Friday, April 26, 2024
Home Search

ఇవిఎంలు - search results

If you're not happy with the results, please do another search
SP Claims EVMs stolen in Varanasi

వారణాసిలో ఇవిఎంలు చోరీ: సమాజ్‌వాదీ ఆరోపణ

లక్నో: వారణాసి ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రా ( ఇవిఉం)లను ఎత్తుకెళ్లి పోయారని ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి గట్టి పోటీయైన సమాజ్‌వాది పార్టీ మంగళవారం ఆరోపించింది. దీనిపై జిల్లా మెజిస్ట్రేట్...
Nearly 40 times courts rejected pleas on EVMs

ఇవిఎంలపై అర్జీలు 40 సార్లు తిరస్కృతి

సుప్రీం కోర్టు, హైకోర్టుల తీర్పులు ఇచ్చాయి ఇసి అధికారుల వెల్లడి న్యూఢిల్లీ : బ్యాలట్ పత్రాల పద్ధతిని తిరిగి అనుసరించాలన్న అభ్యర్థనలను సుప్రీం కోర్టు తిరస్కరించిన రోజు శుక్రవారం ఎన్నికల కమిషన్ (ఇసి) అధికారులు స్పందిస్తూ,...
Supreme Court judgment reserved on VVPAT

వివిప్యాట్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

ఇవిఎంల పనితీరుపై అపోహలు తొలగించాలి విచారణ సందర్భంగా ఇసికి సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ఇవిఎంల ద్వారా వేసే ఓట్లను, ఓటర్ వెరిఫైయబుల్ పపర్ ఆడిట్ ట్రయల్(వివిప్యాట్)తో 100 శాతం క్రాస్ చెక్ చేయాలని కోరుతూ దాఖలైన...
Chhattisgarh Lok Sabha Polls in 3 phases

బస్తర్‌కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు

బస్తర్‌కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు నక్సల్ ప్రభావిత జిల్లాలలో భారీ భద్రతా ఏర్పాట్లు ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ సీట్లకు 3 దశలలో పోలింగ్ బీజాపూర్ /సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సలైట్ ప్రభావిత బస్తర్ లోక్‌సభ నియోజవకవర్గానికి హెలిపాక్టర్లలో...

మోడీ మ్యాచ్ ఫిక్సింగ్

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ మ్యాచ్ పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400సీట్ల నినాదం సాధ్యం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంలో బిజెపి...
Mallikarjun Kharge Slams BJP at Rally

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ విషం లాంటివి: మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ విషం లాంటివని.. రుచి చూసినా చచ్చిపోతారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి నిర్వహించిన ర్యాలీలో ఖర్గే పాల్గొన్నారు.ఈ...
SP Claims EVMs stolen in Varanasi

ఇవిఎంలపై ఇంకా అనుమానాలే!

బిహెచ్‌ఇఎల్ తయారు చేసిన మన ఇవిఎం లకు పారిస్‌లో ఉన్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంస్థ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. 2002 లో బిహెచ్‌ఇఎల్ పేటెంట్ కోసం దరఖాస్తు పంపి, తిరస్కరిస్తారనే భయంతో...
Applications for 'Home Voting' by April 22

‘హోం ఓటింగ్’కు ఏప్రిల్ 22లోగా దరఖాస్తులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఈసారి 85 ఏళ్లపై బడిన వారికి...

త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక

ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
Training of election staff should be completed in two weeks

రెండు వారాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలి

ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలి: సీఈవో వికాస్‌రాజ్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పీఓలు, ఏపీఓలకు మినహా అన్ని రకాల శిక్షణలను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర...

ప్రతి 15 ఏళ్లకు కొత్త ఇవిఎంల కోసం రూ. 10,000 కోట్లు అవసరం

న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు జమిలిగా ఎన్నికలు జరిగిన పక్షంలో కొత్త ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఇవిఎం) కొనుగోలు కోసం ప్రతి 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు అవసరమవుతాయని ఎన్నికల సంఘం అంచనా...

నేడే ఓట్ల పండుగ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా నేడు జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రి తీసుకుని సాయంత్రం 5 గంటలకే వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకున్నారు....
CEO actions for smooth conduct of elections

ఎన్నికల సజావుగా జరిగేందుకు సిఈవో చర్యలు

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు పోలింగ్ కేంద్రాల్లో జరిగే పరిస్ధితుల పర్యవేక్షణ ప్రజల ఫిర్యాదుల కోసం 1950 కాల్ సెంటర్ చెక్‌పోస్టుల వద్ద సిసి కెమెరాలు మన తెలంగాణ/హైదరాబాద్:  దేశంలో ఎన్నికలను స్వేచ్ఛగా, సక్రమంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా...
The first round of polling was peaceful

తొలి విడత పోలింగ్ ప్రశాంతం

మిజోరాంలో 77% పోలింగ్ చత్తీస్‌గఢ్‌లో 70.87% అక్కడక్కడా మావోయిస్టుల హింసాకాండ సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ నలుగురు జవాన్లకు గాయాలు మిజో సిఎం ఓటుకోసం రెండోసారి ఇవిఎం మొరాయింపులతో సమస్య ఐజ్వాల్ : మిజోరంలో మంగళవారం అసెంబ్లీ ఎన్నికలలో...
More than 70 percent polling in Chhattisgarh first phase

ఐదు రాష్ట్రాల పోరులో తొలి ఓటింగ్

మిజోరంలో 77 శాతం పోలింగ్ ఛత్తీస్‌గఢ్‌లో 70.87 శాతం ఓటింగ్ తొలిదశ ఓటు దశలో నక్సల్స్ హల్‌చల్ మిజో సిఎం ఓటుకోసం రెండోసారి ఇవిఎం మొరాయింపులతో సమస్య ఐజ్వాల్ : మిజోరంలో మంగళవారం అసెంబ్లీ...
70% polling is peaceful

70% పోలింగ్ ప్రశాంతం

పల్లెల్లో ఓట్ల జోరు అత్యధికం 91.51%, అత్యల్పం యాకుత్‌పుర 39% పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక ఓటింగ్ అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మొరాయించిన ఇవిఎంలు.. ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్  సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4...
Election schedule in September

సెప్టెంబర్లో ఎన్నికల షెడ్యూల్?

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకుంది. బుధవారం రాష్ట్రానికి కేంద్రం ఎన్నికల సంఘ బృందం రానుంది. బృం దంతో పాటు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి హైదరాబాద్‌కు రానున్నారు. నాలుగు...
Election schedule in September

దేశంలో ఇక ఈ‘సీన్’

న్యూఢిల్లీ : లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా తొలి దశ పరిశీలన ఆరంభం అయింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు...
Karnataka Assembly Elections 2023 on May 10

నేడే కన్నడనాట పోలింగ్

బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారంనాడు 224 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం పోలింగ్ స్టేషన్లలో తగిన ఏ ర్పాట్లు...
Opposition parties hold meeting at Sharad Pawar's House

EVMs:ఇవిఎంలపై అనుమానాలు.. రిమోట్ ఓటింగ్‌పై ప్రతిపక్ష నేతల ఆందోళన

న్యూఢిల్లీ : సీనియర్ రాజకీయ నేత, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ నివాసంలో గురువారం ప్రతిపక్ష నేతల కీలక సమావేశం జరిగింది. ఎన్నికల నిర్వహణను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఇవిఎం) ద్వారా నిర్వహించడంపై తమకు...

Latest News