Home Search
టిడిపి ఎంపిలు - search results
If you're not happy with the results, please do another search
17సార్లు ఎన్నికలు.. 9 మంది ఎంపిలు
హ్యాట్రిక్ వీరులు ముగ్గురే
మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా ముగ్గురే మూడుసార్లు (హ్యాట్రిక్) విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటిదాకా 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పటిదాకా 9...
కాంగ్రెస్లో చేరనున్న టిటిడిపి సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ !?
ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చలు
మనతెలంగాణ/హైదరాబాద్: టిటిడిపి సీనియర్ నాయకులు దేవేందర్ గౌడ్ త్వరలో కాంగ్రెస్లో పార్టీలో చేరనున్నారు. శుక్రవారం దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి...
ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద టిడిపి ఎంపిల మౌనదీక్ష
దేశరాజధానిలో కొనసాగుతున్న నిరసనలు
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును తప్పుడు కేసులతో జైలుకు పంపడాన్ని నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో టిడిపి నేతల...
ఎపిలో టిడిపి,వైసిపిలకు ప్రత్యామ్నాయం బిఆర్ఎస్సే
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్లో వైసిపి,టిడిపిలకు బిఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయమని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు ఆంధ్ర ప్రజలను...
వైసిపి ఎంపిలు రాజీనామా చేయాల్సిందే: బాబు
అమరావతి: వైఎస్ఆర్సిపి అవకాశవాద రాజకీయాలు చేస్తోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వైసిపి ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. 25 మంది ఎంపిలను ఇస్తే కేంద్రం మెడలు వంచి...
ఎవరికి నష్టం, ఎవరికి లాభం?
మొత్తానికి త్వరలో జరగనున్న లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకుగాను బిజెపి తో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరింది. ఇప్పటికే బిజెపి ప్రధాన పక్ష్యంగా ఉన్న ఎన్డిఎ కూటమిలోని జనసేన పార్టీతో టిడిపి...
చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటు..
ఇప్పుడు మారుస్తామంటే కుదరదు: ఢిల్లీలో టిడిపి ఎంపిలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఢిల్లీలో వారు మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కు మాత్రమే...
ఇందూరులో అతిథులకే అందలం
విలక్షణ తీర్పునకు ఆద్యులు ఇక్కడి ఓటర్లు
17సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే 11సార్లు స్థానికేతరులకే పట్టం, అందుబాటులో ఉండని అతిధి ఎంపిలు
1952 నుంచి మొదలైన సార్వత్రిక ఎన్నిక ప్రస్థ్థానంలో నిజామాబాద్ లోక్సభ...
మోడీ… భయాలు!
స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడంలోని ఔచిత్యమును అటుంచితే ఎన్నికల సమయంలో తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్న బిజెపిని...
పార్టీ ఓడిపోతే వీడిపోవడమేనా?
తెలంగాణలో కాంగ్రెస్కు రాబోయే లోక్సభ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవి. వ్యక్తిగతంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద ఛాలెంజిగా కూడా భావించాలి. కాంగ్రెస్ పార్టీలో ఆయన నిశ్చింతకి, సుస్థిరతకు ఇవి ఎంతో కీలకం....
కెసిఆర్ @ 70
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా అధినేత జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
తెలంగాణ భవన్లో 70 కిలోల భారీ కేక్ కట్ చేసిన కెటిఆర్
ఆటోడ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ...
8 మంది ఎంపిలకు ఆశ్చర్యకరమైన అనుభవం..
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యులు ఎనిమిది మందికి శుక్రవారం చాలా ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. అప్పుడు మధ్యాహ్న భోజన సమయం అవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీతో కలసి భోజనం కోసం వారికి ఆహ్వానం...
జిల్లాలను టచ్ చేస్తే… ప్రతిఘటన…
జిల్లాల సంఖ్యను తగ్గించేందుకే కమిషన్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్లు కూడా కెసిఆర్ సిఎం కానందుకు బాధపడుతున్నారు
పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోంది ఈ మూడు ముక్కలాటలో బిఆర్ఎస్కే
పరిస్థితులు...
ఢిల్లీకి చేరిన దొంగ ఓట్ల పంచాయతీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ దొంగ ఓట్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. కేంద్రం ఎన్నికల కమిషన్ కి వైసిపి, టిడిపి పరస్పరం ఫిర్యాదులు చేశాయి. వైసిపి ఎంపిలు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఎపిలో...
పరాకాష్ఠకు కాంగ్రెస్ పరాజయాలు
తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు 28 రాజకీయ పక్షాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి...
దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు ఐఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు రుణమాఫీ నెల రోజుల్లో పూర్తి చేస్తామని, రాష్ట్రంలో మళ్లీ అధికారం తమదేనని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయని...
24 గంటల విద్యుత్ ఇచ్చే గ్రామాల్లో ఓట్లు అడగం: రేవంత్రెడ్డి
హైదరాబాద్: తెలంగాణకు విద్యుత్ చాలా ముఖ్యమని ఆ విషయం కాంగ్రెస్కు తెలుసని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. అప్పటి టిడిపి ప్రభుత్వం 25,000 మంది మీద విద్యుత్ కేసులు పెట్టిందని ఆయన గుర్తు...
మొదటిసారి మోడీలో కలవరపాటు
‘భయపడేవాడు కాదు ఈ మోడీ’ అంటూ చత్తీస్గఢ్లో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఒక విధంగా కర్ణాటక ఎన్నికలు జరిగే వరకు ఆయన చెప్పింది నిజమే....
కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం
మన తెలంగాణ/హైదరాబాద్/నాగర్కర్నూల్ ప్రతినిధి: కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యమని కొత్త రాగం పట్టి...కొత్త వేషాలతో వచ్చి మోసం చేయడానికి మీ ముం దుకు వస్తున్నారని మోసపోతే గోసపడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు....
ఎంఎల్ఎ సాయన్న కన్నుమూత
మన తెలంగాణ/కంటోన్మెంట్: కంటోన్మెంట్ ఎంఎల్ఎ సాయన్న (72) గత కొంతకాలంగా షుగర్, బిపి, గుండె, మూ త్రపిండాల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో...