రి హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆయనకు రక్త...
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీకి కరోనా వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. ప్రత్యేక కార్యక్రమంపై తాను ఆస్పత్రికి వెళ్లానని, ఈ...
జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హాను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేేశారు. ఇప్పటివరకు లెఫ్టెనెంట్ గవర్నర్ గా ఉన్న గిరీష్ చంద్ర ముర్మ...
అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పునరంకితమవుదాం: రాష్ట్రపతి కోవింద్
న్యూఢిల్లీ: సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పునరంకితం కావాలని రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ పిలుపునిచ్చారు. ఈద్ఉల్ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి సందేశమిచ్చారు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి...