Home Search
టూరిస్టులు - search results
If you're not happy with the results, please do another search
అమిత్ షా, మల్లిఖార్జున్ ఖర్గేలు రాజకీయ టూరిస్టులు: హరీశ్ రావు
హైదరాబాద్: ఎమ్మార్పిఎస్ రాష్ట్ర నేత యాతాకుల భాస్కర్ బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్ లో గురువారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సమక్షంలో యాతాకుల భాస్కర్...
సికిందరాబాద్లో అగ్ని ప్రమాదం.. లాడ్జీలో చిక్కుకున్న టూరిస్టులు
మనతెలంగాణ/హైదరాబాద్: సికింద్రాబాద్లో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈక్రమంలో ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో మంటలు చెలరేగడంతో పై అంతస్తులో ఉన్న లాడ్జిలో టూరిస్టులు చిక్కుకున్నారు. ఈ షోరూంలో బైకుల బ్యాటరీలు పెద్ద...
పాక్లో భారీ వర్షాలు.. 37 మంది మృతి
పెషావర్ : పాకిస్థాన్లో గత 48 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రమాదాలు సంభవించి దాదాపు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చోట్ల ఇళ్లు కూలాయి. కొండచరియలు విరిగిపడి దారులు...
పాక్లో భారీ వర్షాలకు 37 మంది మృతి
పెషావర్ : పాకిస్థాన్లో గత 48 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అనేక ప్రమాదాలు సంభవించి దాదాపు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చోట్ల ఇళ్లు కూలాయి. కొండచరియలు విరిగిపడి దారులు...
ప్రజా భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యం
‘చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం’లో కొండా సురేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ కృషికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి...
కునో నేషనల్ పార్క్ లోకి నాలుగో చీతా విడుదల
షియోపూర్ ( ఎంపి ) : గత ఏడాది సెప్టెంబర్లో నమీబియా నుంచి తీసుకువచ్చిన మగ చీతాను బోను లోంచి కునో నేషనల్ పార్కు నయాగావ్ అడవి లోకి ఈనెల 20న ప్రవేశ...
88+ టార్గెట్
రాష్ట్రంలో సైలెంట్ ఓటింగ్ తమకే అనుకూలంగా ఉందని, గత ఎన్నికల్లో తమకు 88 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో గతంలో కంటే ఒక్క సీటు ఎక్కువే గెలుస్తామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్...
తెలంగాణలో గెలిచి నిలిచేది బిఆర్ఎస్ మాత్రమే !
ప్రచార సరళి నిరూపించింది
ట్విట్టర్లో మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో గెలిచి నిలిచేది బిఆర్ఎస్ మాత్రమేనని ప్రచార సరళి నిరూపించిందని బిఆర్ఎస్ అగ్రనాయకులు, మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ది బలుపు కాదు వాపేనని...
శ్రీలంక ఆరాటం!
మన పొరుగునే గల ద్వీప దేశం శ్రీలంక వున్నట్టుండి ఏడు దేశాల విహార యాత్రికులకు ఉచిత వీసాలు ఇవ్వాలని తీసుకొన్న నిర్ణయం అది ఎదుర్కొంటున్న ప్రత్యేక ఆర్థిక పరిస్థితుల్లో సమంజసమైనదే. చిరకాలంగా తాను...
బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం: మంత్రి హరీశ్రావు
కెసిఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష
కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేస్తూ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,రాష్ట్ర...
“క్రూయిజ్ బోటింగ్”కు బ్రేక్ …!
శ్రీశైలం నుండి సోమశిలకు, నాగార్జున సాగర్కు లాంచీలు వేద్దామనకున్న టిఎస్ టిడిసి
కృష్ణానదిలో 590 క్యూబిక్ మీటర్ల నీళ్లు ఉంటేనే పడవ ప్రయాణాలు
వర్షాలు లేక ప్రస్తుతం 530 కెఎం కే పరిమితం
మన తెలంగాణ...
అటవీ అందాలు చూడటానికి సఫారీ ప్రారంభం
మన్ననూర్: నల్లమల అటవి ప్రాంతంలో అటవి అందాలను చూడడానికి ఏర్పాటు చేసిన సఫారీ వాహనాలు అక్టోబర్ 1వ తేది నుంచి ప్రారంభించడం జరుగుతుందని మన్ననూర్ ఫారెస్ట్ రేంజర్ అధికారి ఈశ్వర్ శనివారం తెలిపారు....
శవాల దిబ్బ
2 వేలకు చేరిన మొరాకో భూకంప మృతులు
వీధుల్లో గడుపుతున్న భూకంప బాధితులు
1400 మందికి తీవ్రగాయాలు
దేశాన్ని వీడి వెళ్తున్న టూరిస్టులు
విమానాశ్రయాలు కిటకిట
మారకేష్ : మొరాకోలో శుక్రవారం రాత్రి వచ్చిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య...
మొరాకో నేలమట్టం
మర్రాకేశ్(మొరాకో): ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన ఘోర భూకంపంలో మృతుల సంఖ్య 1037కు చేరింది. భూకంపం ధాటికి మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 1200 మంది తీవ్రంగా గాయపడ్డారని మొరాకో...
ఈఫిల్ టవర్స్పై అమెరికా మందుబాబులు
పారిస్ : కునుకు అందులోనూ చుక్కపడ్డ తరువాత పట్టే కునుకు మత్తుగానే ఉంటుందేమో. బాగా మద్యం తాగిన ఇద్దరు అమెరికా టూరిస్టులు పారిస్లోని ఈఫిల్ టవర్ప్ రాత్రంతా నిద్రపొయ్యారు. అమెరికా నుంచి ఇక్కడికి...
ఫ్లోరిడా తీరానికి ఇవాలియా తుపాన్ ముప్పు
సెడార్ కీ : అమెరికాలోని ఫ్లోరిడా పశ్చిమ తీరానికి హరికేన్ ఇడాలియా ముప్పు తలెత్తింది. తుపాన్గా మారింది. ఇది తీవ్రస్థాయిదని పేర్కొంటూ కేటగిరి 3 తుపాన్ హెచ్చరికలు వెలువరించారు. తక్కువ జనసమ్మర్థపు బిగ్బెండ్...
లాంచీలో విహరిద్దాం.. అందాలు తిలకిద్దాం..
శ్రీశైలం నుండి సోమశిల..నాగార్జున సాగర్కు
రెండు మార్గాల్లో పడవ ప్రయాణానికి టిఎస్ టిడిసి ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్ : భారీ వర్షాలతో రాష్టంలోని జలాశయాలు కళకళ లాడుతున్నాయి. శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరుస...
లాంఛీలో విహరిద్దాం.. అందాలు తిలకిద్దాం..
హైదరాబాద్ : భారీ వర్షాలతో రాష్టంలోని జలాశయాలు కళకళ లాడుతున్నాయి. శ్రీశైలంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరుస వర్షాలతో వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ తదితర జలాశయాలను చూసేందుకు పర్యాటకులు...
కృత్రిమ ఆహార సంక్షోభం!
500 రోజులు పూర్తి చేసుకొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరుకొంటున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పర్యవసానంగా ప్రపంచంలో ఆహార సంక్షోభం...
భారీ వర్షాలు: ఉత్తర భారతంలో వంద మందికిపైగా మృతి
ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు వంద మందికి పైగా మృతి చెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ లోనే 80 మంది వరకు చనిపోయారు....