Home Search
ఉత్తరాఖండ్ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తరాఖండ్లో వాతావరణ మార్పులతో ప్రతికూల ఫలితాలు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ టెరాయ్ రీజియన్లో గత 40 ఏళ్ల కాలంలో వర్షపాతం రానురాను తగ్గి, ఉష్ణోగ్రతల పోకడలో మార్పు రావడంతో పంటల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావానికి దారి తీస్తుందని కొత్త పరిశోధన...
ఉత్తరాఖండ్లో త్వరలో ఉమ్మడి పౌరస్మృతి అమలు: సిఎ: ధామి
మధుర: ఉత్తరాఖండ్లో త్వరలో ఉమ్మడి పౌర స్మృతి అమలవుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి వెల్లడించారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశ పెడతామని తెలియజేశారు. బృందావన్లో...
ఉత్తరాఖండ్లో మళ్లీ కనిపించిన మంచు చిరుత
పితోర్గఢ్(ఉత్తరాఖండ్): దర్మా లోయలోని బంగ్లింగ్ గ్రామంలో ఇటీవల ఒక మంచు చిరుత కనిపించింది. ఈ లోయలో మంచు చిరుత కనిపించడం ఇది వరుసగా రెండవ సంవత్సరమని ధర్చులా రేంజ్ అధికారి దినేష్ జోషి...
ఉత్తరాఖండ్లో ప్రధాని మోడీ పర్యటన.. పార్వతీకుండ్లో ప్రార్థనలు
పిథోర్గఢ్ : సరిహద్దు రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో పర్యటనకు ప్రధాని మోడీ గురువారం ఉదయం పిథోర్గఢ్కు చేరుకున్నారు. ఆది కైలాస పర్వత శిఖరాన్ని దర్శించారు. పార్వతీకుండ్ ఒడ్డున ఉన్న శివపార్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు...
ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడి ముగ్గురి మృతి
న్యూ తెహ్రీ : ఉత్తరాఖండ్ లోని తెహ్రీ జిల్లా చంబా వద్ద సోమవారం భారీ కొండచరియ విరిగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నాలుగు నెలల చిన్నారి ఉన్నారు. కొండచరియ...
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు
హైదరాబాద్: గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అనేక మంది...
ఉత్తరాఖండ్లో చిక్కుకున్న 4 వేల మంది ప్రయాణికులు
చమోలీ : ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో వరదలకు ఒక వంతెన కొట్టుకుపోవడంతో భారత్ టిబెట్ సరిహద్దు రహదారి మూసుకుపోయింది. డజను గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి జాతీయ...
ఉత్తరాఖండ్లో విషాదం.. లోయలో వాహనం పడి 10మంది మృతి
పితోర్ఘడ్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ లోని పితోర్ఘడ్ జిల్లా లో గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 10 మంది మృతి చెందారు. వీరంతా బాగేశ్వర్ జిల్లాలోని సామా...
ఉత్తరాఖండ్లో 15న తలపెట్టిన మహాపంచాయత్ను నిషేధించాలి
వలస వెళ్ళిన వారిని తిరిగి రప్పించాలి : అసదుద్దీన్ ఓవైసి
హైదరాబాద్ : రైట్వింగ్ గ్రూపులు ఈ నెల 15న ఉత్తరాఖండ్లో తలపెట్టిన మహాపంచాయత్ను నిషేధించాలని ఎంఐఎం అధినేత హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్...
ఉత్తరాఖండ్లో కుంచించుకుపోతున్న భూమి!?
జోషిమఠ్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్లోని దేవ్ భూమిగా పేరుగాంచిన జోషిమఠ్ పట్టణంలో ఉన్న 570 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అక్కడ భూమి కుంచించుకుపోతోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి త్వరలో ఆ పట్టణాన్ని...
