Home Search
చమురు మార్కెటింగ్ కంపెనీలు - search results
If you're not happy with the results, please do another search
చమురు కంపెనీలకు భారీ లాభాలు.. సామాన్యుడికేదీ ఊరట?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1లక్ష కోట్ల ప్రాఫిట్
గ్లోబల్ మార్కెట్లో తగ్గిన క్రూడ్ ధరలతో ప్రయోజనం
పెరిగిన పెట్రో ధరలనే కొనసాగిస్తూ సామాన్యుడిపైనే భారం
న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు జూ న్ త్రైమాసిక...
వరుస వరాలు ఓట్ల కోసమేనా?
కేంద్రంలో మూడోసారీ అధికారం తమదేనని, 400 సీట్లు సాధిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గత కొంత కాలంగా ఎంతో ధీమాగా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు కూడా చిలకపలుకుల్లా ఇదే...
వంటగ్యాస్ వినియోగదారులపై దొంగదెబ్బ
వంటగ్యాస్ వినియోగదారులపై దొంగదెబ్బ
వాణిజ్య సిలిండర్ల సబ్సిడీలు
ఎత్తివేత 19కిలోల
సిలిండర్పై రూ.200కోత
ఆహార పరిశ్రమ ధరలపై
పెను ప్రభావం ఒక్క
తెలంగాణలోనే ప్రతి నెల
8లక్షల సిలిండర్లు
ఆకస్మిక నిర్ణయంతో పంపిణీ
వ్యవస్థలో...
విమాన చార్జీలను 15% పెంచనున్న స్పైస్జెట్
ఎటిఎఫ్ ధరల పెరుగదలే కారణం
న్యూఢిల్లీ : వచ్చే రోజుల్లో విమానయాన చార్జీలు మరింత పెరగనున్నాయి. ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు గురువారం విమాన ఇంధనం ఎటిఎఫ్(ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్) ధరలను పెంచాయి. దీంతో...
‘రావణ’ దేశంలో 89, ‘రామ’ రాజ్యంలో 120!
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజెల్పై పన్నులు తగ్గించినప్పటికీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గించలేదని, ఇప్పటికైనా తగ్గించాలని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం నాడు ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో కరోనా పరిస్ధితి గురించి సమీక్ష సందర్భంగా...
వచ్చే వారం పెట్రో వాత
రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెరిగే అవకాశం
జెపి మోర్గాన్ నివేదిక
న్యూఢిల్లీ : దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ముగియనున్న నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరలు వచ్చే వారం పెరిగే అవకాశముంది....
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: నాలుగు రోజుల విరామం తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం తగ్గాయి. పెట్రోల్ ధరలను 19-22 పైసలు తగ్గించగా, దేశవ్యాప్తంగా డీజిల్ ధరలను 21-23 పైసలు తగ్గించారు....
రికార్డు స్థాయిలో పెట్రోల్ ధరల పెరుగుదల
న్యూఢిల్లీ: ఈ వారంలో నాలుగవ సారి ధరల పెంపుతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా శనివారం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్, డీజిల్పై లీటరుకు 25 పైసల...
తగ్గిన వాణిజ్య వంటగ్యాస్ ధరలు
చమురు కంపెనీలు వాణిజ్యఅవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. హోటళ్లు, రెస్టారెంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే వంట గ్యాస్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. దేశ రాజధాని...
స్వల్పంగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర
న్యూఢిల్లీ: ధరల మోతతో ఇబ్బందులు పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు కంపెనీలు కాస్త ఉపశమనం కల్పించాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి.19 కెజిల సిలిండర్పై రూ.39.50లు తగ్గిస్తున్నట్లు...
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
దేశంలో మరోసారి గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు బుధవారం వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్లపై రూ.101 పెంచాయి. తాజాగా పెంచిన ధరలు 19 కిలోల...
మేకింగ్ కాదు ప్యాకింగ్!
2024 డిసెంబరు నాటికి మేడిన్ ఇండియా తొలి చిప్ మార్కెట్కు వస్తుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అమెరికా వెళ్లినపుడు ఈ మేరకు మైక్రాన్ కంపెనీతో ఒప్పందం...
పెట్రో ధరలు రూ. 4-5 తగ్గొచ్చు
ఆగస్టులో తగ్గించేందుకు సిద్ధమవుతున్న ఆయిల్ కంపెనీలు
న్యూఢిల్లీ : వినియోగదారులు త్వరలో పెట్రోలు, డీజిల్ రేట్లకు సంబంధించి శుభవార్త విననున్నారు. నవంబర్డిసెంబర్ నుండి కీలక రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఒఎంసి)...
‘ఉజ్వల’ ఊతం ఉత్త గ్యాస్!
కట్టెల పొగల పొయ్యలతో ఉసూరుమనే గృహిణులకు ఆ పొగ కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడాలన్న సదుద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2016 నుంచి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది....
ఇంధన ఇథనాల్కు ప్రోత్సాహం
లీటరుకు రూ 1.47 పైసలు పెంపు
న్యూఢిల్లీ : దేశంలో చక్కెర అనుబంధ ఉత్తత్పి అయిన ఇథనాల్ ధరలను లీటరుకు రూ 1.47 పైసలు పెంచే నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం...
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
న్యూఢిల్లీ : దేశంలో పెట్రో ధరల పెరుగుతలకు బ్రేక్ పడటం లేదు. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున...
కార్పొరేట్లకు ఎందుకీ వత్తాసు?
మాకు మీరు చెబుతున్న దాని మీద విశ్వాసం లేదు మహాప్రభో అని రైతాంగం గత 20 రోజులుగా రాజధాని ఢిల్లీ శివార్లలో తిష్ఠవేసి ఒక వైపు నిరసన తెలుపుతున్నది. మరోవైపు గత ఆరు...
పబ్జీపై దాడిలో నిజాయితీ ఎంత?
కేంద్ర ప్రభుత్వం పబ్జీ మరో 117 చైనా యాప్లను నిషేధించినట్లు ప్రకటించింది. అవి మన దేశ భద్రతకు ముప్పు తెస్తున్నాయని చెప్పింది. గతంలో టిక్టాక్ మరో 58 యాప్లను నిషేధించిన విషయం తెలిసిందే....
జూన్లో రూ.5 పెరగనున్న పెట్రోల్ ధర
ప్రతి రోజూ రేట్ల సవరణ చేయనున్న ఆయిల్ కంపెనీలు
న్యూఢిల్లీ: లాక్డౌన్ ముగిసిన తర్వాత జూన్లో పెట్రోల్, డీజిల్ ధర రూ .5 వరకు పెరిగే అవకాశముది. దీనికి కార ణం ప్రభుత్వ చమురు...
పెట్రో ధరలపై ‘క్రూడ్’ ఎఫెక్ట్
దేశీయంగా లీటరు డీజిల్పై 15 పైసలు, పెట్రోల్పై 10 పైసలు పెంపు
న్యూఢిల్లీ: చమురు కంపెనీలు శుక్రవారం వరుసగా రెండో రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. జనవరి 1న పెట్రోల్, డీజిల్ ధరలు...