Home Search
ఎయిమ్స్ ఆస్పత్రి - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ ఎయిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం…
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం ఎయిమ్స్ ఆసుపత్రి 4వ అంతస్థు ఎండోస్కోపీ విభాగంలో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రోగులను...
బీబీనగర్ ఎయిమ్స్కు రూ.1365 కోట్లు : కిషన్రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్ : బీబీనగర్లోని ఎయిమ్స్ భవన నిర్మాణాలకు రూ.1365 కోట్లు విడుదల చేశారని కేంద్ర పర్యాటక శాఖ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన ట్వీటర్ వేదికగా...
తమిళనాడు ఆస్పత్రిపై హ్యాకర్ల పంజా.. 1.5 లక్షల మంది రోగుల డేటా విక్రయం
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ వ్యవహారం తేలకముందే తమిళనాడు లోని శ్రీశరణ్ మెడికల్ సెంటర్ ఆస్పత్రికి చెందిన దాదాపు లక్షన్నర మంది రోగుల డేటాను ఆన్లైన్లో విక్రయించినట్టు తెలుస్తోంది. సైబర్...
ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన లాలూ ప్రసాద్
న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ను విమానంలో న్యూఢిల్లీలోని ఎయిమ్స్ కు బుధవారం తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన ఇటీవల తన నివాసంలో మెట్లపై నుంచి జారిపోవడంతో...
ఎల్బీనగర్ లో టిమ్స్ ఆస్పత్రికి సిఎం కెసిఆర్ భూమిపూజ
హైదరాబాాద్: ఎల్బీనగర్ లో టిమ్స్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం భూమిపూజ చేశారు. ఆస్పత్రి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించింది. ఎల్బీనగర్ గడ్డిఅన్నారం వద్ద 21.36 ఎకరాల్లో 11 అంతస్తుల్లో...
ఢిల్లీ ఎయిమ్స్ సిబ్బందికి శీతాకాలం సెలవులు రద్దు
న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా కేసుల్లో 80 శాతానికి పైగా నమూనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తరుణంలో ఢిల్లీ ఎయిమ్స్ అప్రమత్తమైంది. వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండడానికి సిబ్బందికి...
నెలాఖరులోగా వరంగల్ ఆస్పత్రికి టెండర్లు
జనవరి మొదటివారంలో
నిర్మాణాలు ప్రారంభించాలి
వేగవంతంగా ఎనిమిది
మెడికల్ కాలేజీల భవన
నిర్మాణాలు త్వరలో నాలుగు
టిమ్స్ ఆస్పత్రులకు సిఎం
కెసిఆర్ శంకుస్థాపన ప్రభుత్వ
ఆస్పత్రుల్లో ఉచితంగా కార్పొరేట్
వైద్యం : ఆరోగ్య...
‘కొవాగ్జిన్’ ట్రయల్స్కు ముందుకొచ్చిన ఎయిమ్స్ డాక్టర్ దంపతుల చిన్నారులు
పాట్నా: కరోనా టీకా తీసుకోవడానికి పెద్ద వాళ్లే భయపడుతూ ఉంటే భారత్ బయోటెక్ సంస్థ పిల్లలపై కోవాగ్జిన్ టీకా ప్రభావానికి సంబంధించి నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనడానికి పాట్నాలోని అఖిల భారత వైద్య...
క్షీణించిన లాలూ ఆరోగ్యం.. ఎయిమ్స్కు తరలింపు
న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ (72) ఆరోగ్యం క్షీణించింది. దీంతో శనివారం ఢిల్లీ లోని ఎయిమ్స్కు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాణా కుంభకోణం కేసులో...
ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జి..
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఇటీవల రెండో సారి ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం...
మళ్లీ ఎయిమ్స్లో చేరిన అమిత్షా..
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్షా ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరినట్టు ఆస్పత్రివర్గాలు ఆదివారం వెల్లడించాయి. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఒకటి, రెండు రోజులపాటు పూర్తిస్థాయి వైద్య పరీక్షల నిమిత్తం అమిత్షా...
కరోనా అనుమానిత వ్యక్తి… ఎయిమ్స్కు తరలింపు
మన తెలంగాణ/మోత్కూరు: కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అంగడిబజార్కు చెందిన పోచం యాదగిరిని ఆదివారం 108లో బీబీనగర్ ఎయిమ్స్కు తరలించారు. యాదగిరి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండగా పిహెచ్సి...
ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి సోకిన కరోనా..
దేశరాజధాని ఢిల్లీలో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ ఎయిమ్స్ లో 480 మంది సిబ్బందికి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనాతో...
ఎయిమ్స్ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్
న్యూఢిల్లీః ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యారు. గత ఆదివారం జ్వరంతో స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు కోవిడ్-19...
ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్సర్కూట్.. ఒకే ఇంటిలో నలుగురు చిన్నారుల మృతి
మేరఠ్ : సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్యూట్తో మంటలు చెలరేగి, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్లో ఈ సంఘటన జరిగింది. మొబైల్ ఫోన్...
రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఓ చిన్నారి తల్లిదండ్రులు ప్రమాదంలో జీవన్మృతురాలైన (బ్రెయిన్డెడ్ ) తమ రెండేళ్ల కుమార్తె శరీరం లోని అవయవాలను దానం చేసి ఇద్దరు పిల్లలకు పునర్జన్మనిచ్చారు. రెండేళ్ల దివ్యాన్షి మూడంతస్తుల...
బిహార్లో ఘోర రైలు ప్రమాదం..
బక్సర్ : బిహార్ లోని బక్సర్ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కామాఖ్య నార్త్ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో...
విమానం గాలిలో ఉండగా ఊపిరి కోసం ఇబ్బంది పడిన పసికందు
న్యూఢిల్లీ: విమానం గాలిలో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడింది. తల్లి రోదనను చూసి చలించిన విమానంలోని ఇద్దరు డాక్టర్లు ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఇండిగో...
ఘోర ప్రమాదం.. ట్రాన్ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో విద్యుదాఘాతానికి గురై 15 మంది మృతి చెందారు. మృతుల్లో పోలీస్లు కూడా ఉన్నారు. పలువురు గాయపడ్డారు. చమోడీ జిల్లా లోని అలకనందా నది...
కారుతో నలుగురిని ఢీకొట్టిన ఢిల్లీ పోలీస్ ఇన్స్పెక్టర్ భార్య
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఎయిమ్స్ బయట పోలీస్ ఇన్స్పెక్టర్ భార్య తన కారుతో నలుగురిని ఢీకొట్టింది. వీరంతా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు బుధవారం వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఎయిమ్స్ ఆస్పత్రి 6 ఎ,...