Home Search
కేరళ బాధితులకు - search results
If you're not happy with the results, please do another search
పెట్టుబడుల పేరుతో మోసం
రూ.9లక్షలు కొట్టేసిన నిందితులు
ఇద్దరిని అరెస్టు చేసిని హైదరాబాద్ పోలీసులు
వివరాలు వెల్లడించిన సైబర్ క్రైం డిసిపి కవిత
మనతెలంగాణ, సిటిబ్యూరోః పెట్టుబడిపెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి నిండా ముంచుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్...
ఢిల్లీ దారుల దిగ్బంధం
చండీగఢ్: కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించడం సహా పలు తమ డిమాండ్ల సాధనకోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ మార్చ్కు రైతులు పోలుపునిచ్చిన నేపథ్యంలో పంజాబ్నుంచి ఢిల్లీ దాకా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ‘ఢిల్లీ...
రైతుల ఢిల్లీ చలో మార్చ్.. హర్యానా సరిహద్దులు దిగ్బంధం
చండీగఢ్: కనీస మద్దతు ధరపై చట్టాన్ని రూపొందించడం సహా పలు తమ డిమాండ్ల సాధనకోసం మంగళవారం ‘ఢిల్లీ చలో’ మార్చ్కు రైతులు పోలుపునిచ్చిన నేపథ్యంలో పంజాబ్ నుంచి ఢిల్లీ దాకా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి....
రాజకీయ ప్రస్థానానికి దళపతి విజయ్ సిద్ధం
చెన్నై : ప్రముఖ నటుడు దళపతి విజయ్ తన రాజకీయ పార్టీని నమోదు చేయడానికి సంసిద్ధం అయ్యారు. అందుకు విజయ్ అభిమానుల క్లబ్ ‘విజయ్ మక్కళ్ ఇయక్కమ్’ జనరల్ కౌన్సిల్ ఆమోదు ముద్ర...
ఉద్యోగాల పేరుతో మోసం
ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్టు
పోలీసుల అదుపులో 32మంది టెలీకాలర్లు
వివరాలు వెల్లడించిన సైబర్ క్రైం డిసిపి స్నేహామెహ్రా
హైదరాబాద్: డేటా ఎంట్రి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు నిందితులను...
కరుణాకర్ రెడ్డికి వాటర్మ్యాన్ అఫ్ సౌత్ ఇండియా అవార్డు
హైదరాబాద్: మురుగునీటి శుద్ధి, సామాజిక నీటి శుద్ధి ప్లాంట్లతో దేశంలో వేలాది గ్రామాల్లో ప్రజల దాహార్తి తీరుస్తూ జల ప్రదాతగా గుర్తింపు పొందిన ఎం. కరుణాకర్ రెడ్డిని మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది....
వృద్ధులకు ఇళ్ళలో గౌరవం పెరిగింది: పోచారం
కామారెడ్డి: దేశంలో అత్యధిక మంది పేదలకు ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీర్కూరు మండలం దామరంచ, అన్నారం,...
వాక్ స్వాతంత్య్రానికి భరోసా
కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్కు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్య్రానికి ఇచ్చిన భరోసా మండు వేసవిలో వీచిన మలయ మారుతాన్ని తలపించింది. రాజ్యాంగం 19వ అధికరణ ఈ...
వెంటిలేటర్లు, రెమిడెసివిర్, వ్యాక్సిన్లు పంపాలని కేంద్రాన్ని కోరిన 11 రాష్ట్రాలు
వ్యాక్సిన్లకు కొరత లేదన్న కేంద్రం
రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్ సమీక్ష
న్యూఢిల్లీ: తమకు మరిన్ని ఆక్సీజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు కావాలని 11 రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. తమ రాష్ట్రాల్లో...
24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు: లవ్ అగర్వాల్
ఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 3390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య సంయుక్త కార్యదర్శ లవ్ అగర్వాల్ తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో లవ్ అగర్వాల్ మీడియాలో మాట్లాడారు....
మనసు ఎంత గొప్పదో…. రెండు మేకలను అమ్మి… సిఎం రిలీఫ్ ఫండ్కు
తిరువనంతపురం: కేరళలోని ఓ మహిళ తనకు ఉన్న రెండు మేకలను అమ్మగా వచ్చిన డబ్బులను సిఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా ఇచ్చింది. ఆమె డబ్బుకు పేదరాలు కావొచ్చు కానీ సహాయం చేయడంలో ధనవంతురాలు...
వైద్య సిబ్బందికి ప్రత్యేక బస
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా బాధితులకు చికిత్స చేస్తన్న వైద్య సిబ్బందికి హోటళ్లలో ప్రత్యేక బస కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బాధితులకు, అనుమానితులకు నోటిఫైడ్ దవాఖానాలో పనిచేసే రోజుల్లో విధులు ముగించుకున్న...