Thursday, March 28, 2024
Home Search

ఎదురు కాల్పులు - search results

If you're not happy with the results, please do another search
Two women Maoists killed in encounter

ఎదురు కాల్పులు.. ఇద్దరు మహిళా మావోలు హతం

కొందమాల్ జిల్లా మటకుప రిజర్వ్ ఫారెస్ట్ జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తాడికొల గ్రామ సమీపాన కూంబింగ్ చేస్తున్న బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతోపాటు, గ్రనేడ్లతో దాడి చేశారు....

చింతగుఫాలో ఎదురు కాల్పులు: మావోయిస్టు మృతి

  రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతగుఫాలో అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు...
Chhattisgarh Bijapur

బీజాపూర్ లో ఎదురుకాల్పులు: ముగ్గురు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు....
Maoist ambush in Odisha kills three jawans

బెజ్జి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు: ఇద్దరు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో బెజ్జి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బెజ్జీ, దంతేష్‌పుర్ పరిసరాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం...
Maoist ambush in Odisha kills three jawans

చర్లలో ఎదురుకాల్పులు: ఇద్దరు మావోలు మృతి

రాయ్‌పూర్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. చర్ల మండలం పుట్టపాడు అడవుల్లో మావోలకు-భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. మృతుల్లో ఐఒఎస్ కమాండర్ రాజేశ్...
Maoist ambush in Odisha kills three jawans

మధ్యప్రదేశ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఎదురెదురు కాల్పులు చోటు చేసుకుని ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే...
6 Maoists killed in Encounter in Kothagudem

కొత్తగూడెంలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సోమవారం ఉదయం చర్ల మండలంలోని చెన్నాపురంకు సమీపంలోని అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఆరుగురు...
Three Militants One Cop Killed In Two Encounters

కశ్మీరులో ఎదురుకాల్పులు

ముగ్గురు ఉగ్రవాదులు, ఒక పోలీసు మృతి శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని బుడ్గామ్, షోపియా జిల్లాలలో జరిగిన రెండు వేర్వేరు ఎదురుకాల్పుల సంఘటనల్లో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులు, ఒక పోలీసు కానిస్టేబుల్ మరణించినట్లు శుక్రవారం అధికారులు...
Maoist leader Bhaskar escape police net

తిర్యాని అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు

ఆసిఫాబాద్: జిల్లాలోని తిర్యాని అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు నిర్వహిస్తున్న కూబింగ్ లో మావోయిస్టులు తప్పించుకున్నట్టు సమాచారం. రెండ్రోజుల క్రితం పోలీసుల కూబింగ్ లో మావోయిస్టు నేత, రాష్ట్ర...
Clashes in Bijapur district: Three Maoists killed

ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్ బీజాపుర్ జల్లా పీడియా అటవీ ప్రాంతంలో కల్పుల కలకలం రేగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి....
Two Maoists were killed in the exchange of fire

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్ గఢ్: ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. దంతెవాడ జిల్లా కిరండూల్ లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో మహిళ మావోయిస్టు మృతిచెందింది. ఛత్తీస్ గఢ్...
Saloon owner broke into house

ఎదురుగా ఉన్న ఇంట్లోకి చొరబడి ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి

లక్నో: సెలూన్ యజమాని ఎదురుగా ఉన్న ఇంట్లోకి చొరబడి ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి చంపాడు, పారిపోతున్న అతడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బుడౌన్ జిల్లాలో జరిగింది....

జమ్మూలో ఉగ్రవాదుల కాల్పులు తిప్పికొట్టిన సైనిక బలగాలు

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని ఫూంచ్‌లో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు దాడికి దిగారు. తనిఖీలకు వెళ్లుతున్న సైనిక జవాన్ల వాహనాలను ఎంచుకుని కాల్పులు జరిపారు. అప్రమత్తంగా ఉన్న జవాన్లు ఎదురుదాడికి దిగారు. పరస్పర...

ప్రియుడితో కలిసి వచ్చిన భార్య… కాల్పులు జరిపిన భర్త

భువనేశ్వర్: భార్య ప్రియుడితో కలిసి రావడంతో అతడిపై భర్త తుపాకీతో కాల్చిన సంఘటన ఒడిశా రాష్ట్ర శంబల్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఝంకర్‌పదా గ్రామానికి చెందిన స్వాధిన్ ప్రధాన్...

రైల్లో రైల్వే పోలీసు జవాను కాల్పులు

ముంబై : మహారాష్ట్రలో ఓ రైల్వేగార్డు చేతన్‌సింగ్ సోమవారం ప్రయాణిస్తున్న రైలులో దారుణానికి పాల్పడ్డాడు. తన చేతుల్లోని రైఫిల్ తీసుకుని ఈ రైల్వేప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) కానిస్టేబుల్ ఏకంగా 12 రౌండ్లు కాల్పులు...

జెడ్డాలో అమెరికన్ కాన్సులేట్ వద్ద కాల్పులు: ఇద్దరి మృతి

జెడ్డా: జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ పై దాడి చేసిన సాయుధుడితోసహా ఇద్దరు వ్యక్తులు బుధవారం సాయంత్రం భద్రతా దళాల ఎదురుకాల్పులలో మరణించినట్లు సౌదీ గెజిట్ దినపత్రిక గురువారం తెలిపింది. జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్...

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

కొత్తగూడెం క్రైమ్‌ః తెలంగాణ ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక యాక్షన్ టీం పోలీసు వారిపై దాడి చేయాలనే లక్షంతో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు...
BSF and Pak rangers Fire

రాజస్థాన్ సరిహద్దులో బిఎస్‌ఎఫ్ బలగాలు, పాక్ రేంజర్ల కాల్పులు

న్యూఢిల్లీ: భారత సరిహద్దు భద్రతా బలగం(బిఎస్‌ఎఫ్) ట్రూప్‌లు, పాకిస్థాన్ రేంజర్లు ఒకరిపై మరొకరు శుక్రవారం బాగా చీకటి పడ్డాక కాల్పులు జరుపుకున్నారు. రాజస్థాన్‌లోని ఇండియా, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులోని అనుప్‌గఢ్ సెక్టార్‌లో ఈ...
2 killed in St. Louis school shooting

సెయింట్ లూయీ స్కూలులో ఉన్మాది కాల్పులు

ఇద్దరి మృతి.. ఆరుగురికి గాయాలు సెయింట్ లూయీ(అమెరికా): సెయింట్ లూయీలోని సెంట్రల్ విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ హైస్కూలులో సోమవారం ఉదయం ఒక సాయుధుడు విచాక్షణారహితంగా జరిపిన కాల్పులలో ఒక ఉపాధ్యాయురాలితోపాటు ఒక బాలిక...
Militants attack Assam Rifles camps

మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య కాల్పులు

గౌహతి: ఈశాన్య ప్రాంతంలోని భారత్-మయన్మార్ సరిహద్దులో మంగళవారం రెండు చోట్ల ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలోని మిలిటెంట్ గ్రూపులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన...

Latest News