Friday, March 29, 2024
Home Search

ఎత్తైన - search results

If you're not happy with the results, please do another search

మానుకోటలో రాష్ట్రంలోనే ఎత్తైన అమరవీరుల స్థూపం ఆవిష్కరణ

మహబూబాబాద్ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు రాష్ట్రం ఏర్పాటుతోనే సరిపోలేదని.. అందుకు అనుగుణంగా సుపరిపాలన కొనసాగాలి.. ఉద్యమ ఘట్టాలను కూడా గుర్తు చేసుకునేలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగాలని పూర్వ జేఏసీ చైర్మైన్...
100,000 km high “plasma waterfall” on the sun

సూర్యుడిపై లక్ష కి.మీ ఎత్తైన “ప్లాస్మాజలపాతం”

హైదరాబాద్ : సూర్యుడు భగభగ మండే జ్వాలాగోళమని మనందరికీ తెలిసిందే. కేవలం సూర్యగోళం పైనే కాకుండా దానికి చుట్టుపక్కల కొన్ని వేల మైళ్ల దూరం వరకు మంటలు మండుతుంటాయి. ఈ దృశ్యాలు శక్తివంతమైన...
Fire broke out in Mumbai's Borivali

ముంబైలోని ఎత్తైన నివాస భవనంలో మంటలు

మహారాష్ట్ర : ముంబై బోరివాలిలోని 'ధీరజ్ సవేరా' భవనంలోని 14వ అంతస్తులో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకుని రెండు అపార్ట్‌మెంట్లలో...
India has built highest road in world in East Ladakh

తూర్పులడఖ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు నిర్మించిన భారత్

బొలీవియా రికార్డు బ్రేక్..!! న్యూఢిల్లీ: తూర్పులడఖ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డు నిర్మాణాన్ని భారత్ పూర్తి చేసిందని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. దీంతో, గత ప్రపంచ రికార్డు బ్రేకయిందని ఆ వర్గాలు తెలిపాయి....
world's tallest railway bridge over Chenab River

చినాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన రైలు బ్రిడ్జి

 వచ్చే ఏడాదికి రెడీ-2022 డిసెంబర్‌కు కశ్మీర్‌కు రైలు సౌకర్యం దేశం లోని మిగతా ప్రాంతాలతో కశ్మీర్‌కు మొదటి అనుసంధానం న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని చినాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, పొడవైన రైలు బ్రిడ్జి నిర్మాణమౌతోంది....
modi-trump

ట్రంప్ కంటపడకుండా మురికివాడలకు అడ్డుగా ఎత్తైన గోడ

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నగర సుందరీకరణ పనులు చేపడుతోంది. అమెరికా అధ్యక్షుడి కంటికి కనిపించకుండా మురికివాడలకు తెరకట్టే పని కూడా చేపట్టింది....
14 children suffer electric shock in Kota

మహాశివరాత్రి ఊరేగింపులో విషాదం.. 14 మంది పిల్లలకు కరెంట్ షాక్‌

రాజస్థాన్‌లోని కోటాలో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన ఊరేగింపులో 14 మంది చిన్నారులకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుదాఘాతంతో చిన్నారులు కాలిన గాయాలతో ఎంబీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నారులను పరామర్శించేందుకు లోక్‌సభ స్పీకర్...
Over 1k Amrit Bharat trains manufactured: Ashwini Vaishnav

గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి: రైల్వే మంత్రి

రానున్న ఏళ్లలో వెయ్యికి పైగా అమృత్ భారత్ రైళ్ల తయారీ గంటకు 250 కిమీ వేగంతో నడిచే రైళ్ల నిర్మాణానికి కృషి వందే భారత్ రైళ్ల ఎగుమతికీ యత్నం వచ్చే ఐదేళ్లలో తొలి రైలు ఎగుమతి రైల్వే శాఖ...

మార్చి 6న స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాణప్రతిష్ఠ

యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణ శివారులోని మానేపల్లి హిల్స్‌పై మానేపల్లి దంపతులు రామారావు, విజయలక్ష్మి సారథ్యంలో నిర్మించిన స్వర్ణగిరి పద్మావతి, గోదాదేవీ సమేత వేంకటేశ్వర స్వామి నూతన...

మిషన్ గగన్‌యాన్‌కు ఇంజిన్ సిద్ధం

న్యూఢిల్లీ : మనుషులను సురక్షితంగా అంతరిక్షయాత్రకు (గగన్‌యాన్) తీసుకెళ్లడానికి అనువైన సిఇ 20 క్రయోజనిక్ ఇంజిన్‌ను ఇస్రో సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్టు బుధవారం సోషల్...
Reconstruction of Ram temple in Ayodhya

భక్తి పారిశ్రామికవాడగా అయోధ్య!

