Home Search
కేంద్ర ఆర్థిక మంత్రి - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర ఉద్యోగులకు కోతలుండవు: ఆర్థిక మంత్రిత్వశాఖ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలలో కోతల ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుత కరోనా లాక్డౌన్ ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, పింఛన్దార్లపై కోతల భారం పడింది. ఉద్యోగుల వేతనాలలో కోతల...
కేంద్ర, రాష్ట్రాల మధ్య ఘర్షణ తగదు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్దకు ఇటీవలి కాలంలో తరచు వస్తున్న ఉదంతాలపై సుప్రీంకోర్టు సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఒకరిపై ఒకరు ఘర్షణ పడడం...
దక్షిణాదిపై కేంద్రం వివక్ష!
దేశంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలంటేనే హైవోల్టేజ్. ఇప్పుడు ఎన్నికలు వేసవి కాలంలో జరుగుతున్నందున మరింత హీట్ రాజుకోనున్నాయి. మరోవైపు కేంద్రంలో తిరిగి ఎన్డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో...
ఆర్థికాభివృద్ధి… అంకెల గారడీ!
సాధారణంగా ఆర్థిక సంబంధ అంశాలు రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి కలిగించవు. ఆకర్షణీయమైన నినాదాలు మినహా ఆర్థిక వాస్తవాలు ఎన్నికల సమయంలో పెద్దగా ప్రభావం చూపించలేవు. 1971లో ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదం ఆమెకు...
కేంద్ర నిధులపై వాస్తవాలు-వక్రీకరణలు
‘నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి. లేకుంటే అబద్ధమే నిజంగా మారి దేశాన్ని నాశనం చేస్తుంది’ డా. బిఆర్ అంబేడ్కర్. ‘నిజం గడప దాటే లోపు.. అబద్ధం వెయ్యి మైళ్ళు...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వారి కరవు భత్యాన్ని 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 46శాతంగా ఉన్న డిఎ...
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు
డిఎ 4 శాతం పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం
కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి
ఖజానాపై రూ.15,014 కోట్ల భారం
అలవెన్సులు కూడా పెంపు
ఉజ్వల గ్యాస్ సబ్సిడీ మరో ఏడాది పెంపు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు...
పట్టణాల నుంచి పల్లెలకు వలసలు పెరిగే రోజులు వస్తాయ్: కేంద్ర మంత్రి గడ్కరీ
నిజామాబాద్ : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి సంకల్ప యాత్ర ముగింపు...
కేంద్ర గ్రాంట్లలో అన్యాయం: డికె సురేష్
కేంద్ర గ్రాంట్లలో తమకు అన్యాయం జరుగుతున్న కారణంగా దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక దేశం కోరాల్సి వస్తుందంటూ కాంగ్రెస్ ఎంపి డికె సురేష్ చేసిన ప్రకటనను ఖండిస్తున్నాను. ఆర్థిక సంఘం ఆదేశాలను పాటించడం తప్ప...
కేంద్రం గ్రాంట్ల కోసం ఎదురు చూపులు
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్లు, బకాయిలను వసూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్ర భుత్వం నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ‘ఎలాగై నా సరే’...
దక్షిణాదిపై ఆర్థిక వివక్ష?
దక్షిణ రాష్ట్రాల నిధులు, ఉత్తర రాష్ట్రాల నిధులనే అంశాన్ని పురస్కరించుకొని దేశంలో వున్నట్లుండి ఒక ముఖ్యమైన చర్చ మొదలైంది. దక్షిణాది అభివృద్ధి, సంపదలు, పన్నుల వసూళ్ళు ఉత్తరాది కన్నా ఎక్కువ కాగా, వాటిని...
పివికి భారతరత్నపై హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. "ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప...
ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్:నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని, విచక్షణారహితంగా రెవిన్యూ వ్యయం, భారీ ఎత్తున బడ్జెట్కు వెలుపల అప్పులు చేయడం, బ్యాంకుల్లో మొండి బకాయిలు పెద్ద ఎత్తున...
కేరళను ఆర్థిక సంక్షోభంలో నెట్టేసిన మోడీ సర్కార్
ఢిల్లీలో పినరయి సారథ్యంలో లెఫ్ట్ ఫ్రంట్ నిరసన
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాలలో దక్షిణాది రాష్ట్రాల పట్ల మోడీ ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలో అధికార ఎల్డిఎఫ్ గురువారం...
పిఎం-కిసాన్ పథకంలో మార్పు లేదు: వ్యవసాయ మంత్రి
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద రైతులకు ఏటా అందచేస్తున్న రూ. 6,000 ఆర్థిక సాయాన్ని పెంచే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్...
జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన
హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో శంకు స్ధాపన చేశారు. సాలార్జంగ్ మ్యూజియంలో భారత పురాతత్వ సర్వేక్షణ...
ఆర్థిక బలోపేతానికి…మాంటెక్ మంత్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులతో శనివారం ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా ప్రత్యేకంగా భేటీ...
ఆర్థికంగా దేశం మరింత బలోపేతం
బడ్జెట్ పై ప్రధాని మోడీ ప్రశంస
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రగతిదాయక భారత్ పునాదిని బలోపేతం చేసేందుకు భరోసాను ఇవ్వడంతోపాటు కొనసాగింపుపై విశ్వాసాన్ని కలగచేసే...
ఆరోగ్యమంత్రిత్వశాఖకు రూ 90,658 కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర తాత్కాలిక బడ్జెట్లో ఆరోగ్యమంత్రిత్వశాఖకు ఈసారి రూ 90,658.63 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. ఇంతకు ముందటి బడ్జెట్...
ఆర్థికంగా భారత్ మరింత బలోపేతం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రగతిదాయక భారత్ పునాదిని బలోపేతం చేసేందుకు భరోసాను ఇవ్వడంతోపాటు కొనసాగింపుపై విశ్వాసాన్ని కలగచేసే విధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ...