Home Search
ఎలక్ట్రిక్ బస్సులు - search results
If you're not happy with the results, please do another search
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు, విజయవాడకు మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు
వచ్చే నెలలో 25 బస్సులు అందుబాటులోకి
వచ్చే మార్చిలోగా 500 బస్సులు రోడ్లపైకి
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ ప్రజలకు టిఎస్ ఆర్టీసి గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు విజయవాడకు ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతుండగా ఈ...
త్వరలో ఆర్టిసి వరంగల్ రీజియన్లో 132 ఎలక్ట్రిక్ బస్సులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్టి సి వరంగల్ రీజియన్కు త్వరలో 132 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టి సి ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్ కార్యాలయంలో ఇటీవలే సమీక్ష నిర్వహించారు. రీజియన్...
త్వరలో ఆర్టీసి వరంగల్ రీజయన్లో 132 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్: ఆర్టీసి వరంగల్ రీజియన్కు త్వరలో 132 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు వరంగల్ రీజియన్ మేనేజర్ కార్యాలయంలో ఇటీవలే సమీక్ష నిర్వహించారు. రీజియన్ పరిధిలోని పలు...
గోల్కొండ టు చార్మినార్ సెట్విన్ ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ : సెట్విన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జంట నగరాలలో నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో నడుపుతున్న మినీ బస్సులలో 15 సంవత్సరాలు పూర్తయిన బస్సులను మార్చి దశల వారీగా కొత్త బస్సులను ప్రవేశ పెడుతున్నట్లు...
తెలంగాణలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు!
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఇక డీజిల్ బస్సులకు గుడ్బై చెప్పనున్నారు. టిఎస్ఆర్టిసి దాదాపు 550 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ నుంచి కొనబోతోంది. ఆ కంపెనీ మేఘా ఇంజనీరింగ్...
త్వరలో కొత్త 300 ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్: టిఎస్ ఆర్టీసితో ప్రజలకు ఎంతో అనుబంధం ఉందని, ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా ఆయా సందర్భాలలో ఆర్టీసి సేవలను వినియోగించుకున్న రోజులను మరచిపోలేరంటూ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, మేనేజింగ్...
టిటిడికి 10 ఎలక్ట్రిక్ బస్సులు విరాళం…
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్గనైజేషన్ 10 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించింది. తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం తిరుమలలో తిరిగే అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా...
2025లోగా ఢిల్లీలో 80శాతం ఎలక్ట్రిక్ బస్సులు
న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలో 2025లోగా 80శాతం ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని సిఎం కేజ్రివాల్ తెలిపారు. రాజ్ఘాట్ బస్సు డిపో నుంచి 97ఎలక్ట్రిక్ బస్సులను బుధవారం జెండాఊపి కేజ్రివాల్ ప్రారంభించారు. ఢిల్లీలో ఎలక్ట్రిక్...
నగర రోడ్లపై ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు..
హైదరాబాద్ ః హైదరాబాద్ లో కాలుష్యనివారణకు పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 50 గ్రీన్ మెట్రో...
22 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్: మహానగరంలోని నెక్లెస్ రోడ్డులో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులన్నీ నాన్...
నేటి నుంచి కొత్త బస్సులు అందుబాటులోకి…
జెండా ఊపి ప్రారంభించనున్న మంత్రి పొన్నం
ముందుగా 80 బస్సులు...
రూ.400 కోట్ల వ్యయంతో మొత్తం 1,050 కొత్త డీజిల్ బస్సులు
విడతల వారీగా రోడ్లపైకి...
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు రాష్ట్ర రోడ్డు...
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త బస్సులు వచ్చేస్తున్నాయ్
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల...
మార్కెట్ లో పోటీకి ధీటుగా కొత్త బస్సులు అందుబాటులోకి…
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
హైదరాబాద్ : ప్రజలకు మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్షంగా ముందుకెళుతున్నామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మార్కెట్ లో...
పర్యాటకులను ఆకర్షించేలా కొత్త మార్గాల్లో డబుల్ డెక్కర్ బస్సులు
హైదరాబాద్: డబుల్ డెక్కర్ బస్సులతో పలు పర్యాటక ప్రాంతాలను దర్శించుకునేలా హెచ్ఎండిఏ అధికారులు ప్రత్యేక మార్గాన్ని సిద్ధం చేశారు. ట్యాంక్బండ్, బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీదు, తారామతి బారాదరి,...
తిరుమల కొండపైకి ఒలెక్ట్రా ఈ-బస్సులు
హైదరాబాద్: మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధం చేసింది. ఎంఈఐఎల్ గ్రూప్ అనుబంధ కంపెనీ...
ఎలక్ట్రిక్ హైవేల అభివృద్ధి దిశలో కేంద్రం : గడ్కరీ
సౌర, పవన విద్యుత్ ఆధారిత ఛార్జింగ్ వ్యవస్థ
నిర్మాణంలో 26 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు
న్యూఢిల్లీ: సౌర విద్యుత్తు సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులను నడపడానికి వీలుగా ఎలక్ట్రిక్ హైవీలు అభివృద్ధి చేయబోతున్నట్టు కేంద్ర...
ఎలక్ట్రిక్ వాహనాలకు పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటు
గ్రేటర్ పరిధిలో 230 ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
హెచ్ఎండిఎ పరిధిలో మారో100ప్రతిపాదన.
ప్రయోగాత్మకంగా నగరంలో14పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్స్ ఏర్పాటు
హైదరాబాద్: ఎలక్ట్రికల్ వాహన దారులకు శుభవార్త, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎలక్ట్రికల్ వాహనాలను మరింత ప్రొత్సహించేందుకు...
ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాలకు భలే గిరాకి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనాలపై మక్కువ పెరుగుతోంది. తదనుగుణంగా ఛార్జింగ్ కేంద్రాలకు గిరాకీ ఏర్పడుతోంది. భాగ్యనగరంలో ఉన్న 40 ప్రాంతాల్లో ఏర్పాటైన ఛార్జింగ్ కేంద్రాలకు తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో...
11 రోజుల్లో 3 కోట్ల ఉచిత టికెట్లు..
11 రోజులు...3 కోట్ల ఉచిత టికెట్లు ...
‘మహాలక్ష్మి పథకం’తో పెరిగిన ఆక్యుపెన్సీ
ప్రతి రోజూ 51 లక్షల మంది ప్రయాణం
ప్రయాణికుల్లో 62 శాతం మంది మహిళలు
ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: ‘మహాలక్ష్మి పథకం’ కింద...
ప్రజా రవాణాపై మంత్రి పువ్వాడ సమీక్ష….
హైదరాబాద్: ప్రజలకు మెరుగైన ప్రజా రవాణాతో పాటు సంస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం హైద్రాబాద్ లో...