Home Search
జెట్ ఎయిర్ వేస్ - search results
If you're not happy with the results, please do another search
జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్కు 11 వరకు ఈడి కస్టడీ
ముంబయి: మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్కు ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు ఈ నెల 11 వరకు ఈడీ కస్టడీ విధించింది....
జెట్ ఎయిర్వేస్ సిఇఒ కపూర్ రాజీనామా
ముంబై : ప్రైవేటురంగ జెట్ ఎయిర్వేస్ సిఇఒ సంజీవ్ కపూర్ రాజీనామా చేశారు. ఆయన 2022 ఏప్రిల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జెట్ ఎయిర్వేస్లో చేరారు. అయితే శుక్రవారం ఆయనకు సంస్థలో చివరి...
60 శాతం ఉద్యోగులను సెలవులపై పంపించనున్న జెట్ ఎయిర్వేస్
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్ వేస్ సీనియర్ మేనేజర్లు సహా 60 శాతం ఉద్యోగులను సెలవులపై ఇంటికి పంపించాలని నిర్ణయించింది. సెలవుల్లో ఎలాంటి వేతనాలు కూడా చెల్లించబోదు. మిగిలిన 40 శాతం ఉద్యోగులకు 50...
త్వరలో ఎయిర్ అంబులెన్స్లు
త్వరలో ఎయిర్ అంబులెన్స్లు
సిఎంలు, మంత్రులు, కోటీశ్వరులకే పరిమితిమైన ఎయిర్స్ అంబులెన్స్లు పేదలకు అందుబాటులోకి తీసుకువస్తాం
నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం
పేదల పట్ల సిఎం కెసిఆర్కు ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనం
తెలంగాణ ఏర్పడిన తర్వాత వైద్య...
డొమినికాలో జెట్తో హై డ్రామా
చోక్సీని పట్టి తెచ్చేందుకు భారత్ కసరత్తు
సాక్ష్యాలు పత్రాలతో విదేశంలో వేట
అక్కడి జైలులో గాయపడ్డ వ్యాపారి
న్యూఢిల్లీ/డౌగ్లాస్ : పిఎన్బి స్కామ్ నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని పట్టి తీసుకువచ్చేందుకు భారత...
‘నేను ఛస్తేనే బాగుంటుందేమో’
‘జీవితంపై ఆశ కోల్పోయాను. ఈ పరిస్థితుల్లో నేను చచ్చిపోవడమే మేలు. భార్యాబిడ్డలు అనారోగ్యంతో ఉన్నా చూసే వీలు లేదు. నేను బతికి ఏం లాభం?’ అంటూ జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్...
భగ్గుమన్న పశ్చిమాసియా
ఇజ్రాయెల్పై వందలాది డ్రోన్లు,
క్షిపణులతో ఇరాన్ భీకర దాడి
చిత్తు చేసిన ఇజ్రాయెల్ 99శాతం
తిప్పికొట్టామని ప్రకటన
ప్రతిదాడి తప్పదు : నెతన్యాహు
దెబ్బకు దెబ్బ తీశాం : ఇరాన్
మిత్రపక్షాలతో కలిసి...
కృష్ణపట్నం, హైదరాబాద్ మధ్య మల్టీ ప్రాడక్ట్ పైప్లైన్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ ఒకటో తేదీన పాలమూరులో, ఇందూరులో పర్యటిస్తారని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...
రూ.13,545 కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : నాకు బిఆర్ఎస్ నేతల సర్టిఫికేట్ అవసరం లేదు అని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు....
ఢిల్లీ పేదలకు ‘జి20’ పరదాలు
ఢిల్లీ విమానాశ్రయం నుంచి విదేశీ ప్రతినిధులు సభా స్థలం ప్రగతి మైదాన్ చేరుకొనే దారిలో వచ్చే ప్రధాన కేంద్రాలలో కొత్తగా ఫౌంటైన్లను, కళాత్మక కట్టడాలను నిర్మించారు. అలాగే మరో వైపు పేదల ఇళ్లు,...
జి 20 సదస్సు ప్రభావం.. 160 దేశీయ విమాన సర్వీసులు రద్దు ?
న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే దాదాపు 160 దేశీయ విమాన సర్వీస్లు రద్దు కానున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్టు లిమిటెడ్ ప్రతినిధి వెల్లడించారు. ఢిల్లీ నుంచి బయల్దేరే 80 విమానాలు, వచ్చే...
పట్టణ పేదలకు ఉపాధి తరహా పథకం
హైదరాబాద్ : గ్రామీణ ఉపాధి హామీ తరహాలో పట్టణ పేదలకూ ఓ పథకం ఉండాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ...
‘మహా’తీర్పు.. దేశంలో మార్పు
నాయకులు కాదు.. ప్రజలు గెలవడం మొదలైతే అన్ని సమస్యలకు పరిష్కారం
ఇక్కడి ప్రభుత్వాలు బాగా పనిచేస్తే మహారాష్ట్ర బడ్జెట్ రూ.10లక్షల కోట్లకు పెరిగేది
దేశంలో దళితులు, ఆదివాసీల ఉద్ధరణ జరగాల్సిందే
తెలంగాణ లెక్కజేస్తే మరాఠా నేతలకు దివాలా.....
ఈ నెల 30 వరకు ‘గో ఫస్ట్’ విమాన సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ: బడ్జెట్ ఎయిర్లైన్స్ ‘గో ఫస్ట్ ’ఈ నెల 30 దాకా తన మొత్తం విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది.ఇంతకు ముందు ఈ సంస్థ ఈ నెల 28 వరకు...
భారత్లో విమానయాన సంస్థలు ఎందుకు దెబ్బతింటున్నాయి?
న్యూఢిల్లీ: భారత గగనతలంలో ఈ వారం గో ఎయిర్లైన్స్ ఇండియా బలిపశువు అయింది. ఇది విఫలం చెందిన హైప్రొఫైల్ క్యారియర్ కాదు అలాగని చివరిదీ కాదు. అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి విమానయానం కోసం...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
ఈసారైనా పట్టణం కట్టండి
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం రానున్న బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు....
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....
ఏడు రోజులలో ఇంటికి నూతన అందం
రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి కాలంలోనే గడిచిపోవడమే కాదు నూతన హైబ్రిడ్ పని సంస్కృతి వేళ మన ఇంటిని మరింత ఆహ్లాదంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకతను తీసుకువచ్చింది. ఓ ఇల్లును అందమైన గృహంగా మార్చడానికి...
పల్లె దవాఖానాలు
బస్తీ దవాఖానాల తరహాలో త్వరలో పల్లె దవాఖానాలు
అన్ని ఏర్పాట్లు జరిగాయి, కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతాయి
ఆసుపత్రుల ఆధునికీకరణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం
ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెంచుతున్నాం
27వేల ఆక్సిజన్ బెడ్లతో పాటు...