Home Search
కేంద్రహోం శాఖ - search results
If you're not happy with the results, please do another search
ఆక్సిజన్ సరఫరాపై కేంద్రహోంశాఖ కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఆక్సిజన్ సరఫరాపై కేంద్ర హోంశాఖ గురువారం కీలక ఆదేశాలు చేసింది. ఆక్సిజన్ సరఫరా చేసే వాహనాలకు అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. ఢిల్లీ, యుపి, హర్యానా రాష్ట్రా మధ్య ఆక్సిజన్ సరఫరాపై విభేదాల...
కొవిడ్, ఒమిక్రాన్ కట్టడికి కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు
నిబంధనల అమలులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగ్గకూడదని సూచన
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ కేసులతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండడంతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక...
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో కేంద్ర హోంశాఖ సమావేశం…
మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఈ నెల 26వ తేదిన నిర్వహించనున్న సమావేశంలో పాల్గొనేందుకు హస్తినకు పయనమవుతున్నారు....
రాజ్యసభ సభ్యుడిగా సత్నామ్ సింగ్ సంధూ నియామకం
న్యూఢిల్లీ : ప్రముఖ విద్యావేత్త, చండీగఢ్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు సత్నామ్ సింగ్ సంధూను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నామినేట్ చేశారు. ఈమేరకు కేంద్రహోం శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది....
28న అమిత్ షా రాష్ట్ర పర్యటన
హైదరాబాద్ : రాష్ట్రంలో కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈనెల 28,29 తేదీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షా పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా 28వ తేదీన...
ఆ పార్టీ టైటిల్కు తెలంగాణకు పొందిక లేనే లేదు: వినోద్కుమార్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు, తెలంగాణ ప్రాంతానికి పచ్చి వ్యతిరేకి వైఎస్ రాజశేఖర్రెడ్డి అని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండల టీఆర్ఎస్...
మరింత కష్టపడి పనిచేయాలి
ఆలేర్ పోలీస్ సిబ్బందికి సన్మానం
ఉత్తమ పోలీస్ స్టేషన్గా ప్రకటించిన కేంద్రహోం శాఖ
సర్టిఫికేట్లను అందజేసిన రాచకొండ సిపి మహేష్ భగవత్
హైదరాబాద్ : అవార్డు పొందిన పోలీసులు మరింత కష్టపడి పనిచేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్...
మహారాష్ట్రలో విషాదం: 10 మంది శిశువులు మృతి
ముంబై: మహారాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. భండారా జిల్లా జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఐసియు-ఎన్ఎన్ యులో మంటల ధాటికి...
కరోనా నివారణకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
జోన్ల వెలుపల లాక్డౌన్కు కేంద్రం అనుమతి తప్పనిసరి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి 31 వరకు రాష్ట్రాలు,...
ఫోన్ట్యాపింగ్పై కెటిఆర్ మాట్లాడటం హాస్యాస్పదం: లక్ష్మణ్
హైదరాబాద్: ఫోన్ట్యాపింగ్పై సిబిఐ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామని బిజెపి ఎంపి లక్ష్మణ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ట్యాంపిగ్కు మూలకారకులు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్...
పార్లమెంట్ భద్రతపై సమీక్షకు ఉన్నతాధికార కమిటీ
న్యూఢిల్లీ :పార్లమెంట్ భద్రతపై సమీక్షించడానికి ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం వెల్లడించారు. ఈ మేరకు ఎంపీలకు లేఖల ద్వారా తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు...
మణిపూర్ ప్రజలకు భరోసా ఇవ్వాలి
మనతెలంగాణ/హైదరాబాద్: మణిపూర్ ప్రజలకు అన్ని రకాలుగా భరోసా కల్పించాలని బోయినపల్లి వినోద్కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉ పాధ్యక్షుడు డిమాండ్ చేశారు. అఖిలపక్షం సమావేశంలో తాము చేసిన సూచనలు, సలహాలను స్వీకరిస్తామని కేంద్రం...
అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. బిపోర్ జాయ్ తుపాను ప్రభావం దృష్ట్యా
అమిత్ షా పర్యటన వాయిదాపడింది. అమిత్ షా పర్యటన రద్దు కావడంతో ఖమ్మంలో బిజెపి...
మణిపూర్ సంక్షోభం పరిష్కారానికి శాంతి కమిటీ
న్యూఢిల్లీ : ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం మణిపూర్ గవర్నర్ నేతృతంలో శాంతి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం ముఖ్యమంత్రి, కొందరు...
10 లక్షల మంది లైంగిక నేరస్తుల చిట్టా రెడీ
న్యూఢిల్లీ : లైంగిక నేరాలకు పాల్పడే వారిని తేలికగా గుర్తించి, దర్యాప్తులను మరింత వేగవంతం చేసే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా లైంగిక నేరాలకు పాల్పడుతోన్న 10...
మార్చి 31నుంచి దేశంలో కొవిడ్ నిబంధనలు ఎత్తివేత..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి అదుపు లోకి వస్తోన్న నేపథ్యంలో కేంద్రహోం మంత్రిత్వశాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. అయితే...
సింగరేణి తెలంగాణదే
నిర్ణయాన్ని త్వరలో తెలియజేస్తామన్న అజయ్ భల్లా
ఆప్మేల్ పై సమర్థవంతంగా రాష్ట్రం వాదన
ఎపి నుంచే తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ.12,111కోట్లు రావలసి ఉంది
కోర్టులకెక్కడంతో విభజన సమస్యలు జఠిలం
షెడ్యూల్ 9లోని సంస్థలపై ఎపి షరతులను ఉల్లంఘిస్తూ...
విభజన వివాదాలు తెగేనా?
జనవరి 12న తెలుగు రాష్ట్రాల ప్రధానకార్యదర్శులతో కేంద్రం భేటీ
విభజన సమస్యలు, జల వివాదాలు చర్చకు వచ్చే అవకాశం
మన తెలంగాణ/ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన వివాదాలను పరిష్కరించడానికి...
అమిత్ అధ్యక్షతన 14న తిరుపతిలో దక్షిణాది సిఎంల భేటీ
14న తిరుపతిలో దక్షిణాది సిఎంల భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించనుంది. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్షా అధ్యక్షతన తిరుపతిలో జరిగే ఈ...
ఎపి సీమ ఎత్తిపోతలతో ‘పాలమూరుకు’ ముప్పు
పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులిచ్చి నీటి కేటాయింపులు జరపాలి, కెఆర్ఎంబి, జిఆర్ఎంబి గెజిట్ అమలు వాయిదా వేయాలి, ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్ నోటిఫికేషన్ పరిధిలో ఉంచాలి, రాష్ట్రం ఏర్పడక ముందరి 11 ప్రాజెక్టులను అనుమతి...