Home Search
ఎయిర్ టెల్ - search results
If you're not happy with the results, please do another search
మొక్కలు నాటిన ఎయిర్ టెల్ ఉద్యోగులు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా చెంగిచెర్ల ఫారెస్ట్ అర్బన్ పార్క్ లో ఎయిర్ టెల్ ఉద్యోగులు మొక్కలు...
టెల్ అవీవ్కు ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా విమాన సంస్థ నిర్ణయం
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చెలరేగుతున్న వివాదం దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెల్...
రూ.8,325 కోట్లు బకాయిలు ముందస్తుగా చెల్లించిన ఎయిర్టెల్
ముందస్తుగా చెల్లించిన ఎయిర్టెల్
న్యూఢిల్లీ : స్పెక్ట్రమ్కు సంబంధించిన బకాయిలు దాదాపు రూ.8,325 కోట్లను భారతీ ఎయిర్టెల్ ముందస్తుగానే చెల్లించింది. 2015 సంవత్సరం మార్చి నెలలో రూ.29,129 కోట్ల విలువచేసే స్పెక్ట్రమ్ను భారతీ ఎయిర్టెల్...
30 వరకు ఎయిర్ ఇండియా ‘టెల్ అవివ్’ ఫ్లైట్స్ రద్దు
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నవంబర్ 30 వరకు టెల్ అవివ్కు విమాన సేవలను రద్దు చేస్తూ ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది....
ఎయిర్టెల్ లాభం 37.5 శాతం డౌన్
క్యూ2లో రూ.1,341 కోట్లకు తగ్గిన లాభం
ముంబై : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో నిరాశపర్చింది. కంపెనీ నికర లాభం రూ.1,341 కోట్లతో 37.5 శాతం...
మొబైల్ లైవ్ వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్ని అందిస్తున్న ఎయిర్టెల్..
భారతీ ఎయిర్టెల్ వినియోగదారులు అద్భుతమైన నెట్వర్క్ అనుభవాన్ని, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రపంచ కప్ 2023 స్టేడియాలలో అత్యంత వేగవంతమైన అప్లోడ్ వేగాన్ని ఆనందించనున్నారని ఓపెన్సిగ్నల్ నివేదిక తెలిపింది. అక్టోబర్ 5న...
ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఆదాయం 41% వృద్ధి
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ 202324 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.400 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఇది 41 శాతం వృద్ధి చెందింది. కంపెనీ లాభం...
కాల్ డ్రాప్ సమస్యతో ఎయిర్టెల్ వినియోదారుల గగ్గోలు!
హైదరాబాద్ : వేగవంతమైన డిజిటల్ యుగంలో కనెక్ట్ అవ్వడం చాలా కీలకం, మొబైల్ సేవలలో చిన్న అంతరాయం, అసౌకర్యం వినియోగదారుల్లో తీవ్ర నిరాశను మిగల్చడం ఖాయం. రాష్ట్రంలోని అతిపెద్ద మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లలో...
ఎయిర్టెల్ ఫిక్స్డ్ వైర్లెస్ సర్వీసులు
న్యూఢిల్లీ : ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ కంపెనీ ఎక్స్ట్రీమ్ ఎయిర్ఫైబర్ పేరిట ఫిక్స్డ్ వైర్లెస్ సర్వీసులను ప్రారంభించింది. ముందుగా దేశ రాజధాని ఢిల్లీ, ముంబయి నగరాల్లో మాత్రమే ఈ సేవలను...
ఎయిర్టెల్ ఫిక్స్డ్ వైర్లెస్ సర్వీసులు
న్యూఢిల్లీ : ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ కంపెనీ ఎక్స్ట్రీమ్ ఎయిర్ఫైబర్ పేరిట ఫిక్స్డ్ వైర్లెస్ సర్వీసులను ప్రారంభించింది. ముందుగా దేశ రాజధాని ఢిల్లీ, ముంబయి నగరాల్లో మాత్రమే ఈ సేవలను...
