Home Search
టీమ్ఇండియా - search results
If you're not happy with the results, please do another search
మరో ధోనీ దొరికాడు.. జురెల్పై గావస్కర్ ప్రశంసలు
జురెల్పై గావస్కర్ ప్రశంసలు
నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో అద్భుతమైన ఆటతీరుతో భారత్ను ఆదుకున్న యువ బ్యాటర్ ధ్రువ్ జురెల్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టెయిలెండర్ల సాయం తో ఇంగడ్పై ఒంటరి పోరాటం చేశాడు....
నిరాశ పరిచిన కుర్రాళ్లు
బెనోని : వరుస విజయాలతో దూసుకొచ్చిన యువ భారత్ చెత్త బ్యాటింగ్తో తుది మెట్టుపై బోల్తా కొట్టింది. ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి మరోసారి అండర్19 వరల్డ్ చేజార్చుకుంది. బౌలింగ్లలో రాణించినా బ్యాటర్లు...
అర్షదీప్ అదరహో.. భారత్ జయహో!
చెలరేగిన బౌలర్లు..
116 పరుగలకే దక్షిణాఫ్రికా చిత్తు
తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
జోహన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. దివారం స్టేడియంలో వాండరర్స్ సఫారీలతో జరిగిన తొలి వన్డేలో...
పాక్లో ఛాంపియన్ ట్రోఫీ కష్టమే!
దుబాయ్ : పాకిస్థాన్కు ఐసిసి మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వరల్డ్ కప్లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాక్కు మరోసారీ మొడీ చేయి చూపింది. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్లో...
టీమిండియా ప్రధాన కోచ్గా లక్ష్మణ్!
విశాఖపట్నం: మెగా టోర్నీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమితో జట్టు ప్రధాన కోచ్ పదవిలో రాహుల్ ద్రవిడ్ కొనపాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో రెండేళ్ల ఒప్పందం ముగియనుండటంతో ద్రవిడ్ పదవి...
ఆసియా క్రీడలు 2023: జపాన్ను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించిన భారత్
భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో తమ కమాండింగ్ ప్రదర్శనను కొనసాగించింది. ఫైవ్ స్టార్ ప్రదర్శనతో ప్రచారాన్ని ముగించింది. ముందు నుండి అగ్రగామిగా ఉన్న హర్మన్ప్రీత్, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ డ్రాగ్...
భారత్కు స్వర్ణాలు..
హాంగ్జౌ : ఆసియా గేమ్స్లో భారత్కు పతకాల పరంపర కొనసాగుతోంది. రెండో రోజు అయిన సోమవారం భారత్ ఖాతాలో రెండు స్వర్ణ, నాలుగు కాంస్య పతకాలు వచ్చి చేరాయి. పురుషుల 10 మీటర్ల...
ఇషాన్ కిషాన్ కు కౌంటరిచ్చిన విరాట్..
హైదరాబాద్: ఆసియా కప్ 2023 టైటిల్ను భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో టీమిండియా ఏక పక్షంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్కా షాన్ పేసర్ మహ్మద్...
భారత్-పాక్ మ్యాచ్ రిజర్వ్
కొలొంబో: భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా సోమవానికి వాయిదా పడింది. దీంతో మిగతా మ్యాచ్ను రిజర్వ్ డే నాడు నిర్వహించనున్నారు. ఆదివారం మ్యాచ్ ఎక్కడి వరకు జరిగిందో...
భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేకు వరణుడి అడ్డంకి
హామిల్టన్: టీమిండియాకు న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేను వరణుడు అడ్డుకున్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హామిల్టన్ వేదికగా రెండో వన్డేలో టాస్ ఓడిన టీమ్ఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్,...
‘నిష్క్రియా’ ఆయోగ్
నేటి నీతి ఆయోగ్ సమావేశాల బహిష్కరణ
ముఖ్యమంత్రి కెసిఆర్ సంచలన ప్రకటన..
బాధాతప్త హృదయంతోనే ఈ నిర్ణయమని వివరణ
నీతి సిఫార్సులకు కేంద్రమే విలువ ఇవ్వడం లేదు భగీరథ, కాకతీయ పథకాలకు
రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెబితే.....
విండీస్ తో తొలి వన్డే: బౌలింగ్ ఎంచుకున్న భారత్..
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య కాసేపట్లో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమ్ఇండియా నయా కెప్టెన్ రోహిత్ శర్మ...
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్… రెండో స్థానంలో జడేజా
దుబాయ్: ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా ఆల్రౌండర్ స్టార్ రవీంద్ర జడేజా(386 రేటింగ్ పాయింట్లు) సెకండ్ ర్యాంకు లో కొనసాగుతున్నాడు. జడ్డూ రెండో స్థానంలో నిలబెట్టుకోవడంతో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్స్టోక్స్(385 పాయింట్లు) మూడో...
మళ్లీ అగ్రస్థానానికి భారత్..
ముంబైై: ఐసిసి టెస్టు టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఐసిసి తాజాగా ప్రకటించిన వార్షిక టెస్టు ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా నంబర్వన్ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఉన్న న్యూజిలాండ్ జట్టును...
మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఇంట్లో విషాదం..
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులతోపాటు సెలబ్రెటీ కుంటుంబాలల్లోనూ తీవ్ర విషాదం నింపుతోంది. తాజాగా, టీమ్ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ ఇంట్లోనూ కరోనా విషాదం నింపింది. ఇటీవల కరోనా బారిన పడిన...
ఇంగ్లాండ్ లక్ష్యం 186
అహ్మదాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్లో భారత నిర్ణీత ఓవర్లలో (20) 185 పరుగులు చేసింది. ఆరంభంలో సూర్య కుమార్ యాదవ్(57: 31 బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు), ఆఖర్లో శ్రేయస్ అయ్యర్(37:...
కరోనాపై పోరుకు రోహిత్ శర్మ భారీ విరాళం
ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి దేశవ్యాప్తంగా తమ వంతు సహాయంగా సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రేవేటు ఉద్యోగ సంస్థలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ...
కరోనా బాధితులకు కోహ్లీ, అనుష్క దంపతుల సాయం
న్యూఢిల్లీ: కరోనా వైరస్(కోవిడ-19)పై దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో ఎంతో మంది సినీ, వ్యాపార, క్రీడా, ప్రజాప్రతినిధులు తమ వంతు సహాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు అందించడానికి ముందుకువస్తున్నారు. తాజాగా టీమ్ఇండియా కెప్టెన్...