Home Search
కేంద్రమంత్రి రాజ్ నాథ్ - search results
If you're not happy with the results, please do another search
మోడీ మూడోసారి రావడం ఖాయం: రాజ్నాథ్ సింగ్
ఖమ్మం: తెలంగాణ ఏర్పాటులో భారతీయ జనతా పార్టీది కీలక పాత్ర అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఖమ్మంలో బిజెపి అభ్యర్థికి మద్దతుగా కేంద్రమంత్రి రాజ్ నాథ్...
ఇన్నేళ్లుగా ‘రాహుల్యాన్’ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
తిరువనంతపురం: కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే అమేథీ నియోజకవర్గం నుంచి ఈసారి లోక్సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇంకా ఆ పార్టీ నిర్ణయించలేదు. దీనిపై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్...
మెదక్ ఆర్డినెస్స్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం.. కేంద్రమంత్రికి హరీశ్ రావు లేఖ
హైదరాబాద్: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు శనివారం లేఖ రాశారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయొద్దని మంత్రి విజ్ఞప్తి...
కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్నాథ్ సింగ్
హైదరాబాద్: దివంగత సీనియర్ తెలుగు నటుడు, బిజెపి నేత కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరామర్శించారు. శుక్రవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్నాథ్సింగ్ కృష్ణంరాజు ఇంటికి...
రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి జాతి నివాళి
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ 72 వ వర్ధంతి సందర్భంగా గురువారం యావత్ జాతి మహాత్ముడిని స్మరించుకుంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం మహాత్మునికి నివాళులు అర్పించింది. కోవింద్,...
రూల్స్కు విరుద్ధంగా 21 రోడ్లు మూసేశారు
మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతే కంటోన్మెంట్ను జిహెచ్ఎంసిలో కలపాలి : కేంద్రమంత్రులకు మంత్రి కెటిఆర్ ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేతపై మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రులను ప్రశ్నించారు. రోడ్ల...
లోక్సభ సమరానికి కమలయోధులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
వారణాసి నుంచి మళ్లీ మోడీ పోటీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి...
కేంద్రం కీలక నిర్ణయం.. ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 175 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. దీని వల్ల రోడ్లు ఎలివేటెడ్...
తొలి జాబితా
మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం గురువారం బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించింది. రాష్ట్రం నుంచి పలువురు సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. ఈ...
ఇక సైలెంట్ మోడ్..
ముగిసిన ప్రచారం.. తగ్గిన సందడి
ఆగిన మైకులు.. ప్రచార రథాలు.. పాటల హోరు
అమల్లోకి వచ్చిన 144వ సెక్షన్ 48గంటల పాటు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాల మూసివేత
హస్తిన చేరిన జాతీయ...
ముగిసిన మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ పోలింగ్
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ అసెంబ్లీలకు శుక్రవారం జరిగిన పోలింగ్లో అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ పోలింగ్ సమయం...
నేడు, రేపు కేంద్ర మంత్రుల పర్యటన : బిజెపి
మనతెలంగాణ/ హైదరాబాద్ : శాసనసభ ఎన్నికలలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించి విస్తృత ప్రచారంలో పాల్గొననున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. 15వ (నేడు)...
బిజెపి వంద అబద్దాలు… బుక్ లెట్, సిడిని ఆవిష్కరించిన మంత్రి కెటిఆర్
బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు చేపట్టిన బిజెపి వంద అబద్దాలు క్యాంపెయిన్ను అభినందించిన మంత్రి
బిజెపి తప్పులను, వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసేలా చేయాలని సూచన
మనతెలంగాణ/హైదరాబాద్ :...
కుమ్మక్కు రాజకీయాలు.. ముమ్మాటికీ మీవే
హైదరాబాద్: బిజెపి, టిఆర్ఎస్ కుమ్మక్కు అయ్యాయని వస్తున్న ఆరోపణలపై ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఢిల్లీలో తీవ్రంగా స్పందించారు. కమ్మక్కు రాజకీయాల గురించి చెప్పాల్సి వస్తే కాంగ్రెస్, బిజెపి పార్టీలు కుమ్మక్కైన...
కంటోన్మెంట్ భూమిని ప్రభుత్వానికి అప్పగించాలి
కరీంనగర్: హైదరాబాద్ శివారులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా, సిద్దిపేట మార్గంలో కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలోని కంటోన్మెంట్ కు చెందిన 94.20 ఎకరాల భూమిని రాష్ట్ర ప్ర భుత్వానికి అప్పగించాలని రాష్ట్ర ప్రణాళికా...
తొలగించిన ఓట్లను పునరిద్దంచేవరకు పోరాటం ఆగదు.
కంటోన్మెంట్ : తొలగించిన ఓట్లను పునరుద్దరించే వరకు పోరాటం ఆగదని రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే క్రీశాంక్ అన్నారు. బస్తీనిద్రలో భాగంగా కంటోన్మెంట్ ఎనిమిదవవార్డు పరిధిలోని ఆదర్శనగర్లో బస్తీనిద్ర కార్యక్రమం...
కంటోన్మెంట్ రహదారుల్లో రాకపోకలకు రక్షణ శాఖ అనుమతి
మనతెలంగాణ/ హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఐదు రహదారులను ప్రజల వినియోగానికి తెరిచేందుకు రక్షణ శాఖ అనుమతించడం పట్ల కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు....
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే.. పార్లమెంట్ లో రచ్చ..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ గత వారం లండన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో రాజకీయ దుమారాన్ని లేపాయి. రాహుల్...
మోడీ నిజమైన కర్మయోగి
న్యూఢిల్లీ: తనకు అత్యంత ప్రీతిపాత్రమైన తల్లి హీరాబెన్ అంత్యక్రియుల ముగిసిన కొద్ది సేపటికే ప్రధాని నరేంద్ర మోడీ విధుల్లో మునిగి పోయారు. తల్లి మరణంతో పశ్చిమ బెంగాల్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న ఆయన...