Home Search
అమృత్సర్ - search results
If you're not happy with the results, please do another search
అమృత్సర్ విమానాశ్రయంలో అమృత్పాల్ సింగ్ భార్య నిలిపివేత!
అమృత్సర్: పరారీలో ఉన్న ఖలిస్తానీ నేత అమృత్పాల్ సింగ్ భార్యను పంజాబ్ పోలీసులు అమృత్సర్ విమానాశ్రయంలో అడ్డుకున్నారు. కిరణ్దీప్ కౌర్ బ్రిటన్కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు గురువారం వర్గాలు తెలిపాయి. మార్చి 8 నుండి...
రణరంగంగా అమృత్సర్ అజ్నాలా..
అమృత్సర్ : పంజాబ్లోని అమృత్సర్లో ఖలీస్థాన్ కలకలం చెలరేగి ఈ సిక్కుల పవిత్ర స్థలం రణరంగం అయింది. స్థానిక అజ్నాలా పోలీసుస్టేషన్ వద్ద వారిస్ పంజాబ్ దే అనుచరులు వందలాది మంది కత్తులు,...
అమృత్సర్ వద్ద ఎన్కౌంటర్.. ఇద్దరు గ్యాంగ్స్టర్ల హతం
అమృత్సర్ వద్ద ఎన్కౌంటర్
ఇద్దరు గ్యాంగ్స్టర్ల హతం
వీరు మూసేవాలా హత్యలో నిందితులు
పాక్ సరిహద్దు దగ్గరే కాల్పులు
నాలుగు గంటలు భయకంపితమైన భక్నా
అమృత్సర్/చండీగఢ్: సిన్మా సన్నివేశాల తరహాలో పంజాబ్లో బుధవారం మధ్యాహ్నం ఉత్కంఠభరితంగా...
అమృత్సర్లో ఎన్కౌంటర్
అమృత్సర్: పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లో ఎన్ కౌంటర్ జరిగింది. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యలో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న పంజాబ్ పోలీసులకు, ఇద్దరు గ్యాంగ్స్టర్లకు మధ్య బుధవారం కాల్పులు జరిగినట్లు పంజాబ్ పోలీసులు...
అమృత్సర్లో క్రేజీవాల్ రోడ్ షో
అమృత్సర్ : ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ కాబోయే సిఎం భగవంత్ మాన్ ఆదివారం ఇక్కడ భారీ స్థాయి రోడ్ షో నిర్వహించారు. పంజాబ్ ఎన్నికలలో పార్టీకి ఘన విజయం సాధించి...
అమృత్సర్లో డ్రోన్ బాంబు దాడి… తిప్పికొట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు
న్యూఢిల్లీ /అమృత్సర్ : పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన డ్రోన్ దాడిని బీఎస్ఎఫ్ జవాన్లు తిప్పికొట్టారు. పంజాబ్ లోని అమృత్సర్ లో అజ్నాలా తెహసిల్ లోని పంజ్గ్రాహియన్ సరిహద్దు జౌట్పోస్ట్ వద్ద మంగళవారం...
అమృత్సర్ తూర్పు నుంచి సిద్దూ నామినేషన్ దాఖలు
చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ అమృత్సర్ తూర్పు నుంచి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్ఎల్ఎ స్థానం నుంచే ఆయన తిరిగి పోటీ చేస్తున్నారు....
అమృత్సర్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
పంజాబ్: రాష్ట్రంలోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రంలో భారీగా బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం అమృత్ సర్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ...
అమృత్సర్ లో భారీ అగ్నిప్రమాదం
అమృత్ సర్: పంజాబ్ లోని అమృత్ సర్ లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఎండు ద్రాక్ష కర్మాగారంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీ...
పంజాబ్ రైతుల ఆందోళన.. 54 రైళ్లు రద్దు
అరెస్టయిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ రైతులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్ లోని శంభు రైల్వే స్టేషన్ రైల్వేట్రాక్పైకి భారీ సంఖ్యలో...
చీకటి రోజు
1919, ఏప్రిల్ 13 భారత దేశ చరిత్రలో దుర్దినం. బ్రిటిష్ పాలకుల దమనకాండకు పరాకాష్ఠగా, చరిత్ర సాక్ష్యంగా నిలిచిన చీకటి దినం. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన సంఘటన...