జియోకి పోటీగా ఎయిర్టెల్..
ముంబయి: జియోకి పోటీగా భారతీ ఎయిర్టెల్ రెండు కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. బ్రాడ్బ్యాండ్ స్టాండ్ బై ప్లాన్లుగా వీటిని ప్రకటించింది. వీటి ధర రూ.199, మరోప్లాను రూ.399గా వెల్లడించింది. గత...
ఎయిర్టెల్ అపరిమిత 5జి డేటా ఆఫర్
న్యూఢిల్లీ : ఎయిర్టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్ను ప్రారంభించింది. వినియోగదారులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో అపరిమిత 5జి డేటాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. పోస్ట్పెయిడ్ వినియోగదారులు రూ.239 డేటా...
హైదరాబాద్లో ఎయిర్టెల్ 5జి సేవలు
హైదరాబాద్ : భారతీ ఎయిర్టెల్ 5జి సేవలను నగరంలో ప్రారంభించినట్లు వెల్లడించింది. తొలుత ఈ సేవలను నగరంలోని కీలకప్రాంతాలతో పాటుగా మెట్రో రైల్, రైల్వే స్టేషన్స్, బస్ టర్మినల్ వంటి రవాణా కేంద్రాలలో...
ఈ రాష్ట్రాల్లో చార్జీలను పెంచిన ఎయిర్టెల్
న్యూఢిల్లీ : హర్యానా, ఒడిషా రాష్ట్రాల్లో కనీస రిచార్జి ప్లాన్ల ధరలను భారతీ ఎయిర్టెల్ పెంచింది. ప్రస్తుతం ఉన్న 28 రోజుల రూ.99 రీచార్జ్ ప్లాన్ను కంపెనీ 57 శాతం పెంచింది. ఇప్పుడు...
ఎయిర్టెల్కు మరో అయిదేళ్లు గోపాల్ విఠలే బాస్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్గా గోపాల్ విఠల్ దాస్ కొనసాగనున్నారు. మరో అయిదేళ్ల పాటు ఆయనే ఎండిగా ఉండేందుకు వాటాదారులు ఆమోదం తెలిపారు. 2023 ఫిబ్రవరి 1నుంచి...
రెండేళ్లలో దేశంలోని గ్రామాలకు 5జి సేవలు: ఎయిర్టెల్ ఎండి
న్యూఢిల్లీ : టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 5జి స్పెక్ట్రమ్ సేవలను ఈ నెల నుంచే ప్రారంభించనుంది. 2024 మార్చి నాటికి దేశంలోని కీలక గ్రామాలకు 5జి సేవలు చేరుకుంటాయని కంపెనీ ఎండి,...
ఎయిర్టెల్ అదుర్స్
క్యూ1లో ఐదు రెట్లు పెరిగి రూ.1,607 కోట్లు చేరిన లాభం
గతేడాదితో పోలిస్తే 466 శాతం వృద్ధి
ఆదాయం రూ.18,220 కోట్లతో 27% జంప్
న్యూఢిల్లీ : జూన్ ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో టెలికామ్...
5జి ట్రయల్ను విజయవంతంగా నిర్వహించిన ఎయిర్టెల్
బెంగళూరులోని బాష్ ఫెసిలిటీలో నిర్వహణ
ముంబయి : దేశంలో త్వరలోనే 5 జి సేవ లు ప్రారంభమవుతాయని కేంద్రం ప్రకటించినప్పట్నించీ ఈ సేవలను అందించడానికి ప్రై వేటు టెలికాం కంపెనీల మధ్య పోటీ...
ఎయిర్టెల్ లాభం రూ.2,008 కోట్లు
న్యూఢిల్లీ : మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ నికర లాభం రూ.రూ.2007.8 కోట్లతో 164.46 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ...
ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ : ఆర్థిక పరిష్కారాల శ్రేణి ద్వారా భారతదేశంలో డిజిటల్ పర్యావరణం వృద్ధి బలోపేతానికి గాను దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, ప్రముఖ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ల భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ...