Home Search
ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
సమరోత్సాహంతో ఇంగ్లండ్
సమరోత్సాహంతో ఇంగ్లండ్
సిరీసే లక్షంగా భారత్, నేడు చివరి వన్డే
మాంచెస్టర్: సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో, చివరి వన్డేకు ఆతిథ్య ఇంగ్లండ్ సమరోత్సాహంతో సిద్ధమైంది. రెండో వన్డేలో టీమిండియాను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ ఈసారి...
టీమిండియా చరిత్ర!
నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో ఘన విజయం
50 ఏళ్ల నిరీక్షణకు కోహ్లీసేన తెర!
సిరీస్లో 2-1 ఆధిక్యంలో భారత్
ఓవల్ : ఇంగ్లండ్ జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 157...
ఇంగ్లండ్కు పయనమైన సూర్యకుమార్, పృథ్వా షా..
కొలంబో: శ్రీలంక పర్యటనలో రాణించిన టీమిండియా బ్యాట్స్మన్స్ సూర్యకుమార్ యాదవ్, పృథ్వా షా ఇద్దరూ సోమవారం ఇంగ్లండ్కు బయల్డేరాడు. రేపటి(బుధవారం)నుంచి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది....
టీమిండియాలో కరోనా కలకలం
రిషబ్ పంత్, గరానిలకు పాజిటివ్
ఐసోలేషన్లో సాహా, ఈశ్వరన్. భరత్ అరుణ్
లండన్: టీమిండియాలో కరోనా కల్లోలం సృష్టించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో ఓ ఆటగాడు కరోనా బారిన పడ్డాడు....
టీమిండియాలో ఒకరికి కరోనా పాజిటీవ్..
లండన్: టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాలో కరోనా కలకలం రేపింది. జట్టు సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ఈ విషయాన్ని బిసిిసిఐ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల న్యూజిలాండ్...
టీమిండియా క్రికెటర్లకు ఊరట
టీమిండియా క్రికెటర్లకు ఊరట
ఇంగ్లండ్ టూర్కు కుటుంబ సభ్యులకు అనుమతి!
ముంబై: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు టీమిండియా క్రికెటర్లకు అనుమతి లభించినట్టు తెలిసింది. భారత క్రికెటర్లు సిరీస్ సందర్భంగా తమ...
ఫేవరెట్గా ‘టీమిండియా’
చెన్నై : సొంత గడ్డపై ఇంగ్లండ్తో జరుగనున్న టెస్టు సిరీస్లో ఆతిథ్య టీమిండియా ఫేవరెట్గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా మారింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో భారత్...
టీమిండియాకు కొత్త ఫిట్నెస్ విధానం!
యోయోతో పాటు మరో కొత్త నిబంధన
ఇందులో నెగ్గితేనే జట్టులో చోటు
ఇంగ్లండ్ సిరీస్తోనే దీనికి శ్రీకారం
ముంబై : ప్రస్తుతం అన్ని క్రీడల్లో కూడా ఫిట్నెస్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. క్రికెట్తో సహా ఫుట్బాల్,...
కోహ్లి సేనకు ‘కఠిన సవాల్!’
డబ్లూటిసి ఫైనల్కు ముందు 18 రోజుల క్వారంటైన్
ముంబై: ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ టీమిండియాకు సవాలు వంటిదేనని విశ్లేషకు లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్ర రూపం దాల్చిన...
టెస్టు కెప్టెన్సీకి విరాట్ గుడ్ బై
సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన కోహ్లీ
జట్టు కోసం 120శాతం కష్టపడ్డానని వ్యాఖ్య
అభిమానుల నుంచి ప్రశంసలు అంటుకుంటున్న మాజీ సారధి
‘2014లో నాకు ఆరోజు ఇంకా గుర్తుంది. ఎంఎస్ ధోని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్...
రహానెపై ఒత్తిడి ఖాయం: ఆకాశ్ చోప్రా
న్యూఢిల్లీ: సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరిగే తొలి టెస్టులో కెప్టెన్ అజింక్య రహానెపై ఒత్తిడి ఉండడం ఖాయమని ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. కొంతకాలంగా రహానె ఫామ్ లేక...
హనుమ విహారికి చోటు
ముంబై: దక్షిణాఫ్రికాలో పర్యటించే ఇండియాఎ జట్టులో తెలుగుతేజం హనుమ విహారికి చోటు దక్కింది. న్యూజిలాండ్తో సొంత గడ్డపై జరిగే టెస్టు సిరీస్లో హనుమ విహారికి స్థానం దక్కలేదు. అయితే సౌతాఫ్రికాలో పర్యటించే భారతఎ...
నిరాశకు గురయ్యా : మహ్మద్ సిరాజ్
దుబాయి: ట్వంటీ20 ప్రపంచకప్లో తలపడే జట్టులో తనకు స్థానం దక్కక పోవడం ఎంతో నిరాశకు గురి చేసిందని టీమిండి యా యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్కప్...
ఓపెనర్లు ఆ ఇద్దరే
కొలంబో: పరిమిత ఓవర సిరీస్ల కోసం శ్రీలంక పర్యటనలో ఉన్న యువ భారత జట్టు కూర్పుపై ఒక స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఓపెనర్లుగా సారథి శిఖర్ ధావన్, యువ ఆటగాడు పృథ్వీషాల పేర్లు...