Home Search
ఇల్లు కూలి - search results
If you're not happy with the results, please do another search
ఇల్లు కూలి ఆరుగురు కార్మికులు మృతి
ఊటీ : తమిళనాడులోని ఊటీలో నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలిపోగా ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. వారంతా మహిళలే అని పోలీసులు తెలియజేశారు. ఆ ప్రాంతంలో రక్షణ, సహాయ కార్యక్రమాలు ప్రస్తుతం...
ముంబయిలో ఇల్లు కూలి 11 మంది మృతి
మృతులలో 8 మంది చిన్నారులు
ముంబయి: ముంబయిలోని మాల్వానీ ప్రాంతంలో ఒక ఇల్లు కూలి పక్కింటి మీద పడడడంతో 8 మంది పిల్లలతో సహా 11 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. అబ్దుల్...
ఇల్లు కూలి మహిళతో సహా ముగ్గురు చిన్నారులు మృతి
ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో విషాదం చోటుచేసుంది. జోరుగా కురిసిన వర్షానికి ఇల్లు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందారు. షామ్లీ జిల్లాలో గురువారం కురిసిన వర్షాల కారణంగా ఇల్లు కూలిపోవడంతో ఒక...
మట్టి ఇల్లు కూలి తల్లీకుమారై మృతి
నాగర్ కర్నూల్: గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మట్టి ఇల్లు కూలి తల్లీకుమారై మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లా రాకొండలో ఆదివారం చోటుచేసుకుంది. మృతులను...
పెళ్లింట విషాదం.. ఇల్లు కూలి బాలుడు మృతి
కర్నూల్ః జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలకు పాత ఇల్లు కూలడంతో ఓ బాలుడు మృతి చెందగా.. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆలూరు మండలం మొల్లగవల్లిలో...
కూలిన ఇల్లు: ఏడుగురు మృతి
బెంగళూరు: భారీ వర్షాలు పడడంతో పురాతన ఇల్లు కూలి ఏడుగురు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాదల్ అంకాల్గి గ్రామంలో ఓ...
మన్యంలో గోడకూలి ఇద్దరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి గోడ కూలి తల్లి సత్తెమ్మ(50), కుమార్తె గంగ(24) మృతి చెందారు. ఈ నెల 23న అర్థరాత్రి తల్లి,...
ఇంటి పై కప్పు కూలి ఒకే కుటుంబం లో ఐదుగురు మృతి
హైదరాబాద్: : ఉత్తరప్రదేశ్లో అలంబాగ్ లోని రైల్వే కాలనీలో దశాబ్దాల క్రితం నిర్మించిన ఓ ఇల్లు శనివారం కుప్పకూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు సతీష్చంద్ర (40),సరోజినీదేవి...
భారీ వర్షానికి కూలిన పెంకుటిల్లు
నవీపేట్ : మండలంలోని మహంతం గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రామానికి చెందిన మెట్టు కర్రే సాయిలు ఇల్లు పూర్తిగా దెబ్బతింది. ఇల్లు కూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో పెను...
రాజస్థాన్లో ఇంటి పై కూలిన మిగ్: ముగ్గురు మహిళలు మృతి
న్యూఢిల్లీ : రాజస్థాన్లోని హనుమాన్గఢ్ జిల్లాలో భారతీయ వాయుసేనకు చెందిన మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో...
బాంద్రా వెస్ట్లో భవనం కూలి ఒకరు మృతి, 16 మందికి గాయాలు
ముంబై: బాంద్రా వెస్ట్లోని శాస్త్రి నగర్ ప్రాంతంలో బుధవారం రాత్రి G+2 నిర్మాణం కూలిపోవడంతో ఒకరు మరణించారు, 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. “ఒక వ్యక్తి దురదృష్టవశాత్తూ శాస్త్రి నగర్లోని...
ఆఫ్ఘనిస్తాన్లో పాక్ వైమానిక దాడులు
పాకిస్తాన్ సోమవారం ఆఫ్ఘనిస్తాన్ లోపల జరిపిన వైమానిక దాడులలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది పౌరులు మరణించినట్లు ఆఫ్ఘన్ తాలిబన్ వెల్లడించింది. కల్లోలిత పాకిస్తానీ నగరాలలో ఇటీవలి తీవ్రవాద డాడుల పరంపరకు...
వరదపై వాగ్యుద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో నివేదికలు అందగానే రైతులకు, ప్రజలకు నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర శాసన సభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....
మెదక్ జిల్లాలో విషాదం..
హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బయటకు వెళ్దామన్నా దారిలేని పరిస్థితి కొన్నిచోట్ల ఉంది. మెదక్ పట్టణంలో రాత్రి కురిసినా...
కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి
జమ్ము కశ్మీర్: జమ్ము కశ్మీర్ లోని కథువా జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరో చోట కొండచరియలు విరిగి పడడంతో ముగ్గురు...
ఉత్తరాదిపై ‘జలఖడ్గం’
న్యూఢిల్లీ: ఉత్తరభారతంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ఉత్తరాది రా ష్ట్రాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో వాతావరణ శాఖ హిమాచల్ ప్రదేశ్ లోని ఏడు జిల్లాల్లో రెడ్...
ఉత్తరభారతంలో వర్షబీభత్సం
ఢిల్లీలో 41 ఏళ్ల తరువాత ఒకేరోజు 153 మిమీ వర్షం ....
రాజధాని వీధులన్నీ జలమయం
హిమాచల్ ప్రదేశ్లో ఐదుగురి మృతి
జమ్ముకశ్మీర్లో కొండచరియలు విరిగిపడి మూసుకుపోయిన రహదార్లు
రాజస్థాన్లో నలుగురి మృతి
న్యూఢిల్లీ :...
యుపిలో భారీ వర్షాలు: 11 మంది మృతి
లక్నో: గత కొన్ని రోజుల నుంచి ఉత్తర ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఒక్క రోజే భారీ వర్షాలు కురవడంతో 11 మంది మృత్యువాతపడ్డారు. భారీ వర్షలు పడుతుండడంతో రోడ్లన్నీ జలమయంగా...
యుపిలో భారీ వర్షాలకు ఏడుగురి మృతి
ఇటావా(యుపి): ఎడతెరపి లేకుండా గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలకు వివిధ ప్రదేశాలలో ఇళ్ల గోడలు కూలి ఏడుగురు వ్యక్తులు మరణించారు. బుధవారం రాత్రి సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని చంద్రపుర...
భారీ వర్షాలతో ఆరుగురి మృతి
న్యూఢిల్లీ : దేశం లోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల్లో ఆరుగురు మరణించారు. ఉత్తరాఖండ్ , కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తదితర రాష్ట్రాల్లో...