Home Search
గుజరాత్ - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీ అదరహో.. గుజరాత్పై ఘన విజయం
అహ్మదాబాద్: ఐపిఎల్లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య గుజరాత్ 17.3 ఓవర్లలో...
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది
లహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్-వడోదరా ఎక్స్ప్రెస్వేలో బుధవారం ఒక ట్రెయిలర్ ట్రక్కును కారు ఢీకొన్న దుర్ఘటనలో 10 మంది మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రెయిలర్ ట్రక్కును వెనుకనుంచి కారు వేగంగా ఢీకొనడంతో...
గుజరాత్లో ఆప్ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కేజ్రీవాల్, భార్య సునీత
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం గుజరాత్ స్టార్ క్యాంపైనర్ల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, పార్టీ నేతలు...
గుజరాత్లో పోటీ నుంచి తప్పుకున్న బిజెపి అభ్యర్థులు
అహ్మదాబాద్: గుజరాత్కు చెందిన ఇద్దరు బిజెపి లోక్సభ అభ్యర్తులు వ్యక్తిగత కారణాలతో తాము పోటీ చేయలేమని శనివారం ప్రకటించారు. వడోదర, సబర్కాంత నియోజకవర్గాలకు చెందిన బిజెపి అభ్యర్తులు తమ నిరాసక్తతను వెల్లడించారు. వడోదర...
పాండ్య లేకపోయినా గుజరాత్కు నష్టం లేదు: బ్రాడ్ హాగ్
హైదరాబాద్: ఐపిఎల్లో 2024 మార్చి 22 నుంచి అంగరంగా వైభవంగా ప్రారంభంకానుంది. ఐపిఎల్ అంటేనే సిక్స్ల మోత కనిపిస్తుంది. ఐపిఎల్ లో క్రికెట్ అభిమానుల పండుగ చేసుకుంటున్నారు. ఐపిఎల్ -2024 తొలి మ్యాచ్లో...
గుజరాత్లో రూ.350 కోట్ల హెరాయిన్ స్వాధీనం
వేరావల్(గుజరాత్): గిర్ సోమనాథ్ జిల్లాలోని వేరావల్ హార్బర్ సమీపంలో ఒక చేపల పడవ నుంచి రూ.350 కోట్ల విలువైన హెరాయిన్ను గుజరాత్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ఒక అధికారి వెల్లడించారు. గురువారం...
గుజరాత్లో రూ. 350 కోట్ల హెరాయిన్ స్వాధీనం
చేపల పడవలో 50 కిలోల డ్రగ్స్ లభ్యం
వేరావల్(గుజరాత్): గిర్ సోమనాథ్ జిల్లాలోని వేరావల్ హార్బర్ సమీపంలో ఒక చేపల పడవ నుంచి రూ. 350 కోట్ల విలువైన హెరాయిన్ను గుజరాత్ పోలీసులు స్వాధీనం...
గుజరాత్లో పడవ ప్రమాదం.. 14 మంది దుర్మరణం
వడోదరా : గుజరాత్లోని వడోదరాలో విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. వడోదరాలోని హర్ని లేక్లో గురువారం విద్యార్థుల బృందంతో వెళ్లుతున్న పడవ మునిగిపోవడంతో మొత్తం 14 మంది దుర్మరణం చెందారు. మృతులలో 12 మంది...
గుజరాత్లో అంతర్జాతీయ పతంగుల పండగ
అహ్మదాబాద్ : ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండగ సందర్భంగా గుజరాత్లో అంతర్జాతీయ పతంగుల పండగ ప్రారంభమైంది. ఏటా జనవరి 7న అహ్మదాబాద్లో ఈ పండగను నిర్వహించడం ఆనవాయితీ. గుజరాత్ పర్యాటక...
గుజరాత్లో లిక్కర్ పర్మిట్లు భారీగా పెరుగుదల
అహ్మదాబాద్ : గుజరాత్లో ఆరోగ్య కారణాలుగా మూడేళ్లలో విడుదల చేసి మద్యం పర్మిట్ల హోల్డర్ల సంఖ్య 58 % పెరిగినట్లు రాష్ట్ర ప్రొహిబిషన్, అబ్కారీ శాఖ వెల్లడించింది. 2020 నవంబర్లో 27452 మద్యం...
