Home Search
ఎపి - search results
If you're not happy with the results, please do another search
ఎపి పిసిసి చీఫ్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు
ఎపిలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తాజాగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. షర్మిల...
స్కాట్లాండ్ లో ఇద్దరు ఎపి విద్యార్థులు మృతి
లండన్: ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలో మునిగి చనిపోయిన సంఘటన స్కాట్లాండ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఛాణక్య బొలి శెట్టి(22), జితేంద్రనాథ్ కరుటూరి(27) బ్రిటన్లోని డుండీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు. ఇద్దరు తన...
ఇసికి ఎపి ప్రభుత్వంపై ఫిర్యాదు
టిడిపి, జనసేన, బిజెపి కూటమి నేతలు కనకమేడల రవీంద్రకుమార్, నాదెండ్ల మనోహర్, అరుణ్ సింగ్, జీవీఎల్ నరసింహారావు నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎపి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఎపి ప్రభుత్వం...
కృష్ణా ట్రిబ్యునల్లో ఎపికి చుక్కెదురు!
ఈనెల 29లోపు ఎస్ఒసి ఫైల్ చెయ్యండి
ఆంధ్రప్రదేశ్కు కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్యన కృష్ణానదీజలాలను తిరిగి పంపకాలు చేసేందకు సంబంధించి ఈ నె ల 29లోపు...
అమెరికాలో రోడ్డుప్రమాదం: ఎపి విద్యార్థి మృతి
న్యూయార్క్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్(22) బీటెక్...
ఎపిలో అధికారులపై ఇసి కొరడా
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలో ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అంశంపై కొందరు జిల్లా ఎస్పిలు, కలెక్టర్లపై ఇసి బదిలీ వేటు వేసింది. మొత్తం ఆరుగురు ఐపిఎస్లు, ముగ్గురు...
ఎపి వైపు వెళ్లే రైళ్లన్నీ ఫుల్..?
వెయిటింగ్ లిస్ట్కు కూడా అవకాశం లేదు...
మనతెలంగాణ/హైదరాబాద్: వేసవి సెలవుల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో నడిచే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. కనీసం వెయిటింగ్ లిస్ట్కు కూడా అవకాశం లేకుండా పోయింది. ఏప్రిల్ 25వ...
ఇఎపిసెట్, ఐసెట్ షెడ్యూల్లో మార్పు
మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పలు ఎంట్రన్స్ టెస్టుల తేదీల్లో మార్పులు జరిగాయి. టిఎస్ఇఎపిసెట్ (ఎంసెట్), ఐసెట్ పరీక్షను పరీక్షల షెడ్యూల్లో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. ముందుగా...
ఎపి రాజకీయాల్లో డ్రగ్స్ కాక.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
అమరావతి: విశాఖపట్నంలో 25 వేల కిలోల మాదక ద్రవ్యాలను సిబిఐ స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. దీని వెనుక వైఎస్సార్సీపీ నేతల హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో...
ఎపిలో తెలంగాణ బిజెపి నేతకు చంద్రబాబు టిక్కెట్ ఆఫర్
అమరావతి: ఎన్నికల తరుణం సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శుక్రవారం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేశారు. 13 మంది...
ఎపిలోనే అత్యధిక పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో చిన్నరాష్ట్రాలు, ఢిల్లీ, ఈశాన్య ప్రాంతాల్లోను, అండమాన్, నికోబార్ దీవులు వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోను పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో చాలా అధికంగా...
ప్రధాని కోసం ఎపి ప్రజలు ఎదురుచూస్తున్నారు: పవన్ కల్యాణ్
ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలో ఎన్డీఏ పునఃకలయిక 5 కోట్ల ప్రజలకు ఆశ కల్పించిందన్నార. 2014లో తిరుపతి వెంకన్న సాక్షిగా...
కాసేపట్లో ఎపికి ప్రధాని మోడీ
అమరావతి: కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ కు చేరుకోనున్నారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు చిలకలూరిపేటలో జరిగే ప్రజాగళం సభలో ప్రధాని పాల్గొననున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ప్రజాగళం సభ...
ఢిల్లీలో ఎపి భవన్ విభజన పూర్తి
ఇరు రాష్ట్రాల అంగీకారం
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : ఢిల్లీలోని ఎపి భవన్ విభజన పంచాయితీ ముగిసింది. ఎపి భవన్ విభజనపై రెండు రాష్ట్రాలు...
ఎపిబి వలలో జల మండలి ఉద్యోగులు..
హైదరాబాద్: రూ. లక్ష లంచం తీసుకుంటూ ఇద్దరు జల మండలి ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. రెవెన్యూ సర్కిల్ సీజీఎం కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఎల్. రాకేష్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్ను...
గోదావరి బోర్డు భేటీకి ఎపి డుమ్మా
మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ముఖం చాటేశారు. మంగళవారం జలసౌధలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన...
నేడు ఎపిలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష జరుగనుంది. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగనుంది. గ్రూప్-2 పరీక్షకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకోగా, ఎపి...
నేడు ఇఎపిసెట్ నోటిఫికేషన్
26 నుంచి దరఖాస్తుల స్వీరకణ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే (టిఎస్ఇఎపిసెట్) నోటిఫికేషన్ బుధవారం(ఫిబ్రవరి 21) విడుదల చేయనున్నారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 6వ...
మనీలాండరింగ్ కేసులో ఎపి, కర్నాటకలో ఇడి సోదాలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్కు సంబంధించిన ఒక కేసులో కర్నాటక, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రదేశాలలో జరిపిన సోదాలలో లెక్కల్లో చూపని రూ. 31 లక్షల నగదు, అత్యంత విలువైన అనేక కీలక పత్రాలను స్వాధీనం...
మనీలాండరింగ్ కేసులో ఎపి, కర్నాటకలో ఇడి సోదాలు
రూ. 31 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్కు సంబంధించిన ఒక కేసులో కర్నాటక, ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రదేశాలలో జరిపిన సోదాలలో లెక్కల్లో చూపని రూ. 31 లక్షల నగదు,...