Saturday, April 20, 2024
Home Search

ఎర్రకోట - search results

If you're not happy with the results, please do another search
Delhi Red Fort temporarily closed

ఎర్రకోట బంద్

సందర్శకులకు నో ఎంట్రీ న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట పముదాయానికి సందర్శకులకు తాత్కాలికంగా అనుమతిని నిలిపివేశారు. డిమాండ్ల సాధనకు భారీ ఎత్తున రైతులు ఢిల్లీ చలో కార్యక్రమానికి తరలివస్తున్నారు. దీనిని...
If sub-quota is not provided to BCs... we will besiege Red Fort with one lakh people

బిసిలకు ఉపకోటా కల్పించకపోతే లక్ష మందితో ఎర్రకోట ముట్టడిస్తాం

సెప్టెంబర్ 19 బిసిలకు పీడదినం బిసిల నిరసన కార్యక్రమంలో కేంద్రానికి జాజుల హెచ్చరిక నిరసన దీక్షలకు అఖిలపక్ష నేతల సంఘీభావం మన తెలంగాణ / హైదరాబాద్ : తాను బిసి వర్గానికి చెందిన వాడినని చెప్పుకుంటూ...

ఎర్రకోట నుంచి ఎన్నికల ప్రచారం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విభిన్నమైన నేత. సాంప్రదాయ రాజకీయాలను పక్కకు నెట్టివేసి తన చుట్టూ రాజకీయాలను కేంద్రీకృతం చేసుకోవడంలో దిట్ట. ప్రపంచంలో పురాతనమైన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను ప్రపంచం...

ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ “వీడ్కోలు ప్రసంగం”: ఆప్ వ్యాఖ్య

న్యూఢిల్లీ : 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారని ఆప్ మంగళవారం వ్యాఖ్యానించింది. గత పదేళ్లలో తమ ప్రభుత్వం ఏయే పనులు చేసిందో...

ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర వేడుకలకు ఖర్గే గైర్హాజరు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించిన స్వాతంత్య్ర వేడుకలకు కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గైర్హాజరయ్యారు. కళ్లకు సంబంధించిన కొన్ని సమస్యలు తనకు ఏర్పడ్డాయని, అలాగే ప్రొటోకాల్,...

2024లో ఎర్రకోట మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నాము: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ప్రభావం చూపుతాయని టిపిసిసి అధ్యక్షుడుల రేవంత్ రెడ్డి అన్నారు. 2024లో ఎర్రకోట మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నామని అన్నారు. భారత్...
BRS Party Formation Celebrations at Telangana Bhavan

ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే: సిఎం కెసిఆర్

హైదరాబాద్: ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ......
PM Modi hoists the National Flag at Red Fort

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రజలందరూ 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌ చేరుకున్న మోడీ...
10K Police to be deployed at Red Fort

ఎర్రకోటకు రక్షణగా 10,000 మంది పోలీసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్డ్ ఆంక్షలు విధించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలపై హెచ్చరికలు జారీ చేసింది. దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ విభాగం అలర్డ్ చేసింది. ఆగస్టు 15న...
Prime Minister Narendra Modi hoists the National Flag

ఎర్రకోటపై జాతీయజెండా ఎగురవేసిన ప్రధాని

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదివారం 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్దకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని పిఎం మోడీ ఆవిష్కరించారు. అంతకు ముందు త్రివిద...
Delhi police to bring deep sidhu for case re instruction

దీప్ సిద్దూను ఎర్రకోట వద్దకు తీసుకెళ్లిన ఢిల్లీ పోలీసులు

ఎర్రకోట వద్దకు దీప్ సిద్దూను తీసుకెళ్లిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు సీన్ రీ కన్‌స్టక్షన్ చేసిన అధికారులు న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన హింసపై పోలీసులు...
Over 100 Punjab farmers ‘missing’ since Red fort incident

ఎర్రకోట ఘటననాటి నుంచి వంద మంది రైతుల జాడలేదు

  న్యూఢిల్లీ : ఎర్రకోట వద్ద గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఘటనల తరువాత 100 మంది రైతుల జాడ తెలియడం లేదు. పంజాబ్‌కు చెందిన ఈ రైతులు ఏమయ్యారనేది ఇప్పుడు ఆందోళనకరం అయింది....
Forensic team to visit Red Fort to collect Evidence

ఎర్రకోటలో ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై జరిగిన అలజడిపై దర్యాప్తు చేస్తున్న ఫోరెన్సిక్ నిపుణుల బృందం శనివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. రైతుల ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా ఎర్రకోటలోకి ప్రవేశించిన ఆందోళనకారులు అక్కడ...
Forensic team to visit Red Fort to collect Evidence

ఎర్రకోట ఘటనలో రైతు సంఘాల నేతలపై పోలీసు కేసులు

న్యూఢిల్లీ: ఎర్రకోట ఘటనలో రైతు సంఘాల నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న(జనవరి 26) రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రైతు సంఘాలు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ లో...
Security tightened at Red Fort in the national capital

ఎర్రకోట వద్ద భారీగా పోలీసు బలగాల మోహరింపు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సంధర్భంగా చెలరెగిన హింసపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ సరిహద్దుల్లో మరింత భద్రతను పెంచింది. నిన్నటి కిసాన్ పరేడ్ ఉద్రిక్తంగా...
Dead crow at Red Fort found positive bird flu

ఎర్రకోట వద్ద సందర్శకులపై ఆంక్షలు

మృత కాకికి బర్డ్‌ఫ్లూ పాజిటివ్ న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద మరణించిన ఒక కాకి నమూనాను పరీక్షకు పంపగా దానికి బర్డ్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో చారిత్రాత్మక ఎర్రకోట వద్దకు సందర్శకులను అనుమతించడంపై...
pm modi hoisting national flag at red fort

ఎర్రకోటపై జాతీయజెండా ఎగురవేసిన ప్రధాని (వీడియో)

న్యూఢిల్లీ: 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీకి ప్రధాని నివాళి అర్పించారు. ఎర్రకోటలో సైనికులు గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని...
CM Revanth Reddy Comments On KCR And PM Modi

మోడీ- కేడీ తెలంగాణకు అన్యాయం చేసిండ్రు : సిఎం రేవంత్ రెడ్డి

మహబూబాబాద్: లోక్ సభ ఎన్నికల్లోనూ సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి...
Environmental threat to heritage sites

వారసత్వ ప్రదేశాలకు పర్యావరణ ముప్పు

2021 లో గుజరాత్‌లోని దోలవీరా దేవాలయం, తెలంగాణలోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావడం జరిగింది. గతేడాది రవీంద్ర నాథుని శాంతి నికేతన్, కర్నాటకలోని హొయసాల దేవాలయం కూడా ఆ జాబితాలో...
We will be again

మళ్లీ మనమే

న్యూఢిల్లీ: రాబోయే వంద రోజులు పార్టీకి చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బలమైన తీర్పుతో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు రాబోయే వంద రోజులు...

Latest News