నెపోలియన్ సైన్యాన్ని రష్యా నుంచి మొదటి అలెగ్జాండర్ జార్ చక్రవర్తి 1812లో తరిమి వేశాడు. ఈ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా క్రీస్తుకు మాస్కోలో గొప్ప దేవాలయాన్ని నిర్మించాలని భావించాడు. రక్షకుడైన క్రీస్తుకు మహత్తరమైన...
Thanks for being called as Chevella's sister

చేవెళ్ల చెల్లెమ్మ అన్నందుకు థ్యాంక్స్

ఎత్తైన ప్రాంతానికి నీళ్లు రావాలని వైఎస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సబితా ఇంద్రారెడ్డి వీలైనంత తర్వాత కాలువలు తవ్వి ఆ ప్రాంతానికి సాగునీరు అందించాలి సిఎంకు సబితా...
We have done railway development works with Rs. 30 thousand crores in the last nine years

మోడీ ఆదేశంతోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్

కొమురవెల్లి రైల్వే స్టేషన్ హాల్ట్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి...

జమ్ముకశ్మీర్ సోనామార్గ్‌లో హిమపాతం

శ్రీనగర్ : శ్రీనగర్ లెహ్ జాతీయ రహదారిలోని సోనామార్గ్ ప్రాంతంలో గురువారం భారీ ఎత్తున హిమపాతం సంభవించింది. దీనివల్ల ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. సోనామార్గ్‌లో జోజిలా సొరంగం...

గ్రేటర్ నోయిడాలో బాలుని దురాగతం

న్యూఢిల్లీ : ఒక మైనర్ బాలుడు ఒక ఎత్తైన భవనంపై నుంచి నెల రోజుల కుక్క పిల్లను విసిరి దాని మరణానికి కారణమైనట్లు సూచిస్తున్న ఒక వైరల్ వీడియో ఆధారంగా ఒక ఎన్‌జిఒ...
Budget allocation of Rs.14232.84 crores for SCR

దమ రైల్వేకు రూ.14,232.84 కోట్ల బడ్జెట్ కేటాయింపు

దమ రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ముందుకు 2024 - -25లో ద.మ. రైల్వేకు గరిష్ట స్థాయిలో కేటాయింపులు గత ఏడాది బడ్జెట్ కేటాయింపుతో పోల్చితే ఈ సారి అత్యధిక బడ్జెట్ కేటాయింపు రైల్వే...
AirAsia resumed flights from Visakhapatnam to Kuala Lumpur

విశాఖపట్నం-కౌలాలంపూర్ కు విమానాలను తిరిగి ప్రారంభించిన AirAsia

విమానయాన రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతోంది AirAsia. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న AirAsia.. ఎప్పటికప్పుడు తన విస్తారమైన నెట్‌వర్క్‌ను భారతదేశం నుండి మలేషియాకు వ్యాపింప చేస్తూనే ఉంది. అందులో భాగంగా తాజాగా... విశాఖపట్నం...

మంగళవారం నుంచి సామాన్య భక్తులకు అయోధ్య ఆలయ ప్రవేశం

అయోధ్య: అయోధ్యలో సోమవారం ప్రాణ ప్రతిష్ట చేసుకున్న రామాలయంలో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు ప్రవేశం లభించనున్నది. బాల రాముడి దర్శనం కోసం రోజూ వేలాదిమంది భక్తులు ఆలయాన్ని సందర్శించనున్నారు. శ్రీరాముడు జన్మించినట్లు...

పతంగులతో పదిలం

భారత దేశం ఎన్నో ఆటలకు, క్రీడలకు పుట్టినిల్లు. కబడ్డీ, హాకీ, క్రికెట్, ఫూట్‌బాల్, వాలీ బాల్, బాస్కెట్ బాల్, పరుగు పందెం, పోలో లాంటి ఆటలు క్రీడ స్థలంలో కానీ మైదానంలో ఆడుతూ...
CM's decision on camp office after foreign tour

విదేశీ పర్యటన తరువాత క్యాంప్ ఆఫీసుపై సిఎం నిర్ణయం

‘పైగా ప్యాలెస్’లో కార్యాలయం ఏర్పాటుపై ముఖ్యమంత్రి విముఖత ! ఎంసిఆర్ హెచ్‌ఆర్డీలో కార్యాలయం ఏర్పాటుపై రేవంత్ ఆసక్తి ఇప్పటికే ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో పనులు మొదలుపెట్టిన అధికారులు మనతెలంగాణ/హైదరాబాద్ : విదేశీ పర్యటన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

Latest News