Home Search
ఆసియా క్రీడల్లో - search results
If you're not happy with the results, please do another search
ఆసియా క్రీడల్లో సత్తా చాటిన భారత్.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ కు చిరస్మరణీయ విజయం లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 100 పతకాలు సాధించడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు....
ఆసియా క్రీడల్లో మెరిసిన తెలంగాణ గురుకుల విద్యార్థిని
కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న అగసర నందిని
అభినందనలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో తెలంగాణ గురుకుల విద్యార్థిని కాంస్య పతకం కైవసం చేసుకుంది. తెలంగాణ...
ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పతకం
హైదరాబాద్: ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పతకం వరించింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్కు రజతం దక్కింది. షూటింగ్లో సరబ్జ్యోత్ సింగ్, టిఎస్ దివ్యకు రజత పతకం...
ఆసియా క్రీడల్లో తెలంగాణ తేజం
ఆసియా క్రీడల్లో తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ సంచలనం సృష్టించింది. షూటింగ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించి జాతికి గర్వకారణంగా నిలిచింది. బుధవారం భారత్కు ఎనిమిది పతకాలు దక్కాయి. ఇందులో ఏడు పతకాలు...
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల బోణీ
హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలు -2023లో భారత్ శుభారంభం చేసింది. ఈ పోటీల్లో తొలిరోజైన ఆదివారం ఈ గేమ్లలో భారత క్రీడాకారులు పతకాలు సాధించారు. షూటింగ్లో 2, రోయింగ్లో 3 పతకాలు...
ఆసియాడ్లో పతకాల పతాక
చైనాలోని హాంగ్ఝౌలో శనివారం నాడు ముగిసిన పందొమ్మిదవ ఆసియాడ్లో మన క్రీడాకారులు కొత్త చరిత్ర సృష్టించారు. పతకాల వేటలో గత 70 రికార్డును అధిగమించి వంద పతకాలను సాధిస్తామన్న ఆత్మవిశ్వాసంతో వెళ్లి 107...
క్రీడల్లో భారత్ది సరికొత్త చరిత్ర : మురళీధర్ రావు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భారత్ వంద పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు అన్నారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా...
ఆసియా క్రీడలు 2023: జపాన్ను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించిన భారత్
భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో తమ కమాండింగ్ ప్రదర్శనను కొనసాగించింది. ఫైవ్ స్టార్ ప్రదర్శనతో ప్రచారాన్ని ముగించింది. ముందు నుండి అగ్రగామిగా ఉన్న హర్మన్ప్రీత్, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ డ్రాగ్...
ఆరంభం అదిరింది.. కనువిందు చేసిన ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలు
హాంగ్జౌ: ప్రతిష్ఠాత్మకమైన 19వ ఆసియా క్రీడలకు శనివారం తెరలేచింది. చైనాలోని హాంగ్జౌ నగరం వేదికగా మినీ ఒలింపిక్స్గా పేరున్న ఆసియా క్రీడలు ప్రారంభమయ్యాయి. హాంగ్జౌ ప్రధాన స్టేడియంలో జరిగిన ఆరంభోత్సవ వేడుకలు కనులపండవగా...
ఆసియా క్రీడలకు హాకీ జట్ల ఎంపిక
న్యూఢిల్లీ: చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషులు, మహిళా హాకీ జట్లను గురువారం ఎంపిక చేశారు. చైనాలో హాంగ్జౌలో వచ్చే నెలలో ఆసియా క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే....
ఆసియా క్రీడలకు గురుకుల విద్యార్థిని ఎంపిక
భారత సాఫ్ట్బాల్ స్క్వాడ్లో పాల్గోనున్న గుగులోత్ మమత
అభినందనలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థిని ఎంపిక అయ్యింది....
ఆసియా క్రీడలకు టెన్నిస్ జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత టెన్నిస్ జట్టును ప్రకటించారు. చైనాలోని హాంగ్జౌ నగరంలో సెప్టెంబర్ 23 నుంచి ఈ పోటీలు జరుగనున్నాయి. కాగా, ఆసియా క్రీడల కోసం...
నిరుపేద విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు: సత్యవతి రాథోడ్
క్రీడాకారిణి శాంతాకుమారిని మంత్రి అభినందనలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఎంతో మంది నిరుపేద విద్యార్థులు నేడు విద్య, క్రీడల్లో రాణిస్తున్నారని మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ...
ఆసియా క్రీడలు వాయిదా!
బీజింగ్: చైనా వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన ప్రతిష్టాత్మకమైన ఆసియా క్రీడలను నిర్వాహకులు వాయిదా వేశారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా శుక్రువారం వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 10...
ఆసియా క్రీడలకు నిఖత్ అర్హత
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడలకు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అర్హత సాధించింది. సెప్టెంబర్ 10 నుంచి ఆసియా క్రీడలు జరుగనున్నాయి. కాగా...
గుకేశ్ దొమ్మరాజు నయా చరిత్ర
ఫిడె క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత చెస్ ఆటగాడు గ్రాండ్ మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు చరిత్ర సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్ కైవసం చేసుకొన్న రెండో భారత గ్రాండ్ మాస్టర్గా రికార్డు నెలకొల్పాడు....
ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చిన మంధాన
హైదరాబాద్: డబ్ల్యుపిఎల్ 2024 ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సిబి విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ను కైవసం...
చంద్రుడి దక్షిణధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు: రాష్ట్రపతి
ఢిల్లీ: ఆదిత్య ఎల్-1 మిషన్ను భారత్ దిగ్విజయంగా ప్రయోగించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. భూమి నుంచి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించిందని ప్రశంసించారు....
వికసిత్ భారత్ స్ఫూర్తిని కొనసాగిద్దాం
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలను సాధించిందని గుర్తు చేశారు.2023లో దేశంలో వికసిత్ భారత్ స్ఫూర్తి రగిలిందని, దాన్ని...
ఆ స్ఫూర్తిని అలాగే కొనసాగిద్దాం
2023 చివరి మన్ కీ బాత్లో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలను సాధించిందని గుర్తు...