Home Search
ఒప్పో - search results
If you're not happy with the results, please do another search
ఒప్పో ఎఫ్23 5జితో అల్టిమేట్ బ్యాటరీ
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒ ప్పో సరికొత్త ఒప్పో ఎఫ్23 5జి మోడల్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ధర రూ.24,999గా నిర్ణయించగా, ఒప్పొ స్టోర్, అమెజాన్లో, ఇతర...
భారత్లో ఒప్పో భారీ పెట్టుబడులు..
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో భారత్లో తాజా పెట్టుబడులపై దృష్టి సారించింది. 5జి సేవలపై దృష్టిపెట్టడంతో పాటుగా ఎగుమతి సామర్థం పెంపు కోసం రాబోయే అయిదేళ్లలో రూ.475 కోట్లు వెచ్చించనుంది. భారత్లో...
ఒప్పో ఇండియా కొత్త ల్యాబ్
న్యూఢిల్లీ: స్థానికంగా, అంతర్జాతీయంగా ఆవిష్కరణలు పెంచేందుకు భారత్లో ప్రొడక్ట్ అభివృద్ధి వ్యవస్థ నిర్మించనున్నట్టు ఒప్పో ప్రకటించింది. హైదరాబాద్లోని ఆర్ అండ్ డి సెంటర్లో ప్రత్యేకమైన పవర్ అండ్ పర్ఫామెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసినట్టు...
జియో 5జిలో రెనో6 ఫోన్లను పరీక్షించిన ఒప్పో
న్యూఢిల్లీ : జియో భాగస్వామ్యంతో ఒప్పొ ఇండియా తన రెనో 6 సిరీస్ 5జి నెట్వర్క్ ప్రయోగం నిర్వహించింది. రెనో 6 సిరీస్ సమర్పిస్తున్న 5జి స్మార్ట్ ఫోన్ రెనో 6 ప్రో...
హైదరాబాద్ కొప్పులో ఒప్పో
చైనా బయట తొలి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేయనున్న స్మార్ట్ ఫోన్ కంపెనీ
ఇప్పటికే ఉన్న హైదరాబాద్లోని తమ ఆర్&డి సెంటర్లో స్థాపన
దేశంలోనే మొదటి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్
ప్రభుత్వ టిఎస్ ఐపాస్ విధానానికి...
హైదరాబాద్కు ఒప్పో 5జి ఇన్నోవేషన్ ల్యాబ్: కెటిఆర్
హైదరాబాద్: హైదరాబాద్కు భారీ పెట్టుబడి వచ్చిందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. హైదరాబాద్కు ఒప్పో 5జి ఇన్నోవేషన్ ల్యాబ్ వస్తుందని, ఇది దేశంలోనే మొదటి 5జి ఇన్నోవేషన్...
ఒప్పో నుంచి మరో స్మార్ట్ఫోన్ విడుదల
ముంబై: మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ ను ఒప్పో A15s పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది. 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ తో ధర...
మార్కెట్లోకి ఒప్పో ఎ53
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఎ53ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఎ53 90హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 120హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేటుతో పాకెట్ ఫ్రెండ్లీ విభాగంలో 6.5-...
ఎఆర్ పవర్తో ఒప్పో రెనో 4ప్రో
న్యూఢిల్లీ: ఒప్పో తన ప్రీమియం ఆఫర్ను రెనో 4ప్రోతో నేటి నుండి విస్తరించడానికి సిద్ధమైంది. ఒప్పో జూలై 31న భారతదేశంలో మొదటిసారి రెనో 4ప్రో గ్లోబల్ వేరియంట్ను విడుదల చేస్తోంది. 65డబ్లు సూపర్...
సిఎం కెసిఆర్ మార్గదర్శకంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఐటి రంగం
1500 ఐటి కంపెనీలకు నిలయంగా మారిన నగరం
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దార్శనిక నిర్ణయాలతో ఇన్ఫోర్మేషన్ టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్నది....
సౌత్ సమస్యలు పట్టని వెస్ట్
కొవిడ్ మహమ్మారి, అధిక రుణ సేవలు, ఇంధన ధరలతో పాటు వారి జీవితాలను నాశనం చేస్తున్న వాతావరణ సంక్షో భం, కరువులు, పేదరికం, ఆహార కొరతలతో సతమతమవుతున్న అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు...
85 శాతం పెరిగిన భారత టిడబ్ల్యుఎస్ ఎగుమతి!
న్యూఢిల్లీ: భారత దేశపు టిడబ్ల్యుఎస్ (ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్బడ్స్) ఎగుమతి 2022లో 85 శాతం(సంవత్సరానికి) వృద్ధిని నమోదు చేశాయి. ‘బోట్’ కంపెనీ వరుసగా మూడోసారి మార్కెట్లో అగ్రగామిగా ఉందని మంగళవారం తాజా...
బంధువులు కావడంతో ప్రేమజంట ఆత్మహత్య…
మన తెలంగాణ/ విశాఖపట్నం న్యూస్: ప్రేమ జంట లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లాకు చెందిన దామోదర్(20), ఆదపాక సంతోషి(17)...
బజాజ్ ఎలక్ట్రానిక్ షో రూమ్ లో ఆలం గ్యాంగ్ దోపిడీ
మేడ్చల్: ఇసిఐఎల్ ప్రాంతం కుషాయిగూడలోని బజాజ్ ఎలక్ట్రానిక్ షో రూమ్ లో ఆలం గ్యాంగ్ దోపిడీ చేసిందని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గత నెల 21న షోరూమ్ లో దోపిడీ జరిగిందని, పక్కా...
మొబైల్ ఫోన్ డిస్ప్లేల దిగుమతిపై 15శాతం కస్టమ్స్ సుంకం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ డిస్ప్లేల దిగుమతిపై 15శాతం కస్టమ్స్ సుంకం (బిసిడి) సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్స్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి)తెలిపింది. మొబైల్ ఫోన్ల డిస్ప్లేలపై 10శాతం కస్టమ్స్ సుంకం ఉండగా,...
వివోపై ఇడి దాడులు
వివోపై ఇడి దాడులు
మనీలాండరింగ్ కేసులో 44 ప్రాంతాల్లో సోదాలు
న్యూఢిల్లీ: చైనా కంపెనీ వివోపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మంగళవారం దాడులు నిర్వహించింది. సుమారు 44 ప్రాంతాల్లో ఈ కంపెనీకి చెందిన ప్రాంగణాల్లో ఇడి...
మోడీజీ మీ మిత్రుడు అబ్బాస్ను అడగండి
నుపుర్ శర్మ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు...
సమతామూర్తి స్ఫూర్తి సార్వజనీనం
ఫిబ్రవరి 2 నుంచి 14వరకు ముచ్చింతల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం
5వేల మంది రుత్విక్కులతో మహాక్రతువు
10కోట్ల అష్టాక్షరి మహామంత్ర పారాయణం
216 అడుగుల శ్రీమద్రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సమారోహం...
చిప్సెట్ కొరతతో కుదేలవుతున్న స్మార్ట్ఫోన్ పరిశ్రమ
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల కొరత స్మార్ట్ఫోన్ పరిశ్రమను దెబ్బతీస్తోందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అనే పరిశోధన సంస్థ అభిప్రాయపడింది. 2021లో స్మార్ట్ఫోన్ల ఎగుమతి 1.4 బిలియన్లు ఇందని ఆ సంస్థ తెలిపింది. ఇది దాదాపు 6...
నేను చాలా లక్కీ
విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘నారప్ప’. ఇది తమిళ్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన ’అసురన్’ చిత్రానికి రీమేక్. వి క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్పై కలైపులి...