ఉత్తరాఖండ్లో 10మంది పర్వతారోహకుల మృతి
ఉత్తరకాశీ: మంచు తుపాను ధాటికి పదిమంది పర్వతారోహకులు మృతి చెందారు. ద్రౌపది కా డాండా శిఖరం వద్ద హిమపాతం కారణంగా వీరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై నెహ్రూ ఆఫ్ కల్నల్ అమిత్...
ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం…
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. హిమపాతంలో 28 మంది పర్యతారోహకులు చిక్కుకున్నారు. ఎనిమిది మందిని కాపాడినట్లు ఉత్తరాఖండ్ డిజిపి అశోఖ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం మిగితా పర్వతారోహకుల కోసం...
ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన 400 మంది యాత్రికులు
జైపూర్: కొండచరియలు విరిగిపడిన కారణంగా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో రాజస్థాన్కు చెందిన దాదాపు 400 మంది యాత్రికులు చిక్కుకుపోయారని, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని సీనియర్ అధికారి ఒకరు...
హిమాచల్, ఉత్తరాఖండ్లో ముంచెత్తిన వరదలు
కొట్టుకు పోయిన రైలు వంతెన
కొండచరియలు విరిగిపడి, వరదల్లో 20 మంది మృతి, పలువురు గల్లంతు
ఉత్తరాఖండ్లో కుంభవృష్టి
కట్టలు తెంచుకున్న నదులు, కొట్టుకు పోయిన వంతెనలు
ఇళ్లలోకి బురద ప్రవాహం
పలుగ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
సిమ్లా/డెహ్రాడూన్/...
ఉత్తరాఖండ్లో పార్టీని గెలిపించి తానోడిన సిఎం ధామీ
ఖటీమా: ఉత్తరాఖండ్లో బిజెపిని గెలిపించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్వయంగా ఓటమి పాలయ్యారు. ఖటీమా నియోజకవర్గం నుంచి ఆయన 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బిజెపి అధిష్టానం ఇటీవలే ముఖ్యమంత్రి తీరథ్...
ఉత్తరాఖండ్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన వంతెనలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు అనేక నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో కూరుకుపోయాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు...
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు :ఇళ్లు కూలి ఐదుగురి మృతి
పిథోరగఢ్ : ఉత్తరాఖండ్లోని జుమ్మ గ్రామంలో ఆదివారం రాత్రి భారీ వర్షాలకు మూడిళ్లు కూలి ఐదుగురు చనిపోయారు. ఇద్దరు గల్లంతయ్యారు. మృతులు ఐదుగురిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు. గల్లంతయిన వారి కోసం గాలిస్తున్నారు....
ఉత్తరాఖండ్కు ఉచిత విద్యుత్: కేజ్రీవాల్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేత , ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఉచిత విద్యుత్ హామీలు ప్రకటించారు. ప్రతి కుటుంబానికి నెలకు 300 యూనిట్ల విద్యుత్, పాత బిల్లుల...
ఉత్తరాఖండ్లో కుంభవృష్టికి దెబ్బతిన్న ప్రాంతాలలో సిఎం పర్యటన
డెహ్రాడూన్: తెహ్రీ జిల్లాలోని దేవప్రయాగలో మంగళవారం ఆకస్మికంగా కురిసిన కుంభవృష్టి వల్ల సంభవించిన నష్టాన్ని అంచనావేసేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ సింగ్ రావత్ బుధవారం ఆ ప్రాంతాన్ని పర్యటించారు. తన మంత్రివర్గ సహచరులతో...
ఉత్తరాఖండ్లో దావానలం.. నలుగురు బలి… జంతువులు ఆహుతి
ఈ ఏడాది 1290 హెక్టార్ల అడవులు బుగ్గి
సిఎం తీరథ్ సమీక్ష...కేంద్రసాయానికి అభ్యర్థన
దెబ్బతింటున్న ప్రకృతి సమతుల్యతతో ముప్పు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో కార్చిచ్చులు విలయం రేపాయి. గడిచిన 24 గంటలలో 62 హెక్టార్ల...