Home Search
కలెక్టర్లు - search results
If you're not happy with the results, please do another search
నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లు
మైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఎఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం సిఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా శరత్, సిద్దిపేట కలెక్టర్గా ప్రశాంత్ జీవన్ పాటిల్,...
రాష్ట్రంలో 8మంది ఐఎఎస్లకు అదనపు కలెక్టర్లుగా పోస్టింగ్లు..
మన తెలంగాణ/హైదరాబాద్: పల్లె, పట్టణ ప్రగతి పనితీరును మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఐఎఎస్లను, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండు వేర్వేరు ఉత్తర్వులను మంగళవారం...
జిల్లాలకు అదనపు కలెక్టర్లు
హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...
కోట్లు మింగిన కోదాడ మిల్లు
మన తెలంగాణ/కోదాడ : ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుండి సిఎంఆర్ కోసం ఇచ్చిన వందల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొందరు మిల్లర్లు ప క్కదారి పట్టించినట్లు వచ్చిన సమాచారంతో సూ ర్యాపేట...
సివిల్స్లో తెలుగు మెరుపులు
దేశంలో ప్రభుత్వ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సర్వీసులుగా పేరుగాంచిన సివిల్స్లో తెలుగు విద్యార్థుల హవా పెరుగుతున్నది. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్లను ఎంపిక చేసే సివిల్స్ పరీక్షల్లో ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులే సింహ భాగం...
ధాన్యం కొనుగోళ్లలో దగా చేస్తే వేటు
కనీస మద్దతు ధర చెల్లించని మిల్లర్లు, ట్రేడర్ల
లైసెన్స్లు రద్దు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి
బ్లాక్లిస్టులో.. సిఎం రేవంత్రెడ్డి హెచ్చరిక
ధాన్యం సేకరణపై జరిగిన సమీక్షలో అధికారులకు
ఆదేశాలు ధాన్యాన్ని మార్కెట్లకు తరలించేముందు...
ఎపిలో అధికారులపై ఇసి కొరడా
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపిలో ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అంశంపై కొందరు జిల్లా ఎస్పిలు, కలెక్టర్లపై ఇసి బదిలీ వేటు వేసింది. మొత్తం ఆరుగురు ఐపిఎస్లు, ముగ్గురు...
ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు
ఆస్తిపన్ను వసూళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) గత ఏడాది కంటే వసూళ్లను అధిగమించి అద్భుతమైన వసూళ్లను సాధించిందని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే...
కోతల వద్దు… ఎండిపోవద్దు
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి డిమాండ్కు సరిపడా అందుబాటులో విద్యుత్ కరెంట్ పోయిందన్న ఫిర్యాదులు రాకూడదు సరఫరాలో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలి. పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు
ఇబ్బందులు తలెత్తకూడదు. పంటలు...
ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
100 శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు
లబ్ధిదారులు స్థానికంగా నివాసితులై ఉండాలి
అద్దెకు ఉన్నవారు సైతం అర్హులే...
జిల్లా ఇన్చార్జీ మంత్రి అధ్యక్షతన కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక
మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ...
రాష్ట్ర మహిళా సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి
ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి: సిఎస్ శాంతి కుమారి
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మహిళ సదస్సుకు దాదాపు లక్షమంది స్వయం సహాయక మహిళా సభ్యులు హాజరైతారని అధికారులు...
పెండింగ్ ముగిసే దాకా ధరణి ప్రత్యేక డ్రైవ్ కొనసాగింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి డ్రైవ్ ఇంకా కొనసాగనుంది. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ ప్రకారం...
మాట తప్పిన సిఎం.. క్షమాపణ చెప్పాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ దండగ అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దాన్ని ఎందుకు అమలు చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ సంబంధించి పలు ప్రశ్నలను సంధిస్తూ...
ఈ నెల 12వ తేదీన లక్ష మంది మహిళలతో రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు: సిఎస్ శాంతి కుమారి
మన తెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 12 తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలచే రాష్ట్ర మహిళా సదస్సును...
11న ఐదో గ్యారంటీ
భద్రాచలంలో సిఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
ఈ ఏడాది 4.5ంలక్షల ఇళ్ల నిర్మాణం తొలివిడతగా ఈ ఏడాది
నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తొలుత సొంత ఇంటి స్థలంలో నిర్మాణానికే...
ఎల్ఆర్ఎస్పై బిఆర్ఎస్ భగ్గు
ఉచితంగానే ఎల్ఆర్ఎస్
చేయాలంటూ బిఆర్ఎస్ శ్రేణుల
ధర్నాలు అన్ని నియోజకవర్గాల
కేంద్రాల్లో హోరెత్తిన నినాదాలు
నేడు జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు,
ఆర్డిఒలకు వినతిపత్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : గతంలో ఎల్ఆర్ఎస్ వద్దు, భూములను ఉచితంగా...
ఉచిత ఎల్ఆర్ఎస్ కోసం బిఆర్ఎస్ పోరాటం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల మీద తీవ్రమై న ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలు...
ఇంటర్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: సిఎస్ శాంతికుమారి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హెచ్చరించారు. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణ,...
ధరణి సమస్యలకు మోక్షం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుం ది. దీనికి సంబంధించి ధరణి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పోర్టల్లో సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారాలను బదిలీ...
ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీలు
హైదరాబాద్ ః రాష్ట్రంలో ఎన్నికల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. బుధవారం ప్రభుత్వం మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు....