Home Search
టిఆర్ఎస్ సర్కార్ - search results
If you're not happy with the results, please do another search
కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభాశీస్సులు
హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం జరిగే పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరి పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు శుభాశీస్సులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టిఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక పోలీస్ ఉద్యోగాల...
సభా ప్రాంగణానికి చేరుకున్న సిఎం కెసిఆర్
హాలియా: నల్లగొండ జిల్లాలోని హాలియా బహిరంగ సభ ప్రాంగణానికి సిఎం కెసిఆర్ చేరుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ నిర్వహించే ఈ సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. సభకు హాజరైన అశేష ప్రజానీకానికి కెసిఆర్ అభివాదం...
ఐదేండ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు
సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరు పెంచింది. మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు దడపుట్టిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టిఆర్ఎస్ గెలుపు...
మునుగోడు ఎన్నికల్లో మూడో స్థానానికి బిజెపి పరిమితం
కెసిఆర్ సర్కార్ పై నమ్మకం ఉంది కాబట్టే వామపక్షాలు కలిసి వస్తున్నాయి
ప్రజల్లో కెసిఆర్ గారి పట్ల, టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల విపరీతమైన ప్రేమ ఉంది
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోటా జరిగిన అభివృద్ధి...
కాంగ్రెస్ కు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లే
టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా సంస్థాన్ నారాయణపురంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి గంగుల
కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన బిజెపి అభ్యర్థి మనకెందుకు
మంత్రి గంగుల కమలాకర్ ప్రచారంతో టిఆర్ఎస్కే ఓటేస్తామంటున్న సంస్థాన్ నారాయణ పురం...
తెలంగాణలో మంటలు రగిల్చేందుకు ఉప ఎన్నిక
నల్గొండ: పచ్చని పంటపొలాలతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మంటలు రాజేసేందుకే భారతీయ జనతా పార్టీ(బిజెపి)మునుగోడుకు ఉప ఎన్నికలు తెచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న...
సిఎం కెసిఆర్కి కృతజ్ఞతలు: బాల్కసుమన్
హైదరాబాద్: సింగరేణి కార్మికుల పక్షాన ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. టిఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ లో బాల్కాసుమన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ...
బిజెపి పాలిత రాష్ట్రాల్లో రూ.2016 పెన్షన్లు ఇస్తున్నారా?: హరీష్ రావు
హైదరాబాద్: దేశాన్ని పాలిస్తున్న బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలలో ఎక్కడైనా రెండు వేల రూపాయల పెన్షన్లు ఇస్తున్నారా? అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అడిగారు. కూకట్ పల్లి...
వరద సమయంలో ప్రతిపక్షాల బురద రాజకీయాలు
హైదరాబాద్: వరదలు వస్తే ప్రజలను ఆదుకోవడం తెలియదు గాని బురద రాజకీయం చేస్తారని మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ దిశ నిర్దేశం...
సిఎం కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సిఎం కెసిఆర్ 68వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన...
‘మోడీది సిగ్గులేని ప్రభుత్వం.. నడ్డాను ఎర్రగడ్డకు పంపాలి’: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా చాలా చిల్లరగా మాట్లాడారని, నడ్డాను ఎర్రగడకు పంపించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు....
కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు
సిద్దిపేట: కాంగ్రెస్, బిజెపిలకు పరాయి నాయకులు, కిరాయి కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు....
డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సకల సౌకర్యాలతో నిర్మించిన డబల్ బెడ్రూం ఇళ్లను ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జియాగూడలోని అంబేద్కర్ నగర్ లో సోమవారం ప్రారంభించారు. మంత్రి కెటిఆర్ కు బోనాలతో...
దుబ్బాకలో పర్యటించిన మంత్రి హరీశ్
సిద్ధిపేట: దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మంత్రి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ... ''దేశంలో ఎక్కడాలేని విధంగా బీడీ కార్మికులకు భృతి...
వ్యవసాయ బిల్లుకు పూర్తిగా వ్యతిరేకం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై సిఎం కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టిఆర్ఎస్ ఎంపిలను ఆదేశించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ...
‘పోతిరెడ్డిపాడు’ పాపం కేంద్ర ప్రభుత్వానిదే
బీజీపీ, కాంగ్రెస్ పోరాటం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం పైన
- అనిల్ కూర్మాచలం, ఎన్నారై టి.ఆర్.యస్
లండన్: పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా కృష్ణా నీళ్లు దోచుకెళ్లాలని చూస్తున్న ఏపీ సర్కార్ తీరును ఎన్నారై టి.ఆర్.ఎస్ వ్యవస్థాపక...
డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించిన స్పీకర్ పోచారం
వనపర్తి: జిల్లాలోని ఖిల్లా ఘనపూర్ మండలం ఈర్ల తండాలో తెలంగాణ సర్కార్ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రారంభించారు. స్పీకర్ పోచారం,...