Home Search
ఎగుమతులకు - search results
If you're not happy with the results, please do another search
ఇంధనం, ఎరువులపై యుద్ధ ప్రభావం
మధ్యప్రాచ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు వచ్చినా వెంటనే అది పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 1 శాతం పెరిగాయి. మార్కెట్లో స్థిరత్వం కోసం...
రెడ్సీపై దాడుల ప్రభావం
గత సంవత్సరం అక్టోబర్లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వివాదంలో అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ (యుకె) దేశాలు ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచాయి. ఇరాన్ దేశం హమాస్కి మద్దతుగా...
నాలుగు దేశాలకు ఉల్లి ఎగుమతి
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గురువారం బంగ్లాదేశ్, మారిషస్, బహ్రయిన్, భూటాన్ దేశాలకు మార్చి 31 వరకు 54,760 టన్నుల ఉల్లిని ఎగుమతి చేయడానికి అనుమతించింది. బంగ్లాదేశ్కు 50,000 టన్నులు, మారిషస్కు 1,200...
మాది అగ్రికల్చర్
రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలన్నదే నా స్వప్నం
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో హాజరుకావడానికి స్విట్జర్లాండ్లోని దావోస్ నగరానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు తేవాలనే...
ధాన్యం సేకరణలో కేంద్రం దగా?
ఖరీఫ్లో రాష్ట్రానికి మొండిచేయి చూపనున్న కేంద్రం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ ఏడాది ఖరీఫ్లో ఉత్పత్తి కానున్న ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వరి రైతుకు పెద్దషాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. దేశవ్యాప్తంగా వరిసాగు...
పివి. సత్యనారాయణకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు
హైబ్రిడ్ వంగాడాల అభివృద్ధిలో కృషికి గుర్తింపు
ఆహారోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తేనే రైతుకు లాభదాయకం
మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయరంగంలో ఆహారోత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తేనే రైతులకు లాభదాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం రాజేంద్రనగర్ భారతీయ వరి...
ఎగుమతుల నిషేధానికి రైతాంగం బలి
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరు తెన్నులను చూస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోని బిజెపి మూడోసారి అధికారానికి వచ్చేందుకు కోట్లాది మంది రైతాంగాన్ని బలిపెట్టేందుకు పూనుకుందా అంటే అవునని చెప్పాల్సి వస్తోంది. తాను చెప్పిన...
మోడీ పాలనలో రూపాయి పతనం
ఒకే విధానాలను అనుసరిస్తూ ఎదుటి వారిని వేలెత్తి చూపితే అవకాశం వచ్చినపుడు అవే వేళ్లు మన వైపు తిరుగుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ స్పృహ ఉండదని గతంలో అనేక ఉదంతాలు వెల్లడించాయి. ఇప్పుడు...
నర్సంపేటకు ఉద్యానవన పరిశోధన కేంద్రం
వరంగల్: నర్సంపేట రూపు రేఖలు మార్చడానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రభుత్వం ముందు భారీ ప్రాజెక్టులను ప్రతిపాదించారు. వాటిని ఒకొక్కటికిగా ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేస్తుండటం నర్సంపేటకు వరుసగా వరాల జల్లు కురిపించినట్లవుతుంది....
మరో రష్యా ఇంధన నౌకపై ఉక్రెయిన్ సముద్ర డ్రోన్ల దాడి
కీవ్ : నల్లసముద్రంలో క్రిమియాకు సమీపాన కెర్చ్ జలసంధిలో రష్యా ఇంధన నౌకపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడులు సాగించాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఇంధన నౌక వాటర్ పైపు లైన్కు...
తెలంగాణ చేపలకు విదేశాలలో పెరుగుతున్న డిమాండ్
హైదరాబాద్: స్వచ్ఛమైన నీటిలో పెరిగే తెలంగాణ సేంద్రియ చేపలకు విదేశాలలో మంచి ఆదరణ పెరుగుతున్నదని, సహజంగా పెరుగుతున్న మంచినీటి చేపలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ రోజురోజుకు అధికమవుతోందని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్...
పరిశ్రమల రంగంలో ముందుకు దూసుకుపోతున్న తెలంగాణ
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
షాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే పరిశ్రమ రంగం ముందుకు దూసుకుపోతుందని చేవెళ్ల ఎమ్మెల్యే...
పత్తిపై ప్రత్యేక వ్యూహం..
హైదరాబాద్: వానాకాల పంటల సాగుకు సంబంధించిన పంటల ప్రణాళికను ప్రభుత్వం సిద్దం చేసింది. ఈ సారి రాష్ట్రంలో పత్తిసాగు విస్తీర్ణం భారీగా పెంచేందుకు ప్రత్యేక వ్యూహం సిద్దం చేసింది. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా...
‘ఆత్మనిర్భరత’.. ఆయుధాల దిగుమతి!
స్థానికంగా లభించే ముడిపదార్థాలతోనే స్వయం సమృద్ధి సాధిస్తున్నామని ‘ఆత్మనిర్భరత’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక పక్క ప్రచారం చేస్తోంది. భారత దేశం మరో పక్క ఆయుధాల దిగుమతిలో ప్రపంచంలోనే అగ్రస్థానం లో ఉంది....
ఇంకెన్నాళ్ళీ యుద్ధం?
కొత్త సంవత్సరానికి కేవలం నాలుగు రోజుల చేరువలో వున్నాము. ద్రవ్యోల్బణాన్ని, ఆకలిని ప్రపంచమంతటా రగిలించిన ఉక్రెయిన్ యుద్ధం కూడా 2023లోకి అడుగుపెట్టి కొనసాగే సూచనలు భయపెడుతున్నాయి. యుద్ధం మొదలై పది మాసాలు గడిచిపోయాయి....
ఆర్మూర్ అభివృద్ధిలో వెనక్కి తగ్గెదెలే: ఎంఎల్ఏ జీవన్ రెడ్డి
ఆర్మూర్ ః ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ సమీకృత వెజ్ మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్మూర్ ఎంఎల్ఏ జీవన్రెడ్డి ప్రకటించారు. నమస్తే అంకాపూర్ కార్యక్రమంలో భాగంగా ఎంఎల్ఏ జీవన్రెడ్డి శనివారం ప్రభుత్వ శాఖల అధికారులు,...
అంతర్జాతీయ హంగులతో కోహెడ మార్కెట్
హైదరాబాద్: కో హెడ మార్కెట్ నిర్మాణానికి తుది ప్రణాళిక సిద్ధ్దమైందని రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఆయన కోహెడ మార్కెట్ నిర్మాణ ప్రాం తాన్ని పరిశీలించారు....
రైస్ మిల్లర్లకు వరం
మన తెలంగాణ/హైదరాబాద్: రైసు మిల్లర్లకు సిఎం కెసిఆర్ గుడ్న్యూస్ చెప్పారు. ఎంతో కాలంగా వారు నిరీక్షిస్తున్న రెండు శాతం సిఎస్టి పన్ను బకాయిని పూర్తిగా రద్దు చేశారు. ఇదే అంశంపై రైసు మిల్లర్లు...
తాళాలు పగులగొట్టి.. సోదాలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, అతడి సోదరుడి నివాసం, జిల్లా కేంద్రంలోని...
వ్యవసాయ వ్యతిరేక విధానాలు పిఎం మోడీ మానుకోవాలి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక విధానాలు మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉద్యానసాగు సగటులో తెలంగాణ టాప్ లో ఉందని, మామిడి విస్తీర్ణంలో 3.21 లక్షల...