Home Search
ఇండియన్ ఎయిర్ఫోర్స్ - search results
If you're not happy with the results, please do another search
ఎయిర్ఫోర్స్కు తొలి సి 295
సెవిల్లి : భారతీయ వాయుసేన ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా ఎయిర్బస్ నుంచి తొలి సి 295 విమానాన్ని లాంఛనంగా ఇండియన్ ఎయిర్ఫోర్స్కు అందించారు. ఇందుకు సంకేతంగా స్పెయిన్ నగరం సెవిల్లిలో ఎయిర్బస్సుకు చెందిన...
ఎయిర్ఫోర్స్ సేవలు భేష్
హైదరాబాద్ : సవాళ్లను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు నిచ్చారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమిలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ...
ఎయిర్ఫోర్స్ క్యాడెట్ ఆత్మహత్య.. ఆరుగురు అధికారులపై కేసు
బెంగళూరు: ఎయిర్ఫోర్స్ క్యాడెట్ ఆత్మహత్య సంఘటనకు సంబంధించి మృతుడి సోదరుడు అమన్ ఝా ఫిర్యాదుతో ఆరుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. బెంగళూరు జలహళ్లి లోని ఎయిర్ఫోర్స్...
ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా వరుణ్ తేజ్
తమ తొలి తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘మేజర్’తో ఘన విజయాన్ని అందుకున్న సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్.. రెనైసెన్స్ పిక్చర్స్తో కలసి తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఇండియన్...
సొరంగం లోని కార్మికులను రక్షించే యత్నం..
ఉత్తరకాశి (ఉత్తరాఖండ్) : ఉత్తరకాశి సొరంగంలో చిక్కుకున్న 40 మంది కార్మికులను బయటకు తీసుకురాడానికి ఇంతవరకు ఉపయోగించిన డ్రిల్లింగ్ మెషిన్ వల్ల ఫలితం లేకపోవడంతో ఢిల్లీ నుంచి భారీ డ్రిల్లింగ్ మెషిన్ను రప్పించారు....
నక్సల్స్ ప్రభావిత బస్తర్కు పోలింగ్
రాయపూర్: చత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్లో ఎన్నికల సిబ్బందితో పాటుగా ఓటింగ్ యంత్రాలను తరలించడానికి భారత వైమానిక దళం ఎనిమిది...
ఆనందనగర్ తండాలో వరద నీటిలో చిక్కుకున్న 45 మంది
యావత్మల్ : మహారాష్ట్ర లోని యావత్మల్ జిల్లా మహగావ్ తహశీల్ లోని ఆనందనగర్ తండాలో వరద నీటిలో 45 మంది చిక్కుకున్నారు. శుక్రవారం నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంతమంతా వరదనీటి...
ఆపరేషన్ కావేరీ… సూడాన్ నుంచి సౌదీ చేరుకున్న మరో 135 మంది
ఖార్తోమ్ (సూడాన్) : సూడాన్ నుంచి మూడో బ్యాచ్లో మరో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్ఫోర్స్ సి130 జె విమానం సౌదీ అరేబియా లోని జెడ్డాకు చేరుకున్నట్టు విదేశీ వ్యవహారాల...
తిరుమల కొండపై హెలికాప్టర్ చక్కర్లు!
మనతెలంగాణ/హైదరాబాద్ : తిరుమల కొండపై హెలికాప్టర్లు చెక్కర్లు కొట్టాయి. నో ఫ్లై జోన్ నుంచి మూడు హెలికాప్టర్లు వెళ్లాయి.మంగళవారం మధ్యాహ్నం ఈ హెలికాప్టర్లు కనిపించాయి. తిరుమల నో ఫ్లయింగ్ జోన్ అనే విషయం...
రాజ్నాథ్ సింగ్కు కోవిడ్-19 పాజిటివ్…ప్రస్తుతం హోం క్వారంటైన్లో
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆయన నేడు న్యూఢిల్లీలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ కమాండర్స్ సమావేశంలో పాల్గొనాల్సి ఉండింది. కానీ కోవిడ్ పాజిటివ్ అని పరీక్షలో...
