Home Search
ఘోర విషాదం - search results
If you're not happy with the results, please do another search
ఘోర విషాదం
ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం సాయంత్రం సంభవించిన రైలు ప్రమాదం తీవ్రతను, దానివల్ల కలిగిన మానవ విషాదాన్ని వివరించడానికి మాటలు చాలవు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ కూడా అంగీకరించారు. మాటలకందని విషా...
చైనా మారధాన్ లో ఘోర విషాదం : 21 మంది మృతి
హఠాత్తుగా జోరు వాన, వడగళ్లతో బీభత్స వాతావరణం
బీజింగ్ :వాయువ్య చైనాలో మారథాన్లో ప్రకృతి వైపరీత్యంతో 21ఘోర విషాదం చోటు చేసుకుంది. మారధాన్లో పాల్గొన్న మొత్తం 172 మందిలో 21 మంది హఠాత్తుగా జోరువాన,...
ఘోర విషాదం.. హోమియో వైద్యం వికటించి 8మంది మృతి
చత్తీస్గఢ్లో ఘోర విషాదం.. హోమియో వైద్యం వికటించి 8మంది మృతి
మృతులంతా ఒకే కుటుంబీకులు, వైద్యుడు పరారీ
రాయ్పూర్:చత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి...
మధ్యప్రదేశ్లో ఘోర విషాదం: 42మంది జల సమాధి
మధ్యప్రదేశ్ సిధి జిల్లాలో విషాదం.. బస్సు కాల్వలో పడి 42మంది జల సమాధి
మృతుల్లో 21 మంది పురుషులు, 18 మంది మహిళలు, చిన్నారి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సిఎం
సిధి: మధ్యప్రదేశ్లో...
ఘోర విషాదం: మార్చురీలో భర్త మృతదేహం.. పాపకు జన్మనిచ్చిన భార్య
అమెరికాలో గజ్వేల్ వాసి ప్రశాంత్ రెడ్డి ఆకస్మిక మృతి
మంత్రి కెటిఆర్ చొరవతో మృతుని అన్నకు వీసా
మన తెలంగాణ/గజ్వేల్: అమెరికాలోని డల్లాస్ నగరంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్ణణానికి చెందిన కొమ్మిరెడ్డి ప్రశాంత్ రెడ్డి(38)...
రంజాన్ పండగవేళ విషాదం.. స్కూల్ బస్సు బోల్తాపడి ఆరుగురు చిన్నారులు మృతి
ఛండీగఢ్: హర్యానాలోని మహేంద్రగఢ్ ప్రాంతంలో గురువారం రంజాన్ పండగ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు బోల్తాపడి విద్యార్థులైన ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.20 మంది గాయపడ్డారు....
జమ్మూ కాశ్మీర్ లో విషాదం.. టాక్సీ లోయలో పడి 10మంది మృతి
జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టాక్సీ లోతైన లోయలో పడిపోవడంతో 10మంది మృతి చెందారు. ఈ విషద సంఘటన రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ చష్మా సమీపంలో జమ్మూ-శ్రీనగర్...
రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం..ఒకరు మృతి
హైదరాబాద్ : నగరంలోని ఫేమస్ టూరిస్ట్ ప్లేస్లలో ఒకటైన రామోజీ ఫిల్మ్ సిటీ లో ఘోర ప్రమాదం సంభవించింది. క్రేన్ కూలి ప్రమాదం విస్టెక్స్ కంపెనీ సిఇఒ సంజయ్ షా మృతి చెందారని...
హైదరాబద్ లో విషాదం.. బైక్ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన టిప్పర్.. తండ్రీకొడుకులు మృతి..
హైదరాబాద్: నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ టప్పిర్ అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న...
సౌదీలో ఘోర అగ్నిప్రమాదం…
హైదరాబాద్ : సౌదీ అరేబియాలో తాజాగా ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు సజీవదహనమయ్యారు. వీరిలో తెలంగాణలోని నిర్మల్ జిల్లా దిల్వార్ పూర్ మండలానికి చెందిన 39యేళ్ల మహమ్మద్...
ఉత్తరాఖండ్లో విషాదం.. లోయలో వాహనం పడి 10మంది మృతి
పితోర్ఘడ్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ లోని పితోర్ఘడ్ జిల్లా లో గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 10 మంది మృతి చెందారు. వీరంతా బాగేశ్వర్ జిల్లాలోని సామా...
ఒడిశా రైళ్ల ఘోర ప్రమాదం.. ప్రపంచ నేతల సంతాపం
మాస్కో : ఒడిశా లోని బాలసోర్లో జరిగిన ఘోర ప్రమాద సంఘటనలో మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రపంచ దేశాల నేతలు సంతాపం ప్రకటించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ఈ క్లిష్ట...
తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఉదయం సంభవించిన వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాద సంఘటనలలో మొత్తంగా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం మూడు...
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
అక్కన్నపేట : మహారాష్ట్రలోని ఔరంగబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందడంతో తీవ్ర విషాదం చోటు...
డా. ప్రీతి విషాదం
సంపాదకీయం: వరంగల్ కాకతీయ వైద్య కళాశాలకు చెందిన పిజి విద్యార్థి డా. ప్రీతి దుర్మరణం ఘోర విషాద అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది. వైద్య విద్యలో ఉన్నత శిఖరాలను అందుకొని సమాజానికి సమున్నత సేవలందించాలని...
అరక్కోణం ఆలయ ఉత్సవాల్లో విషాదం.. నలుగురి దుర్మరణం
చెన్నై: తమిళనాడు రాణిపేట జిల్లాలోని అరక్కోణం ఆలయ ఉత్సవాల్లో ఆదివారం ఘోర విషాదం సంభవించింది. రాత్రి 8.15 గంటల సమయంలో భక్తులపై క్రేన్ కూలడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మందికి...
భారత్-చైనా సరిహద్దులో విషాదం.. 16 మంది జవాన్లు మృతి
భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. చాటేన్ నుంచి తంగూకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సిక్కింలో శుక్రవారం జరిగిన ఘోర ప్రమాదంలో ఆర్మీ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 16...
విషాదం.. విద్యుత్తీగలు పడి ఆరుగురు కూలీలు మృతి
ఆంధ్రప్రదేశ్ : అనంతపురంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని రాయదుర్గం బొమ్మసహాల్ మండలం దర్గాహొన్నూర్లో దుబ్బన్న అనే రైతుకు చెందిన ఆముద పంటను కోసి ట్రాక్టర్ లో వేస్తుండగా...
విజవాడలో విషాదం.. బాణసంచా పేలి ఇద్దరు సజీవదహనం
విజవాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం విజయవాడలోని జింఖానా మైదానంలోని బాణసంచా దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బాణసంచా పేలడంతో మూడు దుకాణాలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో...
ఘోర అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ గోడౌన్లో
11 మంది ఆహుతి
ప్రాణాలతో బయటపడిన ఒక కార్మికుడు
మృతులంతా బీహార్ వాసులే
రాష్ట్రపతి,ప్రధాని, ఉప రాష్ట్రపతి, గవర్నర్, సిఎం కెసిఆర్ ప్రభృతుల
దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రూ.5లక్షల వంతున ఎక్స్గ్రేషియా
ప్రకటించిన రాష్ట్ర...