Friday, April 26, 2024
Home Search

ఎర్రకోటపై - search results

If you're not happy with the results, please do another search
BRS Party Formation Celebrations at Telangana Bhavan

ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే: సిఎం కెసిఆర్

హైదరాబాద్: ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ......
PM Modi hoists the National Flag at Red Fort

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రజలందరూ 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌ చేరుకున్న మోడీ...
Prime Minister Narendra Modi hoists the National Flag

ఎర్రకోటపై జాతీయజెండా ఎగురవేసిన ప్రధాని

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆదివారం 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్దకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని పిఎం మోడీ ఆవిష్కరించారు. అంతకు ముందు త్రివిద...
pm modi hoisting national flag at red fort

ఎర్రకోటపై జాతీయజెండా ఎగురవేసిన ప్రధాని (వీడియో)

న్యూఢిల్లీ: 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీకి ప్రధాని నివాళి అర్పించారు. ఎర్రకోటలో సైనికులు గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని...

ప్రచారం.. పరుగులు

మన తెలంగాణ/హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల ను ఉధృతం చేశాయి. లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా, వివిధ పార్టీల ము ఖ్యనేతలు ఇప్పటికే...

ఐదు సీట్లపై చీకటి ఒప్పందం

మన తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఢిల్లీలో మోడీ.. తెలంగాణలో కేడీలను తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల...
CM Revanth Reddy Comments On KCR And PM Modi

మోడీ- కేడీ తెలంగాణకు అన్యాయం చేసిండ్రు : సిఎం రేవంత్ రెడ్డి

మహబూబాబాద్: లోక్ సభ ఎన్నికల్లోనూ సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి...
We will be again

మళ్లీ మనమే

న్యూఢిల్లీ: రాబోయే వంద రోజులు పార్టీకి చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బలమైన తీర్పుతో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు రాబోయే వంద రోజులు...

జాతీయ సమైక్యతాదినం

సెప్టెంబర్ 17 ని కొందరు విలీన దినంగా, మరి కొందరు విమోచన దినంగా, తెలంగాణ ప్రభుత్వం సమైక్యత దినంగా పేర్కొంటుంది. ఒకే రోజు, ఒకే సంఘటన పేర్లు మాత్రం అనేక రకాలు. ఎవరి...
Sanjay Routh nomination for Rajya Sabha

బిజెపితో శరద్ పవార్ ఎన్నటికీ చేతులు కలపరు: సంజయ్ రౌత్

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ తన జీవితంలో బిజెపితో చేతులు కలపబోరని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్  స్పష్టం చేశారు. వచ్చే ఏడాది స్వాంత్య్ర దినోత్సవం...

వచ్చే ఏడాదీ నేనే జెండా ఎగరేస్తా

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకోసం అధికార, ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్న తరుణంలో జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఆశ్రిత పక్షపాతం అనే మూడు దుష్టశక్తులతో...

వేడుకలకు హాజరు కాని ఖర్గే

న్యూఢిల్లీ: ఎర్రకోటపై జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదు. దాంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆయన పేరుతో ఉన్న కుర్చీ ఖాళీగా కనిపించింది. విమర్శలు...

మోడీ రికార్డు ప్రసంగం

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చారిత్రక ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్రమోడీ నిలిచారు. మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం...

ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర వేడుకలకు ఖర్గే గైర్హాజరు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించిన స్వాతంత్య్ర వేడుకలకు కాంగ్రెస్ అద్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గైర్హాజరయ్యారు. కళ్లకు సంబంధించిన కొన్ని సమస్యలు తనకు ఏర్పడ్డాయని, అలాగే ప్రొటోకాల్,...

కుటుంబ పార్టీల వల్లే ప్రజాస్వామ్యానికి ముప్పు: మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించారు. వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి వంటి రుగ్మతల వల్ల భారతీయ ప్రజాస్వామ్యం దెబ్బతింటోందని, ఈ వాసత్వ...
PM Modi speech in Independence day

మన రైతుల కృషి సాటిలేనిది: ప్రధాని

ఢిల్లీ: అమృతకాలంలో నవయవ్వన భారతం ఆవిష్కృతమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా భారతీయులు జరుపుకుంటున్నారు. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు....
Modi speech at red fort

మణిపూర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరం: మోడీ

ఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 140 కోట్ల భారతీయులకు ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ...
Independence Day 2023

మువ్వన్నెల రెపరెపలకు భారతావని సర్వంసిద్ధం.. ఆన్‌లైన్ సెల్ఫీ పోటీ

న్యూఢిల్లీ : 77వ సాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమైంది. ఊరూవాడా మువ్వెన్న జెండాలు రెపరెపలాడనున్నాయి. మంగళవారం ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం దేశ పౌరులను...

వేడుకలకు 1800 మంది ప్రత్యేక అతిథులు

న్యూఢిల్లీ: ఈ ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రాత్మక ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. కాగా...
Punjab Police Search for Amritpal Singh

Amritpal singh: ఎవరీ అమృత్‌పాల్ సింగ్?

దుబాయ్‌లో ఉన్నంత కాలం గడ్డం పెంచని, తలపాగా ధరించని అమృత్‌పాల్ పూర్తి సిక్కు సాంప్రదాయిక వేషధారణతో 29 సెప్టెంబర్ 2022 నాడు పంజాబ్‌కు వచ్చి, రావడంతోనే బింద్రేన్ వాలే గ్రామాన్ని సందర్శించాడు. ఆ...

Latest News