Home Search
ఉత్తర మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
మోడీ మబ్బులో ఉత్తర భారతం
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దేశ వ్యాప్తంగా భిన్న వర్గాల నుండి మోడీ పదేళ్ల పాలనపై విశ్లేషణ ఎక్కువైతున్నది. ఆయన పాలన కొనసాగాలని కోరేవాళ్లకన్నా మరో ఐదేళ్లు ఆయనే ప్రధానిగా ఉంటే దేశంలో...
ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు.. వణికిపోతున్న జనం
ఉత్తరభారతాన్ని పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్ తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాలను దట్టంగా పొగమంచు కమ్మింది. పొగమంచుకు తోడు చలిగాలులతో ఉత్తరాది ప్రజలు వణికిపోతున్నారు. బటయకు అడుగు...
ఉత్తరాది చేతిలో దేశ భవిత!
సెక్యులర్ ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని ఎంచుకొని ఆ దారిలో 75 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత దేశం తిరోగమన బాటపట్టడం పెను ఉపద్రవంగా భావిస్తున్నవారు గణనీయంగానే ఉన్నారు. 2024 ఎన్నికలు ఈ విషయంలో ప్రజలు...
మధ్యప్రదేశ్ సిఎంగా నేడు మోహన్ యాదవ్ ప్రమాణం
హాజరుకానున్న మోడీ, అమిత్ షా, యోగి
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి రాష్ట్ర రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు...
రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ..
చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికే బీజేపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ప్రస్తుతం కమలం పార్టీ...
ఉత్తరప్రదేశ్లో హిజ్రాల దారుణం
లఖ్నవూ : ఉత్తరప్రదేశ్లో ఐదుగురు హిజ్రాలు ఓ వ్యక్తికి గుండు గీసి అతడిపై మూత్ర విసర్జన చేసే దారుణ సంఘటన వెలుగు లోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని కోస్గంజ్ ప్రాంతంలో ఈ...
ఉత్తరాదిన కొనసాగుతున్న వర్ష విలయం
న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్థాన్, పంజాబ్ , హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్...
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. 14 మంది మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వెళ్తున్న బస్సు మధ్యప్రదేశ్లో ప్రమాదానికి గురైంది. రేవా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున సుహాగి పహారీ ప్రాంతంలో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది...
మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం సంగతేంటి? శివరాజ్ సింగ్: హరీష్ రావు
సిద్దిపేట: మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో రైతుబంధు...
ఉత్తర భారతానికి పిడుగుపాట్లు
మొత్తం 74 మంది దుర్మరణం
యుపి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ విలవిల
రుతుపవన వేళ ఆకాశపు వైపరీత్యం
రాజస్థాన్ కోటవద్ద పర్యాటకులు బలి
లక్నో /jజైపూర్/ భోపాల్ : ఉత్తర, పశ్చిమ భారతంలో ఉరుముల మెరుపుల...
మతమార్పిడులకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆర్డినెన్స్
భోపాల్: మోసపూరిత పద్ధతులలో జరుగుతున్న మత మార్పిడులను అరికట్టేందుకు మధ్యప్రదేశ్లోని బిజెపి ప్రభుత్వం మంగళవారం ఒక ఆర్డినెన్సును జారీచేసింది. పెళ్లి పేరుతోపాటు ఇతర దురుద్దేశాలతో మతమార్పిడులకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష...
మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి..
విశేషానుభవాల యుపికా లాల్జీ... మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మరణించారు. ఉత్తరప్రదేశ్లో ఆయన ప్రముఖ రాజకీయ నేతగా చక్రం తిప్పారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 85...
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లాల్జీ టాండన్ (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిని కుమారుడు, యుపి మంత్రి అశుతోష్ టాండన్...
వెంటిలేటర్పై మధ్యప్రదేశ్ గవర్నర్
లఖ్నో : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(85) వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మూత్ర విసర్జనలో, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఈ నెల 11న లఖ్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం టాండన్...
రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
హైదరాబాద్: రాష్ట్రంలో నేడు (ఆదివారం) అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి...
వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం కనులపండువగా పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా వివిధ రంగాలకు , సామాజిక సేవా కార్యక్రమాల్లో...
96 లోక్సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ షురూ
4వ విడత పోలింగ్కు నోటిఫికేషన్ విడుదల
వచ్చే నెల 13వ తేదీన ఓటింగ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ దఫానే
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నాలుగో విడత నామినేషషన్ల ప్రక్రియ గురువారం ఆరంభమైంది. ఈ...
సివిల్స్లో తెలుగు మెరుపులు
దేశంలో ప్రభుత్వ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సర్వీసులుగా పేరుగాంచిన సివిల్స్లో తెలుగు విద్యార్థుల హవా పెరుగుతున్నది. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్లను ఎంపిక చేసే సివిల్స్ పరీక్షల్లో ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులే సింహ భాగం...
తెలంగాణలో బిజెపి మెరుగుపడొచ్చు : ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: దక్షిణాదిన, తూర్పు భారత దేశంలో బిజెపి కాస్త బలహీనంగా ఉంది. కర్నాటకలో కాస్తమెరుగ్గా ఉంది. రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్, పిటిఐ ఎడిటర్లతో మాటామంతీ జరుపుతూ బిజెపి ఆదిపత్యం, అజేయ ప్రధాని...
లోక్ సభ బరిలో 15 మంది మాజీ సిఎంలు !
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో లోక్సభ ఎన్నికల హడావుడి మొదలయింది. అత్యధిక సీట్లు గెలవాలని పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలకమైన స్థానాల్లో...