Home Search
చెన్నై విమానాశ్రయం - search results
If you're not happy with the results, please do another search
చెన్నై విమానాశ్రయంలో బంగారం పట్టివేత
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో ఆదివారం బంగారం పట్టబడింది. దుబాయ్ నుంచి వచ్చిన విమానం బాత్రూమ్ లో దాచిన 1.36 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టబడిన బంగారం విలువ రూ. 65.38...
కాస్త తేరుకున్న చెన్నై నగరం
తగ్గుముఖం పట్టిన కుండపోత వర్షాలు
మళ్లీ ప్రారంభమైన విమాన సర్వీసులు
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
వర్షాల కారణంగా 12 మంది మృతి
చెన్నై: మిగ్జాం తుపాను ప్రభావంతో స్తంభించిన చెన్నై నగరం వరద ప్రభావంనుంచి కాస్త తేరుకుంటోంది....
చెన్నైలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టివేత..
చెన్నై: నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం, విదేశీ కరెన్సీ పట్టుబడింది. శనివారం సాయంత్రం ఎయిర్ పోర్టులో దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద కోటి రూపాయలు విలువైన 2.09కేజీల బంగారాన్ని కస్టమ్స్...
చెన్నై ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..
చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టిబడింది. బుధవారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ మహిళ తల విగ్గులో దాచి అక్రమంగా తరలిస్తున్న 525 గ్రాముల...
చెన్నై ఎయిర్ పోర్టులో విదేశీ కరన్సీ పట్టివేత..
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది. గురువారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దుబాయ్ వెళ్తున్న ముగ్గురు ప్రయాణికుల వద్ద...
చెన్నై ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
చెన్నై: చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఉదయం కస్టమ్స్ అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అబుదాబి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అనుమానం వచ్చి...
చెన్నై ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
చెన్నై: తమిళనాడు విమానాశ్రయాల్లో దాదాపు 9 కిలోల దొంగ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి తిరుచ్చి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రయాణికుల నుంచి అధికారులు రూ. 4.25 కోట్ల విలువైన 8.5...
సంపాదకీయం: అమిత్ షా చెన్నై యాత్ర
తమిళనాడులో ఆరు మాసాల ముందే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలైనట్టుంది. చలి ముదిరిన సమయంలో రాజకీయ వేడి ఊపందుకునేటట్టు కనిపిస్తోంది. కేంద్ర హోం మంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యూహ కర్త అమిత్...
ఇండియా కూటమి సమావేశం వాయిదా
డిసెంబర్ 17న తదుపరి భేటీ: లాలూ ప్రసాద్
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్(ఇండియా) కూటమి తదుపరి సమావేశం డిసెంబర్ 17న జరుగుతుందని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జెడి) అధ్యక్షుడు లాలూ ప్రసాద్...
తమిళనాడు, కోస్తాంధ్రకు పెను ముప్పు
చెన్నై : సైక్లోన్ మిచాంగ్ తమిళనాడును తలడిల్లేలా చేసింది. కోస్తాంధ్రను కాటేసేలా మారింది. చెన్నైలో అర్థరాత్రి దాటిన నాటి నుంచి తుపాన్ కారణంతో భీకర గాలులు, కుండపోత వర్షాలతో పరిస్థితి దిగజారింది. పక్కనే...
బిగ్బాస్ కంటెస్టెంట్ అరెస్టు
చెన్నై: పెళ్లి పేరుతో చిత్రహింసలు పెట్టడంతో పాటు తన వద్ద తీసుకున్న నగదు ఇవ్వడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఓ యువతి ఫిర్యాదు చేయడంతో బిగ్బాస్ కంటెస్టెంట్ ను అరెస్టు...
తమిళనాడులో మరో 33 ఒమిక్రాన్ కేసులు..
తమిళనాడులో మరో 33 ఒమిక్రాన్ కేసులు
చెన్నైలో 26 కేసుల నమోదు
చెన్నై: తమిళనాడులో కొత్తగా 33 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు ఈనెల 15న నైజీరియా నుంచి వచ్చిన...
నాదీ భరోసా..ముస్లింలకు ఏ కష్టం రాదు
చెన్నై: దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) వల్ల ముస్లిములకు వచ్చిన ప్రమాదమేమీ ఉండదని సూపర్స్టార్ రజనీకాంత్ అభిప్రాయపడ్డారు. బుధవారం చెన్నై విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి జాతీయ పౌర...
గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
మన తెలంగాణ/హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో పోటీ కోసం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది...
ఆరు విమానాశ్రయాలలో వార్ రూములు
హైదరాబాద్తోసహా మెట్రో నగరాలలో ఏర్పాటు
కేంద్ర మంత్రి సింధియా ప్రకటన
న్యూఢిల్లీ: ప్రయాణికులకు అసౌకర్యం ఏర్పడితే వెంటనే పరిష్కరించడానికి వీలుగా దేశంలోని మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్కత, చెన్నై విమానాశ్రయాలలో వార్...
బాపట్ల వద్ద తీరం దాటిన మిగ్జాం తుఫాన్…. వీడియోలు వైరల్
చెన్నై: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో మిగ్జాం తుఫాన్ బీభత్సం సృష్టించింది. మిగ్జాం తుఫాన్ ధాటికి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాలలో భారీ ఈదురుగాలులతో వర్షం కురువడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. చెన్నైలో...
కోయంబత్తూర్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
చెన్నై: తమిళ నాడులోని కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఆదివారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా సింగపూర్ ప్రయాణీకుల నుంచి రూ.80 లక్షల విలువైన 1.20...
20 కిలోల బంగారం స్వాధీనం.. పలువురి అరెస్ట్
చెన్నై : తమిళనాడు లోని పలు ప్రాంతాల్లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న వారిని డైరెక్టరేట్ ఆఫ్రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు అరెస్టు చేసి వారి నుంచి 20 కిలోలకు పైగా...
ప్రత్యేక హజ్ విమానాలను నడపడానికి సిద్ధమైన ఎయిర్ ఇండియా గ్రూప్..
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ, స్టార్ అలయన్స్ సభ్యుడు ఎయిర్ ఇండియా,భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ బడ్జెట్ ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, భారతదేశంలోని నాలుగు నగరాల నుండి సౌదీ అరేబియాలోని జెద్దా, మదీనాకు...
లండన్ ఎయిర్పోర్టులో బిడ్డ తల్లి బ్యాగు మోసిన అజిత్
న్యూస్ డెస్క్: తమిళ సూపర్స్టార్ అజిత్ కుమార్ మంచితనానికి మారుపేరుగా మరోసారి రుజువు చేసుకున్నారు. పది నెలల చంటిబిడ్డతో ప్రయాణిస్తున్న ఒక మహిళకు లండన్లోని హీత్రో విమానాశ్రయంలో బ్యాగు మోసి చేయూత నందించారు....