Home Search
జమ్మూ కశ్మీర్ - search results
If you're not happy with the results, please do another search
జమ్మూ కశ్మీర్కు రూ 1.18 లక్షల కోట్ల బడ్జెట్
న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్కు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ 1.18 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రతిపాదించారు. ఈ బడ్జెట్లో...
జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి.. ఐదుగురు సైనికులు సజీవ దహనం
పూంచ్ : జమ్మూ కశ్మీర్లోని పూంచ్ ప్రాంతంలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులు సజీవదహనం అయి మృతి చెందారు. మరొక్కరు తీవ్రంగా గాయపడ్డారు. పూంచ్ ప్రాంతంలోని రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదులు కాపుకాసి...
జమ్మూ కశ్మీర్కు రూ 1.18 లక్షలకోట్ల బడ్జెట్
న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కశ్మీర్కు సంబంధించి రూ 1.18 లక్షల కోట్ల బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్ను...
జమ్మూ కశ్మీర్ లో లోయలో పడిన బస్సు: 11 మంది మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం పూంచ్లోని సాజియాన్ ప్రాంతంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మినీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 11 మంది మృతి చెందగా 26 మంది తీవ్రంగా...
జమ్మూ కశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఐదుగురు తీవ్రవాదులు హతం…
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో ఆదివారం ఉదయం రెండు చోట్ల ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ ఐదుగురు త్రీవవాదులతో సహా జెఇఎం కమాండర్ జాహిద్ వాని హతమయ్యాడు. తీవ్రవాదులు సంచరిస్తున్నారని...
అమలులోకి వచ్చిన జమ్మూ, కశ్మీర్ సవరణ చట్టాలు
న్యూఢిల్లీ: జమ్మూ, కశ్మీర్ అసెంబ్లీలో కశ్మీరీ వలసదారులనుంచి ఇద్దరు సభ్యులను,అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్నుంచి నిర్వాసితులైన వారినుంచి ఒకరిని నామినేట్ చేయడానికి అనుమతించే జమ్మూ కశ్మీర్ పునర్వంస్థీకరణ ( సవరణ) చట్టం 2023...
జమ్మూకశ్మీర్లో లోయలో పడిన బస్సు: 30 మంది మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో బుధవారం ప్రయాణీకుల బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ఉన్నట్లు గుర్తించారు....
ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తున్న 14 యాప్లు జమ్మూకశ్మీర్లో బ్లాక్!
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన ఇన్పుట్ల ఫలితంగా ప్రభుత్వం 14 మెసేంజర్ మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేసింది. జమ్మూ, కశ్మీర్లో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేయడానికి వాటిని విస్తృతంగా వాడుతున్నారని ఆరోపణ. ఈ యాప్లలో క్రిప్వైజర్,...
జమ్మూకశ్మీర్లో గ్రామంపై దాడి: స్థానికుల నిరసన
విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు
నలుగురు మృతి, ఆరుగురికి గాయాలు
రాజౌరి: జమ్మూకశ్మీర్ స్థానికులు రాజౌరి జిల్లాలోని ధన్గ్రీపై జరిగిన దాడికి నిరసన ప్రదర్శించారు. హిందువుల మూడు ఇండ్లపై ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు...
జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డిజిపి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : జమ్మూకశ్మీర్ జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లోంచి...
జమ్మూకశ్మీర్ లో ఓటేసేందుకు స్థానికేతరులకు అనుమతి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో తదుపరి ఎన్నికల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లు ఉండే అవకాశం ఉంది. స్థానికేతరులు ఈ ప్రాంతంలో తొలిసారిగా ఓటు నమోదు చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ , ...
జమ్మూకశ్మీర్ మాజీ సిఎం ఫరూక్ అబ్దుల్లాకు ఈడి నోటీసులు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న (బుధవారం) తమ ముందు విచారణకు...
జమ్మూకశ్మీర్లో ఎన్నికలు?
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఈ సంవత్సరాంతంలో జరగవచ్చునని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ మొన్న అక్కడ పర్యటిస్తూ ప్రకటించారు. అసెంబ్లీ నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకటన గత మే 5న వెలువడినప్పుడే యెన్నికల సంకేతాలు...
జమ్మూకశ్మీర్లో ఉపాధ్యాయురాలిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్కు చెందిన కుల్గాం ప్రాంతంలో ప్రవాసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని మంగళవారం ఉదయం ఉగ్రవాదులు కాల్చి చంపారు. కశ్మీర్ పండిత్ ఉద్యోగిని అతడి కార్యాలయంలోనే కాల్చి చంపిన రెండు వారాలకే...
జమ్మూకశ్మీర్ లో 19 మంది నిందితులు అరెస్టు!
శ్రీనగర్: కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ ఇంటి ముందు నినాదాలు చేసినందుకు, రాళ్లు రువ్వినందుకు, దహనకాండకు దిగినందుకు నిందితులు 19 మందిని శ్రీనగర్ పోలీసులు అరెస్టు చేశారు.
https://twitter.com/ANI/status/1529703605111951360?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1530868499601444864%7Ctwgr%5E%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.latestly.com%2Fsocially%2Findia%2Fnews%2Fupdate-jammu-and-kashmir-19-accused-arrested-so-far-in-relation-to-arson-latest-tweet-by-ani-3762831.html
జమ్మూకశ్మీర్ సొరంగం కూలిన ఘటనలో 10 మృతదేహాలు వెలికితీత
జమ్మూకశ్మీర్ కూలిన ఘటనలో 10 మృతదేహాలు వెలికితీత
బనిహాల్(జమ్మూ) : జమ్మూ--శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇటీవల కూలిపోయిన నిర్మాణంలో ఉన్న సొరంగం శిథిలాల నుంచి పది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు శనివారం తెలిపారు. శిథిలాల...
జమ్మూ, కశ్మీర్లో నియోజక వర్గాల పునర్విభజన పూర్తి
తుది నివేదిక అందజేసిన కమిషన్
జమ్మూలో 43, కశ్మీర్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాలు
తొలిసారి ఎస్టిలకు 9 నియోజకవర్గాలు రిజర్వ్
నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: జమ్మూ, కశ్మీర్ శాసన సభ నియోజక వర్గాల పునర్విభజన తుది నోటిఫికేషన్...
గాయాల జమ్మూకశ్మీర్కు ఘనమైన భవితఘనత
ఆర్టికల్ 370 రద్దుతో జాతీయ స్రవంతిలోకి
కేంద్ర సహాయ పథకాలు నేరుగా జనంలోకి
జమ్మూ పల్లీ నుంచి పంచాయతీ సందేశం
గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య పర్యటన
పల్లీ : జమ్మూ కశ్మీర్ ఘనత...
జమ్మూలో 6, కశ్మీర్లో ఒక అసెంబ్లీ సీటు పెంపు
డీ లిమిటేషన్ కమిషన్ ప్రతిపాదన
బిజెపి రాజకీయ అజెండాకు అనుగుణంగా ఉన్నాయని విపక్షాల విమర్శ
న్యూఢిల్లీ: జమ్మూ,కశ్మీర్పై ఏర్పాటు చేసిన నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ జమ్మూకు అదనంగా ఆరు అసెంబ్లీ స్థానాలను, కశ్మీర్కు ఒక స్థానాన్ని...
జమ్మూకశ్మీర్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బారాముల్లా జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఎన్కౌంటర్ కొనసాగుతోంది. సోమవారం అర్ధరాత్రి సోపోర్ ప్రాంతంలోని పెత్సీర్లో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో...