Home Search
కేరళకు - search results
If you're not happy with the results, please do another search
నేడు కేరళకు రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు సిఎం రేవంత్ కేరళలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్...
కేరళకు యువకుడి భౌతికకాయం
ఇజ్రాయెల్లో క్షిపణిదాడిలో చనిపోయిన భారతీయ యువకుడు పత్నిబిన్ మాక్స్వెల్ భౌతికకాయం కేరళకు చేర్చారు. ఎయిరిండియా విమానం ద్వారా ముందుగా ఢిల్లీకి అక్కడి నుంచి తిరువనంతపురానికి తీసుకువచ్చారు. లెబనాన్ నుంచి ప్రయోగించిన క్షిపణి ఇజ్రాయెల్...
కేరళకు బయల్దేరుతున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళకు వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘సమరాగ్ని యాత్ర’ ముగింపు సభలో ఆయన పాల్గొనబోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జీ దీపాదాస్ మున్షీ ఇప్పటికే తిరువనంతపురం...
దేశంలో కొత్తగా 341 కరోనా కేసులు.. 292 కేరళకు చెందినవే
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా సబ్ వెరియంట్ JN-1 ప్రంపచాన్ని వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 341 కరోనా కేసులు నమోదయ్యాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
కేరళకు వైరాలజీ ప్రత్యేక ల్యాబ్ నిఫా వైరస్ ఆటకట్టుకు చర్యలు
న్యూఢిల్లీ : కేరళలో నిఫా వైరస్ ముప్పుపై కేంద్రం అత్యవసరంగా స్పందించింది. ఐసిఎంఆర్కు చెందిన నేషనల్ ఇనిస్టూట్ ఆఫ్ వైరాలజీ పుణే నుంచి సంచార బిఎస్ఎల్ 3 ల్యాబ్ను కేరళలోని కోజికోడ్కు గురువారం...
మరో 40గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు
మరో 40గంటల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు
తీవ్ర తుపాన్గా బిఫోర్జాయ్
తీర ప్రాంతాలు అప్రమత్తం
భారత వాతావరణ కేంద్రం వెల్లడి
భారత వాతావరణ విభాగం దేశ ప్రజలకు చల్లటి కబురందించింది. మరో 40గంటల్లో నైరుతి రుతుపవనాలు...
జూన్ 4న కేరళకు రుతుపవనాలు: ఐఎండి
కొచ్చి: నైరుతి రుతుపవనాలు దాని సాధారణ షెడ్యూల్ కన్నా మూడు రోజులు ఆలస్యం కానున్నాయి. జూన్ 4న కేరళకు చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) మంగళవారం తన ఫోర్కాస్ట్లో తెలిపింది....
కేరళకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు
రానున్న రెండురోజుల పాటు ఉరుములు, మెరుపులులతో కూడిన వర్షాలు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది....
ఆరోగ్యసూచీలో కేరళకు మొదటిస్థానం
తెలంగాణకు మూడోస్థానం
యుపికి చివరి స్థానం
చిన్న రాష్ట్రాల్లో మిజోరంకు మొదటిస్థానం
నీతిఆయోగ్ నివేదిక
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ ఆరోగ్యసూచీలో కేరళ మొదటిస్థానంలో, తమిళనాడు రెండోస్థానంలో, తెలంగాణ మూడోస్థానంలో నిలిచాయి. నాలుగోసారి కేరళ మొదటిస్థానంలో నిలిచింది. 201920 సంవత్సరానికి...
కేరళకు ఏమయింది?
ఏడాది క్రితం కరోనాను ఎదుర్కోవడంలో దేశానికే ఆదర్శం
ఇప్పుడు నెలల తరబడి కట్టడి కాని మహమ్మారి
ఇప్పటికీ రోజూ సగటున 1215 వేల కేసులు నమోదు
జనం నిబంధనలను గాలికి వదిలేయడమే కారణమంటున్న వైద్య నిపుణులు
పెద్ద ఎత్తున...
జూన్1న కేరళకు నైరుతి రుతుపవనాలు
చల్లటి కబురు చెప్పి వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకనున్నాయని ప్రకటించింది. ఈసారి...
ఇన్నేళ్లుగా ‘రాహుల్యాన్’ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
తిరువనంతపురం: కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే అమేథీ నియోజకవర్గం నుంచి ఈసారి లోక్సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇంకా ఆ పార్టీ నిర్ణయించలేదు. దీనిపై కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్...
రాహుల్ గాంధీకి దమ్ము లేదు: రాజ్ నాథ్ సింగ్
పఠనంథిట్ట(కేరళ):బిజెపి సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ గురువారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని విమర్శించారు. 2019 లో అమేథి లోక్ సభ సీటును ఓడిపోయాక అక్కడి నుంచి పోటీచేయడానికి రాహుల్ గాంధీకి ధైర్యం...
ట్యాపింగ్తోనే ఫామ్హౌస్ రీల్స్
మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నికల వేళ.. హైదరాబాద్లో నలుగురు బి ఆర్ఎస్ ఎంఎల్ఎల కొనుగోలు వ్యవహారం లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కే సుకు మూలం ఫోన్ ట్యాపింగేనని...
దక్షిణాదిపై కేంద్రం వివక్ష!
దేశంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలంటేనే హైవోల్టేజ్. ఇప్పుడు ఎన్నికలు వేసవి కాలంలో జరుగుతున్నందున మరింత హీట్ రాజుకోనున్నాయి. మరోవైపు కేంద్రంలో తిరిగి ఎన్డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో...
సిఎఎ అమలుపై స్టేకు సుప్రీం నిరాకరణ
కౌంటర్ దాఖలుకు కేంద్రానికి మూడు వారాల గడువు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సిఎఎ అమలుకు సంబంధించిన నిబంధనలను గత వారం కేంద్ర ప్రభుత్వం...
సిఎఎ అమలుపై స్టేకు సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. సిఎఎ అమలుకు సంబంధించిన నిబంధనలను గత వారం కేంద్ర ప్రభుత్వం జ్రారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన...
సిఎఎపై స్టే విధించాలని సుప్రీంను ఆశ్రయించిన అసదుద్దీన్
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుపై స్టే విధించాలని కోరుతూ ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ చట్టం రాజ్యాంగ సాధికారతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై...
కమీషన్కు కక్కుర్తిపడితే జైలు పాలు కావాల్సిందే
బ్యాంక్ ఖాతా ఇచ్చినోళ్లు కటకటాల్లోకి
ముగ్గురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః డబ్బులు వస్తున్నాయని బ్యాంక్ ఖాతా ఇచ్చి సైబర్ నేరస్థులకు సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కమీషన్ వస్తుందని...
విపక్ష రాష్ట్రాలపై మోడీ వివక్ష
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మన ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రతిపక్షాలు అధికారంలో వున్న రాష్ట్రాలకు నిధులు, పన్నుల వాటాల బదలాయింపులో తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నదనే విమర్శలు...