Home Search
కఠినచర్యలు - search results
If you're not happy with the results, please do another search
వే బిల్లులు లేకుండా ఇసుకను సరఫరా చేస్తే కఠినచర్యలు
ఆటోనగర్ వద్ద ఉదయం 5 గంటలకు
టిఎస్ఎండిసి సిబ్బందితో కలిసి ఇసుక లారీలను చెక్ చేసిన
టిఎస్ఎండిసి చైర్మన్
ప్రభుత్వ నిబంధనలను లోబడి ఇసుకను తరలించాలని సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ : వే బిల్లులు లేకుండా ఇసుకను సరఫరా చేస్తే...
అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
4.32లక్షల టన్నుల మిర్చి దిగుబడి అంచనా
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పండించిన అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రైతులు పంట వేసిన రోజు నుండి ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొనేంత వరకు ఈ రాష్ట్ర...
సమృద్ధిగా ఎరువులు
మనతెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో యాసం గి పంటల సాగుకు సమృద్దిగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉంచినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. గు రువారం సచివాలయంలో మంత్రి అధికారులతో ఎరువుల నిల్వల...
జలమండలి సిబ్బందిపై దాడి చేస్తే సహించేదిలేదు
తెల్లాపూర్ మేనేజర్ పై దాడి... ఖండించిన జేఈఏ
దాడులు చేసేవారిపై కేసు నమోదు చేయాలి: జలమండలి ఎంప్లాయిస్యూనియన్
మన తెలంగాణ / హైదరాబాద్: నగర ప్రజలకు నీటి సరఫరా చేస్తున్న జలమండలి సిబ్బందిపై రాజకీయ నాయకులు...
మైత్రి అంబుజా యాజమాన్యంకు నోటీసులు జారీ చేసిన రెరా అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: మైత్రి అంబుజా (సంఘీ అంబుజా) ప్రాజెక్ట్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా, రెరా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కోహెడ గ్రామం, అబ్దుల్లాపూర్మెట్ మండలం, రంగారెడ్డి జిల్లాలో ప్రీలాంచ్ ప్రాజెక్టు చేపట్టడంపై రెరా అధికారులు...
నగరంలో మందుబాబుల ఆగడాలు
సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాల ను నడిపించి రోడ్డు ప్రమాదాలు చేస్తున్న వారు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజు రోజుకు పెరుగుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ మద్యం తాగి కార్లను నడిపి...
స్వల్పకాలిక వంగడాలే సాగు చేయాలి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలపు పంటల సాగుకోసం రైతులు ప్రత్యేకించి వరిలో స్వల్పకాలిక వంగడాలను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. శనివారం వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం...
బిజెపి నేత బండి సంజయ్పై మహిళా కమిషన్ సీరియస్ !
మన తెలంగాణ / హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎంఎల్సి కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. శనివారం బండి సంజయ్ను...
ఫుడ్ పాయిజన్ తో 36 మంది విద్యార్థులకు అస్వస్థత
మహబూబాబాద్ : ఫుడ్ ఫాయిజన్ అయ్యి 36 మంది బాలికలు అస్వస్థతకు గురైన సంఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం టామాట...
మెడికో విద్యార్థిని పరామర్శించిన మంత్రి సత్యవతి
హైదరాబాద్ : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిజి వైద్య విద్యార్థిని ప్రీతిని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్యపరిస్తితిని డాక్టర్లను...
పీరం చెరువు ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలి : చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : రంగా రెడ్డి జిల్లా పీరం చెరువు వద్ద దోపిడి దొంగలు వివాహితను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ...
ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ కొరడా
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, ఇతర వాహనాల్లో వసూలు చేసే అధిక ఛార్జీల నివారణకు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ చర్యలు ప్రారంభించింది. పండుగ రద్దీ వేళ ప్రైవేట్ ట్రావెల్స్...
మైనర్ బాలికలను కిడ్నాప్ చేసి ఇంట్లో బంధించిన సైకో..
ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ఆడపిల్లలపై దాడులు ఆగడం లేదు. కామాంధుల కామానికి ఆడవారు బలవుతున్నారు. అధికారులు ఎన్ని కఠినచర్యలు తీసుకుంటున్నా ఆడవారిపై దాడులు మాత్రం ఆడ్డుకట్టపడటంలేదు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు పశువుల్లా...
నకిలీ విత్తనంపై ఉక్కుపాదం
కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు: మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర విత్తన రంగానికి ఉన్న ఖ్యాతి ని కాపాడుకుందామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు...
విద్యార్థినిపై దాడి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ విచారం
హనుమకొండ: ఓ ప్రేమోన్మాది ప్రియురాలి గొంతుకోసిన సంఘటన హనుమకొండలోని సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. విద్యార్థినిపై దాడి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ విచారం వ్యక్తం చేశారు. ఎంజిఎంలో...
ఫోన్ చేస్తే ఇంటి దగ్గరికే ఆర్టీసి బస్సు
30 కంటే ఎక్కువమంది ఉంటే బస్సును బక్ చేసుకోవచ్చు
అవసరమైన వారు కాల్సెంటర్కు ఫోన్ చేయండి
సాధారణ చార్జీల వసూలుతో ప్రయాణికుల తాకిడి పెరిగింది
ఆర్టీసి ఎండి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఎండిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత...
ఎత్తిపోతలపై ఎపికి షాక్
సీమ ఎత్తిపోతలను పర్యావరణ చేపట్టవద్దు జాతీయ హరిత
ట్రిబ్యునల్ తీర్పు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు ఎపి ప్రభుత్వానికి హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎపికి ఎన్జిటి షాక్ ఇచ్చింది. ఈ పథకం పట్ల...
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
నిలోఫర్ ఆస్పత్రిలో అత్యాచార బాధిత చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/నాంపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండ లం అల్మాస్పూర్ గ్రామంలో చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత...
విద్యుత్ను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
కేంద్రం వద్ద ఉన్న విద్యుత్ను వాడుకోండి
కరెంట్ కోతలు విధించొద్దు
రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తుందన్న భయాందోళనల నడుమ పలు రాష్ట్రాలు విద్యుత్ కోతలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో...
రఘురామకృష్ణరాజుపై ప్రధానికి వైసిపి ఎంపిల ఫిర్యాదు
న్యూఢిల్లీ: రఘురామకృష్ణరాజుపై ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సిపి ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు కీలక ఆధారాలను వైఎస్సార్సీపీ ఎంపీలు సమర్పించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా కలిసిన వైఎస్సార్సీపీ...