రేపు హకీంపేటలో ఎక్స్-సర్వీస్మెన్ కోసం జాబ్ మేళా
హైదరాబాద్ : భద్రతా బలగాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం (మార్చి 28) హకీంపేటలో ఎక్స్-సర్వీస్మెన్ కోసం...
ఐఎఎఫ్ చరిత్రలో తొలి మహిళా ఫ్లైట్ కమాండర్గా షాలిజా ధామి
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం ఫ్లైట్ కమాండర్గా షాలిజా ధామి ఎంపికయ్యారు. దేశంలో ఫ్లయింగ్ యూనిట్కు ఫ్లైట్ కమాండర్ అయిన మొదటి మహిళా అధికారిణిగా ధామి చరిత్ర సృష్టించారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ చరిత్రలో...
వైమానిక ప్రదర్శనకు వేలాదిగా తరలివచ్చిన సందర్శకులు!
బెంగళూరు: యెలహంకలోని ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ వద్ద గురువారం ‘ఏరో ఇండియా 2023’ అనే ఎయిర్ షోను ప్రజల కోసం తెరిచారు. ఎయిర్ షోను తిలకించడానికి వేలాది మంది అక్కడికి వచ్చారు. తమ...
వైమానిక దళానికి కొత్త యూనిఫాం
చండీగఢ్: భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫా ప్రత్యేకత. ఎయిర్ఫోర్స్ స్టాండింగ్...
వచ్చే ఏడాది నుంచి భారత వైమానిక దళంలోకి మహిళా అగ్నివీరులు
చండీగఢ్: వచ్చే ఏడాది నుంచి భారత వైమానిక దళం మహిళా అగ్నివీరులను చేర్చుకోబోతోందని భారత వైమానిక దళం ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ప్రకటించారు. ఆయన చండీగఢ్లో శనివారం ‘ఇండియన్...
జార్ఖండ్ రోప్ వే ట్రాలీల ఢీ: ఒకరు మృతి
రాంచీ: జార్ఖండ్లోని డియోఘర్ జిల్లాలోని తిర్కుట్ పహాడ్ ప్రాంతంలో సాంకేతిక లోపం కారణంగా రోప్వే ట్రాలీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. ఇద్దరు గాయపడ్డారు, 40 మంది వ్యక్తులు మధ్యలోనే చిక్కుకుపోయారని...
త్రివిధ దళాల అనుభవంలో శత వసంతాలు
కల్నల్ ప్రీతిపాల్ సింగ్ 100 వ పుట్టిన రోజు వేడుక
సైనికునికి తుపాకీయే ప్రాణం. దాన్ని ఎప్పటికీ విడిచిపెట్టం. యుద్ధంలో పాక్ మా తుపాకీలను దొంగిలిస్తే వారితో పోరాడి తుపాకులు తెచ్చుకున్నాం. అని...
పాక్ విపక్షనేత సాదిక్పై దేశద్రోహం కేసు?
లాహార్ : పాకిస్థాన్ ప్రభుత్వం ఎంతో ఒత్తిడిపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ అభినందన్ వర్ధమాన్ను భారత్కు అప్పగించిందని వివాదాస్పద వ్యాఖ్య చేసిన సీనియర్ విపక్షనాయకుడు సర్దార్ అయాజ్ సాదిక్పై దేశద్రోహం కేసు నమోదు...
హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం రాత్రి రాష్ట్రపతి హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 17న హైదరాబాద్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీలో నిర్వహించనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్...
హనీ-ట్రాప్ లో చిక్కుకున్న ఎయిర్ ఫోర్స్ సార్జెంట్
న్యూఢిల్లీ: డిఫెన్స్ ఇన్స్టాలేషన్లు, సిబ్బందికి సంబంధించిన రహస్య, సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చెందిన "ఏజెంట్"కి లీక్ చేసినందుకు ఢిల్లీలోని రికార్డ్ ఆఫీస్లోని ఎయిర్ఫోర్స్ సార్జెంట్ను అరెస్టు చేసినట్లు పోలీసులు ఈ రోజు తెలిపారు...