Home Search
జిఎస్టి కౌన్సిల్ - search results
If you're not happy with the results, please do another search
వచ్చే నెల 7న జిఎస్టి కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ : జిఎస్టి(వస్తు, సేవల పన్ను) కౌన్సిల్ 52వ సమావేశం అక్టోబర్ 7న జరుగనుంది. జిఎస్టి కౌన్సిల్ చివరి సమావేశం ఆగస్టు 2న నిర్వహించగా, ఈ భేటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
జిఎస్టి కౌన్సిల్ ఒప్పుకుంటే పెట్రోల్, డీజిల్ జిఎస్టి పరిధిలోకి: నిర్మలా సీతారామన్
జైపూర్: జిఎస్టి కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న పక్షంలో పెట్రోల్, డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తీసుకురాగలమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర వార్షిక బడ్జెట్ను ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన...
నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 48వ జిఎస్టి కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ: 48వ వస్తువులు, సేవల పన్ను(జిఎస్టి) మండలి సమావేశాన్ని శనివారం న్యూఢిల్లీలో నిర్వహించారు. దీనికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. దీనికి సంబంధించిన ట్వీట్ను కూడా ఆమె చేశారు. ఈ...
45వ జిఎస్టి కౌన్సిల్ సమావేశం ఆరంభం
కోవిడ్ ఔషధం,పెట్రోల్ పన్ను విధానంపై ఫోకస్
న్యూఢిల్లీ: వస్తు,సేవల పన్ను మండలి(జిఎస్టి కౌన్సిల్)45వ కీలక సమావేశం శుక్రవారం లక్నోలో ఆరంభమైంది. ఈ సమావేశంలో కోవిడ్-19 ఔషధాలకు రాయితీలు, ఇతర అనేక వస్తువులపై అంటే కొబ్బరి...
జిఎస్టి కౌన్సిల్ నిర్ణయం ఏకపక్షం
జిఎస్టి పరిహారం మొత్తం చెల్లించాల్సిందే
అప్పుగా రాష్ట్రం తీసుకునే ప్రసక్తే లేదు
రూ. 723 కోట్లు తక్షణమే విడుదల చేయండి
42వ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఆర్థికమంత్రి హరీష్రావు డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు...
గంగాజలంపై జిఎస్టి లేదు : సిబిఐసి వెల్లడి
న్యూఢిల్లీ : గంగాజలంపై కేంద్ర ప్రభుత్వం 18 శాతం పన్ను విధించిందని కాంగ్రెస్ ఆరోపించడంతో గురువారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సిబిఐసి) ఎలాంటి జిఎస్టి విధించలేదని వివరించింది....
మిల్లెట్ల పిండిపై జిఎస్టి తగ్గింపు..
న్యూఢిల్లీ: తృణధాన్యాల( మిల్లెట్ల) పిండిపై జిఎస్టిని తగ్గిస్తూ జిఎస్టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రీప్యాకేజ్డ్ లేదా లేబుల్వేసి విక్రయిస్తే ఇకపై 5 శాతం మాత్రమే జిఎస్టి వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
ఇడికి జిఎస్టి సమాచారంపై పలు రాష్ట్రాల ఆగ్రహం
న్యూఢిల్లీ : జిఎస్టి (వస్తు, సేవల పన్ను) నెట్వర్క్ సమాచారం పంచుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది టాక్స్...
త్వరలో జిఎస్టి పరిహారం
న్యూఢిల్లీ: జిఎస్టి కౌన్సిల్, అపెక్స్ డెసిషన్ మేకింగ్ అథారిటీ శనివారం పెన్సిల్ షార్పనర్లతో సహా పలు వస్తువులపై పన్నురేటు తగ్గించింది. వార్షిక దాఖలు ఆలస్య రుసుమును సవరణ చేస్తున్నట్లు కౌన్సిల్ తెలిపింది. జిఎస్టి...
జిఎస్టిలో రూ.2లక్షల కోట్ల గోల్మాల్..
