Home Search
జహీరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
జహీరాబాద్లో దోపిడీ దొంగల హల్చల్
జహీరాబాద్ః జహీరాబాద్ పట్టణంలోని పలు వైన్షాపులు సహా ఐదుచోట్ల దోపిడీ దొంగలు శనివారం రాత్రి హల్చల్ సృష్టించారు. చెక్పోస్టు వద్ద గల వినాయక వైన్స్, పస్తాపూర్ జై భవాని వైన్స్, మరికొన్ని వైన్...
జహీరాబాద్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కెటిఆర్
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో మంత్రి కెటిఆర్ బుధవారం పర్యటిస్తున్నారు. మండలంలో రూ. 50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......
తెలంగాణలో పిఎం మోడీ పర్యటన.. షెడ్యూల్ ఖరారు
తెలంగాణ బిజెపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు ప్రధాని మోడీ కూడా రంగంలోకి దిగబోతున్నారు. ఈమేరకు షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 30వ తేదీ, మే 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ తెలంగాణలో...
ఆశీర్వదిస్తే… హ్యాట్రిక్ కొడతా
జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏర్పడిన నుంచి రెండుసార్లు బిఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన బీబీ పాటిల్ మూడవసారి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి హాట్రిక్ కొట్టాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. జహీరాబాద్ పార్లమెంట్లోని...
ఆర్టిసిలో 3000ఉద్యోగాలు
ఎన్నికలు ముగియగానే భర్తీ ప్రక్రియ త్వరలో అందుబాటులోకి 200 కొత్త బస్సులు : మంత్రి పొన్నం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆర్టిసి ప్రయాణికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో 200...
హైదరాబాద్ ఎంపి అభ్యర్థిని ప్రకటించిన బిఆర్ఎస్
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే బిఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ నుంచి ఎన్నికల బరిలో దింపుతున్నట్లు కెసిఆర్ వెల్లడించారు. తాజా...
డీజిల్ దందా
డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను సైబరాబాద్ మాదాపూర్ ఎస్ఓటి, గచ్చిబౌలి పోలీసులకు కలిసి పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి...
మూడో జాబితా ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి మరో ఐదుగురు ఖరారు
లోక సభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో 57 మంది ఎంపి అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇక, తెలంగాణ నుంచి మరో ఐదుగురు ఎంపి అభ్యర్థులను ఖరారు...
లోక్సభ సమరానికి కమలయోధులు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
ఫిబ్రవరి మొదటి వారంలో బిజెపి ఫస్ట్ లిస్టు
బలహీన నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన
8 స్ధానాల్లో ముందుస్తుగా రేసు గుర్రాలు ఖరారు
చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ఫార్ములా ప్రయోగం
ఈసారి ఎన్నికల్లో డబుల్ డిజిట్ దిశగా కమలనాథులు ప్లాన్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో...
పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అంతటా 2050 నాటికి పారిశ్రామికాభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో మెగా మా స్టర్ పాలసీకి రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం సచివాలయంలో భారత పారిశ్రామిక సమాఖ్య (సీఐఐ)...
ఉమ్మడి మెదక్లో బిఆర్ఎస్దేపై చేయి!
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : ఉమ్మడి మెదక్ జి ల్లాలో బిఆర్ఎస్ పైచేయి సాధించింది. గజ్వేల్లో కెసిఆర్, సిద్దిపేటలో హరీశ్రావు, దుబ్బాకలో ప్రభాకర్రెడ్డి, పటాన్చెరులో మహిపాల్రెడ్డి, జహీరాబాద్లో మాణిక్రావు, నర్సాపూర్లో మాజీ మంత్రి...
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… చీకటి రాజ్యం గ్యారెంటీ
కరెంటు లేకపోతే పరిశ్రమలు మూతబడతయ్
కాంగ్రెసోళ్లు కరెంటు 3 గంటలే ఇస్తరు
అసైన్డ్ భూములు క్రమబద్ధీకరిస్తాం
ప్రజా ఆశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/మహేశ్వరం, కందుకూరు, వికారాబాద్ ప్రతినిధి, జహీరాబాద్, పటాన్చెరు : కాంగ్రెస్ పార్టీ...
జోరుగా నామినేషన్ల దాఖలు
పెద్ద ఎత్తున ర్యాలీలతో అభ్యర్థుల సందడి
నామినేషన్లు దాఖలు చేసిన ఈటల, కోమటిరెడ్డి, పల్లా, రఘునందన్రావు
మనతెలంగాణ/ హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓవైపు.....
కారును పోలిన గుర్తులు తొలగించండి
తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి బిఆర్ఎస్ ఎంపిలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం న్యూ ఢిల్లీలోని...
బిజెపిలో జహీరాబాద్ నేతల చేరిక
మనతెలంగాణ/ హైదరాబాద్ : అధికారం ఉందని బరితెగించొద్దు.. భవిష్యత్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బిఆర్ఎస్ను కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి హెచ్చరించారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి...
సంగారెడ్డిలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు: ఇద్దరు మృతి
సంగారెడ్డి: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్లోని బీదర్ రోడ్డులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో...
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…
సంగారెడ్డి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.జహీరాబాద్లోని బీదర్ రోడ్ రైల్వేగేటు వ్దద శుక్రవారం ఉదయం ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో...
పరిశ్రమల కోసం రాష్ట్రంలో అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉంది
మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుంది
ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో....
2030 నాటికి 60 శాతం ఈ-బ్యాటరీలు దేశంలోనే తయారు
అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ వారి అధునాతన ఇంధన పరిశోధన, ఆవిష్కరణ కేంద్రానికి...
విద్యుత్ షాక్తో రైతు మృతి
కోహీర్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గ పరిధి కోహీర్ మండలంలోని సజ్జపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక వ్యవసాయ పొలంలో సొయా కరెంట్ షాక్ తగిలి ఒక రైతు మృతి చెందినరు, కోహీర్...