విప్లవ కిశోరం చంద్రశేఖర్ ఆజాద్
నేడు సమాజంలో సామాజిక స్పృహ కొరవడుతోంది. చదువు, ఉద్యోగం, కుటుంబం తప్ప సమాజం, దేశం కోసం పని చేయాలనే తపన తగ్గిపోతోంది. నాకేంటి? అనే స్వార్థం ఆవరిస్తోంది. చుట్టూ అన్యాయం జరుగుతున్నా, నిర్బంధం...
హైవేలపై ట్రాక్టర్లను ఎలా నడుపుతారు: రైతులను ప్రశ్నించిన హైకోర్టు
చండీగఢ్: మోటారు వాహనాల చట్ట నిబంధనల ప్రకారం ట్రాక్టర్ ట్రాలీలను హైవేలలో నడపడానికి వీల్లేదని పంజాబ్, హర్యానా హైకోర్టు మంగళవారం ఆందోళన చేస్తున్న రైతులకు తెలిపింది. ప్రాథమిక హక్కుల గురించే కాదు రాజ్యాంగ...
విశాఖపట్నం-కౌలాలంపూర్ కు విమానాలను తిరిగి ప్రారంభించిన AirAsia
విమానయాన రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోంది AirAsia. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న AirAsia.. ఎప్పటికప్పుడు తన విస్తారమైన నెట్వర్క్ను భారతదేశం నుండి మలేషియాకు వ్యాపింప చేస్తూనే ఉంది. అందులో భాగంగా తాజాగా... విశాఖపట్నం...
గురుపత్వంత్ సింగ్ పన్నున్పై పంజాబ్లో కేసు
అమృత్సర్ (పంజాబ్): మతం, తెగ పేరున వివిధ వర్గాల మధ్య శత్రుత్వం పెంచుతున్నాడన్న ఆరోపణలపై ఖలిస్థాన్ అనుకూల నేత గురుపత్వంత్ సింగ్ పన్నున్పై పంజాబ్ పోలీస్లు కేసు నమోదు చేశారు. ఈమేరకు ఈనెల...
అయోధ్యలో దర్శన్ డెస్టినేషన్స్ ప్రారంభం
భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఫ్లిప్కార్ట్ కంపెనీ అయిన క్లియర్ట్రిప్ 'దర్శన్ డెస్టినేషన్స్'ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అయోధ్యలో ఆలయం తెరవడానికి ముందు అపూర్వమైన ప్రయాణ విజృంభణ, ఆలయ పట్టణానికి వెళ్ళే...
పొగమంచుతో 160 విమానాలకు అంతరాయం
రైలు, రోడ్డు మార్గాలకు తప్పని ఇక్కట్లు
న్యూఢిల్లీ: ఉత్తర భారత వ్యాప్తంగా వరుసగా మూడవ రోజు మంగళవారం కూడా దట్టమైన పొగమంచు కమ్మేయడంతో చలిగాలుల తీవ్రత పెరిగి పారవర్శక స్థాయి పడిపోయింది. దీంతో 160కి...
మరిన్ని స్థానాలపై బిజెపి గురి
50 శాతానికి మించి ఓట్లు సాధించడమే లక్షం
2024 లోక్సభ ఎన్నికలపై బిజెపి వ్యూహం
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో పుంజుకున్న ఆత్మవిశ్వానంతో ఉన్న భారతీయ జనతా...
రానున్న రోజుల్లో భక్తజన సంద్రంగా అయోధ్య
రోజుకు 3 లక్షల మంది వచ్చే అవకాశం
రద్దీకి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన
న్యూఢిల్లీ: రానున్న రోజులలో అయోధ్యను ప్రతి నిత్యం మూడు లక్షల మందికి పైగా యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని, ఇందు...
అయోధ్య నుంచి తొలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
న్యూఢిల్లీ: ప్రయాణికులకు, భక్తులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు అయోధ్య సంసిద్ధమవుతోంది. అతి త్వరలో మొట్టమొదటి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అయోధ్య నుంచి ప్రారంభం కానున్నది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ...