Home Search
ఈజిప్టుకు - search results
If you're not happy with the results, please do another search
అమెరికా నుంచి ఈజిప్టుకు మోడీ
ప్రధానికి ముస్తాఫా సాదరస్వాగతం
నేడు పలువురు మేధావులతో ఇష్టాగోష్టి
కైరో : భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఈజిప్టు రాజధాని కైరో చేరుకున్నారు. ఈజిప్టులో రెండు రోజుల పర్యటనలో ఉంటారు. అమెరికా పర్యటన...
కార్గో నౌక మునిగి 13 మంది గల్లంతు
ఏథెన్స్ : గ్రీస్ దేశ తీరం లెస్బాస్ ద్వీపానికి సమీపాన ఆదివారం ఉదయం రాప్టర్ అనే కార్గో నౌక మునిగిపోవడంతో 13 మంది గల్లంతయ్యారు. ఈ నౌకలో మొత్తం 14 మంది సిబ్బంది...
25 మంది బందీల విడుదల
టెల్ అవీవ్ : పరస్పరం కుదిరిన సంధి మేరకు శుక్రవారం హమాస్ తమ వద్ద ఉన్న బందీలలో తొలివిడతగా 25 మందిని విడిచిపెట్టింది. వీరిలో 13 మంది ఇజ్రాయెలీలు, 12 మంది థాయ్...
పాపం పసివారు..
ఖాన్యూనిస్ : గాజాస్ట్రిప్లో అత్యంత దయనీయ మానవీయ ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. గాజాలోని అతి పెద్ద ఆసుపత్రి ఇప్పుడు రోగులు, ఆశ్రితులు ఇజ్రాయెల్ సైన్యం రంగ ప్రవేశంతో బయటకు వెళ్లారు. ఈ క్రమంలో నెలలు...
చైనా కరెన్సీలో చమురు చెల్లింపులు?
గత పదేండ్లలో ఎన్నడూ లేని కొత్త ఇరకాటంలో నరేంద్ర మోడీ సర్కార్ చిక్కుకుందా? చైనా కరెన్సీలో రష్యాకు డబ్బు చెల్లించి ముడి చమురు కొనుగోలు అవమానకరంగా భావిస్తోందా? చైనా మీద కోపంతో అధిక...
ఏది సురక్షితం..?
ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాడులు ఉద్రిక్తతలు ఏ మాత్రం సడలక పోవడంతో గాజా ప్రాంతంలో చిక్కుపడిన లక్షలాది మంది ప్రజలకు ఎక్కడికి పోవాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఓ వైపు...
గాజాకు ఆహారం, నీరు, ఔషధాల సరఫరా…
పాలస్తీనా: గాజా, వెస్ట్బ్యాంక్కు అమెరికా బారీ సాయం ప్రకటన చేసింది. 100 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని అమెరికా ప్రకటించింది. గాజాకు పరిమిత స్థాయిలో మానవతా సాయానికి ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చింది. గాజాకు...
శరణు వేడుతూ సరిహద్దులకు లక్షల మంది..
శరణు వేడుతూ సరిహద్దులకు లక్షల మంది
దక్షిణ గాజా ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
50 మందికి పైగా మృతి, పలు భవనాలు నేలమట్టం
ఆస్పత్రుల్లో అడుగంటుతున్న ఇంధన నిల్వలు
రోగుల చికిత్సకు వైద్య సిబ్బంది అష్టకష్టాలు
రఫా సరిహద్దులు...
అరబ్ దేశాలపై నిక్కీ హేలి మండిపాటు..
న్యూయార్క్ : అరబ్ దేశాలపై రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి నిక్కీ హేలి మండిపడ్డారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తున్న అరబ్ దేశాలు పాలస్తీనియన్లను ఎందుకు దేశంలోకి రానివ్వడం లేదని మండిపడ్డారు. హమాస్, హెజ్బొల్లాను...
రిపబ్లిక్ డే చీఫ్గెస్టుగా ఈజిప్టు నేత ?
న్యూఢిల్లీ : ఈసారి భారత గణతంత్ర దినోత్సవాలకు ఈజిప్టు దేశాధ్యక్షులు అబ్దెల్ ఫతా ఎల్ సిసి ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశం ఉంది. గత నెలలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్...
ఆరేళ్ల తర్వాత యెమెన్లో పౌర విమానం టేకాఫ్
సనా: యెమెన్ రాజధాని సనా నుంచి దాదాపు ఆరేళ్ల తర్వాత మొట్టమొదటి పౌర విమానం సోమవారం బయల్దేరింది. అంతర్యుద్ధంతో తల్లడిల్లుతున్న యెమెన్లో అంతర్జాతీయంగా గురింపు పొందిన ప్రభుత్వానికి, హోతీ తిరుగుబాటుదారులకు మధ్య కుదిరిన...
తెరుచుకున్న సూయజ్ కెనాల్
ఇసుకలో చిక్కుకున్న కంటైనర్ నౌక ‘ఎవర్ గివెన్’కు విముక్తి
రెస్క్యూ టీమ్ సహకరించిన ప్రకృతి
పున్నమి అలల పోటుతో మళ్లీ జలాల్లోకి భారీ నౌక
‘గ్రేట్ బిట్టర్ లేక్’ వద్ద లంగరు వేసిన నౌక
ప్రమాద ఘటనపై అధికారుల...