Thursday, April 25, 2024
Home Search

కేంద్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Kishan Reddy

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి ప్రాధాన్యత

సైన్సు సిటీని అభివృద్ది చేయడమే తమ లక్ష్యం: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్:  దేశంలో నూతన విద్యావిధానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, సైంటిఫిక్ టెంపర్ పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర...

రష్మిక ఫేక్ వీడియోపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం

న్యూఢిల్లీ : టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సీరియస్‌గా స్పందించారు. తప్పుడు సమాచారానికి సంబంధించి ప్రస్తుతం డీప్ ఫేక్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా, హానికరమైనవిగానూ...
Central government investigation into phone hacking

ఫోన్ల హ్యాకింగ్‌పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూఢిల్లీ : శశిథరూర్, మహువా మొయిత్రా , అసదుద్దీన్ ఓవైసీతోపాటు మరి కొందరు విపక్ష ఎంపీలు తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారని, తమకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్‌లను సోషల్ మీడియాలో పోస్ట్...
Lingayats given plea to President

వీరశైవ లింగాయతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి

భారత రాష్ట్రపతికి వినతిపత్రం అందజేసిన ఆ సంఘం ప్రతినిధి బృందం మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్రంలో వీరశైవ లింగాయతులు, లింగ బలిజలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నామని, వీరు అభివృద్ధి...

దేశంలో విద్య అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది

ఆసిఫాబాద్: దేశంలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కృషి చేస్తుందని కేంద్ర పాడి, పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. గురువారం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలోని కాగజ్‌నగర్...

కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలి

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని అందుకోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ...
Kishan Reddy Rozgar Mela

ఉద్యోగ కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ఒక వైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే మరోవైపు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లోయర్‌ట్యాంక్‌బండ్‌లో పింగళి వెంకట్రామిరెడ్డి హాల్...
PM Kisan help for both husband and wife?

భార్యాభర్తలిద్దరికీ పిఎం కిసాన్‌ సాయం.. కేంద్ర ప్రభుత్వం స్పష్టత

హైదరాబాద్: ఆర్ధికంగా చితికిన రైతన్నలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌ ద్వారా రైతులు ఏడాదిలో...

పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం : దిగ్విజయ్‌ సింగ్

బిజెపి పాలనలో పేదరికం పెరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. గురువారం జరిగిన ఓ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో నిత్యవసర ధరలు భారీగా పెరిగియాయని పేర్కోన్నారు....
Modi govt withdraw Forest Conservation Rules Bill

అటవీ సంరక్షణ నియమాల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

అడవులను కార్పొరేట్లకు కట్టబెట్టే అటవీ సంరక్షణ నియమాల బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి మన తెలంగాణ/హైదరాబాద్ : ఆదివాసీ, అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సుందరయ్య పార్కు వద్ద అటవీ సంరక్షణ...

ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే

దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలి కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదు గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర రైతులు ఉద్యమిస్తారు దేశ రాజధాని వేదికగా కేంద్రంపై నిప్పులు...
PM Kisan funds in June first week

రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి….

రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లఖింపూర్ గేలి దోషులను కఠినంగా శిక్షించాలి. సంయుక్త కిసాన్ మోర్చా నిరసనలో నేతల డిమాండ్ మన తెలంగాణ/హైదరాబాద్: లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రభుత్వ పాత్రపై, రైతుల...
India's Covid 19 death rate is lie Says Rahul Gandhi

కేంద్ర ప్రభుత్వం నిజం చెప్పాలి: రాహుల్ (వీడియో)

న్యూఢిల్లీ: దేశంలోని కరోనా మరణాలపై కేంద్రప్రభుత్వం అసత్యాలు చెబుతోందని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భారత మరణాల రేటు అబద్ధమని, ప్రభుత్వం నిజం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని...

కేరళ ఏనుగు మృతిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్

తిరువంతపురం: కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా అట్టపాడిలో జరిగిన ఏనుగు మృతి సంఘటనను కేరళ ఏనుగు మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిందితులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించింది. ఏనుగు మృతి...

కేంద్ర ప్రభుత్వ పథకాలు వేటిని తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుందో ప్రధాని చెప్పాలి

కేంద్ర ప్రభుత్వ పథకాలు వేటిని తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుందో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటమి భయం ప్రధాని ముఖంలో కనపడుతోంది. అందుకే ఈ రకంగా డిఎంకె ప్రభుత్వంపై...
Government should support Home Guard Ravinder's family: Union Minister Kishan Reddy

హోంగార్డు రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతి పట్ల కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ...
Vegetable prices are dropped

ధరల నియంత్రణపై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్:  దేశ వ్యాప్తంగా కూరగాయలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయకుండానే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. గత నాలుగు రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మ మునుపెన్నడూ లేని...
Center hands-off on Price control

ధరల నియంత్రణపై చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కూరగాయలు మండిపోతున్నాయి. ధరల నియంత్రణలో నామమాత్రపు ప్రయత్నాలు కూడా చేయకుండానే కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. గత రెండు రోజులుగా మార్కెట్లలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పచ్చి...

తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం మొండిచెయ్యి

మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎంపి రంజిత్‌రెడ్డి శంకర్‌పల్లి: కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు మొండిచేయి చూపిస్తుందని, పాలమూరురంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను ఇవ్వాలని చేవెళ్ల ఎంపీ రంజిత్...
D K Aruna Election Campaign in Karnataka

కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం మేలు: డికె అరుణ

హైదరాబాద్: రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. శనివారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి నియోజకవర్గం బిజెపి...

Latest News