జిఎస్టిలో రూ.2లక్షల కోట్ల గోల్మాల్
అధికార గణాంకాల చిట్టాల నిజాలే
ఆర్థికవేత్త డాక్టర్ అమిత్ మిత్రా వెల్లడి
సమాఖ్యవాద పరిధి దాటి వ్యవహారాలు
కోల్కతా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వపు నూతన దర్శకత్వంలో రూపొందిన వస్తు...
సాగునీటి నిర్వహణ, మరమ్మతు పనులను జిఎస్టి నుంచి మినహాయించాలి
మన హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే సాగునీటి నిర్వహణ, మరమ్మతుల పనులను జిఎస్టి నుంచి మినహాయించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ కోరారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ...
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జిఎస్టి!
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్పై గరిష్ఠంగా 28 శాతం జిఎస్టి విధించాలని ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. నైపుణ్యంతో కూడినా లేక చాన్స్మీద ఆధారపడిన గేమ్ అయినా...
ఇంటి అద్దెపై జిఎస్టి ఉండదు
స్పష్టతనిచ్చిన ప్రభుత్వం
న్యూఢిల్లీ : అద్దె ఇంటిపై 18 శాతం జిఎస్టి చెల్లించాంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏదైనా రెసిడెన్షియల్ ప్రాపర్టీలో అద్దెకు నివసిస్తున్నట్లయితే అద్దెతో పాటు 18 శాతం జిఎస్టి...
జూలైలో జిఎస్టి వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పెరిగిన ఆదాయం
న్యూఢిల్లీ : జూలై నెలలో జిఎస్టి (వస్తు, సేవల పన్ను) వసూళ్లు పెరిగాయి. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో గత నెలలో రూ.1,48,995 కోట్ల జిఎస్టి వసూళ్లు వచ్చాయి....
పాలు, పెరుగుపైనా జిఎస్టి
సంపాదకీయం: పెట్రోల్, డీజెల్ రేట్లను శతాధికం చేయడం ద్వారానూ, యితరత్రానూ సాధారణ ప్రజల జీవితాలను దుర్భరం చేసిన ప్రధాని మోడీ ప్రభుత్వం బియ్యం, పెరుగు వంటి పదార్ధాల పైనా వస్తు, సేవల పన్ను...
లగ్జరీ వస్తువులపై 28% జిఎస్టి కొనసాగుతుంది..
న్యూఢిల్లీ : లగ్జరీ, హానికరమైన వస్తువులపై 28 శాతం జిఎస్టి కొనసాగుతుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ పేర్కొన్నారు. అయితే 5 శాతం, 12 శాతం, 18 శాతం వంటి మూడు శ్లాబ్లను...
క్యాసినో, లాటరీపై 28% జిఎస్టి వాయిదా
జూలై 15లోగా మరోసారి మంత్రుల బృందం నివేదికపై చర్చ
రాష్ట్రాలకు పరిహారం పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం లేదు
47 జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : క్యాసినో, ఆన్లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్,...
జిఎస్టి పరిహారం కాలపరిమితి మరో మూడేళ్లు పొడిగించాలి
కాంగ్రెస్ డిమాండ్
ఆర్థిక విధానాలను మార్చాల్సిన అవసరం ఉంది
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం
ఉదయ్పూర్: రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మున్నెడూ లేనంతగా బలహీనపడిందని, దీనికి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్...
జిఎస్టి పరిధిలోకి పెట్రోల్, డీజిల్?
17న జరిగే జిఎస్టి కౌన్సిల్ భేటీలో చర్చ
ఇది జరిగితే పన్నుల విషయంలో కేంద్ర, రాష్ట్రాలు రాజీ పడవల్సి ఉంటుంది
న్యూఢిల్లీ : జిఎస్టి (వస్తు, సేవల పన్ను) పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకొచ్చే విషయంపై...
జిఎస్టి పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ?
జిఎస్టి పరిధిలోకి పెట్రోల్, డీజిల్ను తేనున్న జిఎస్టి కౌన్సిల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒకే వస్తు,సేవల పన్ను(సింగిల్ జిఎస్టి) కింద పెట్రోల్, డీజిల్ పన్ను తెచ్చే విషయాన్ని జిఎస్టి కౌన్సిల్ శుక్రవారం పరిశీలించనున్నది. ఇందుకు కేంద్రం,...