ప్రొ కబడ్డీ లీగ్: తొలి మ్యాచ్లో గుజరాత్తో తెలుగు టైటాన్స్ ఢీ
అహ్మదాబాద్: ప్రతిష్ఠాత్మకమైన ప్రొ కబడ్డీ లీగ్కు శనివారం తెరలేవనుంది. డిసెంబర్ 2న ప్రారంభమయ్యే లీగ్ దశ పోటీలు ఫిబ్రవరి 21న ముగుస్తాయి. నాకౌట్ మ్యాచ్ల షెడ్యూల్ను తర్వాత ఖరారు చేస్తారు. అహ్మదాబాద్లోని ట్రాన్స్స్టాడియా...
గుజరాత్లో భారీ వర్షాలు… పిడుగులు పడి 20 మంది మృతి
అహ్మదాబాద్ : గుజరాత్ లోని అనేక ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. గుజరాత్ లోని మొత్తం 251 తాలూకాల్లో 220 చోట్ల ఆదివారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. అకాల...
గుజరాత్తోనే హార్దిక్ పాండ్య
ముంబై: వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ కోసం డిసెంబర్ 19న క్రికెటర్ల మినీ వేలం పాట జరుగనున్న విషయం తెలిసిందే. దీంతో ఐపిఎల్లోని పది ఫ్రాంచైజీలు రిటెన్షన్,...
ముందు గుజరాత్లో బిసిని సిఎం చేయండి
హైదరాబాద్ : తెలంగాణలో బిసిని ముఖ్యమంత్రి చేస్తామంటున్న ప్రధాని నరేంద్ర మోడి ముందు గుజరాత్లో బిసిని ముఖ్యమంత్రి చేయాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాలు చేశారు. బుధవారం ఖానాపూర్, ఆదిలాబాద్, రాజేంద్ర...
మేము ఢిల్లీకి గులాంగిరి కాదు … గుజరాత్కు సలాం గిరి కాదు
నిర్మల్: మేము ఢిల్లీకి గులాంగిరి కాదు.. గుజరాత్కు సలాం గిరి కాదని, ఎవరికి భయపడేది లేదని, ఎవరితో పొత్తు పెట్టుకునే అవసరం బిఆర్ఎస్ పార్టీకి లేదని, మేము తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారులమని...
గుజరాత్లో బయటపడిన నకిలీ ఆధార్, పాన్ కార్డుల కుంభకోణం
సూరత్: ఒక వెబ్సైట్ను ఉపయోగించి ఆధార్, పాన్ కార్డులతోపాటు ఓటర్ గుర్తింపు కార్డులు వంటి గుర్తింపు కార్డులను నకిలీవి సృష్టించిన ఇద్దరు వ్యక్తులను గుజరాత్లోని సూరత్లో పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ భద్రతకు...
కస్టడీ మరణాలు గుజరాత్లోనే అధికం
న్యూఢిల్లీ : పోలీస్ కస్టడీ మరణాల్లో గుజరాత్ దేశం లోనే మొదటి స్థానంలో ఉంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మంగళవారం లోక్సభలో ఈ వివరాలు వెల్లడించారు. 2018 ఏప్రిల్...
గుజరాత్లో ఘోరు ప్రమాదం.. ఇద్దరు పోలీసులతో సహా 9మంది మృతి
అహ్మదాబాద్: గుజరాత్లో ఘోరు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లోని సర్ఖేజ్-గాంధీనగర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఇస్కాన్ పైవంతెన వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులతోపాటు తొమ్మిది మంది మృతి...
గుజరాత్లో భారీ వర్షాలు… లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు
గాంధీనగర్ : భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. మరికొన్ని రోజులు రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల కారణంగా రాజ్కోట్,సూరత్, గిరిసోమనాథ్ జిల్లాల్లోని...
గుజరాత్కు గుడ్బై
న్యూఢిల్లీ : గుజరాత్లో చిప్ తయారీ హబ్ను ఏర్పాటు చేయాలనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. భారత్లో అతిపె ద్ద గనుల సంస్థ అయిన వేదాంత లిమిటెడ్తో జాయింట్ వెంచర్...