Home Search
ట్రాయ్ - search results
If you're not happy with the results, please do another search
ట్రాన్స్ట్రాయ్ స్కామ్ రాయపాటి, శ్రీధర్ బ్యాంక్ లాకర్లు తెరిచిన ఈడి
కిలోల కొద్ది బంగారం స్వాధీనం
మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు సారథ్యంలోని ట్రాన్స్ట్రాయ్ కంపెనీ సిబ్బంది ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులకు దిగారు. ఈ సందర్భంగా...
మహిళను కాల్చిచంపిన పోలీస్లు
హూస్టన్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ లోని హూస్టన్లో మెగా చర్చిలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓ మహిళ తుపాకీతో కాల్పులకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన...
అమెరికాలో భారతీయ మోటెల్ యజమాని కాల్చివేత
వాషింగ్టన్: అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం న్యూపోర్టు సిటీలో భారతీయ సంతతికి చెందిన మోటెల్ యజయానిని ఓ ఆగంతకుడు కాల్చి చంపాడు. అనంతరం అతను కూడా కాల్చుకుని చనిపోయాడని పోలీసులు చెప్పారు. ఈ...
90 రోజుల తర్వాతే మరొకరికి ఫోన్ నంబర్ కేటాయింపు
హైదరాబాద్: గోప్యతను దృష్టిలో ఉంచుకుని, ఫోన్ నంబర్ల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ పేర్కొంది. డియాక్టివేట్ అయిన నంబర్లు, రద్దయిన నంబర్ల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో దాఖలైన...
ఎఐ విప్లవం.. సవాళ్లెన్నో..
నియంత్రణ చర్యల దిశగా యూరోపియన్ యూనియన్ తొలి అడుగు
2023 చివరి నాటికి అమెరికాలో నిబంధనలు
భారత్, చైనా దేశాలదీ ఇదే బాట
ఫుల్టైమ్ ఉద్యోగులకు ఎఐతో ముప్పు: గ్లోబల్ ఏజెన్సీలు
న్యూఢిల్లీ : ఐటి రంగంలో...
ఫోన్కాల్స్ ద్వారా వ్యాపార వృద్ధి!
ఏదో బిజీ పనిలో ఉండ గా మొబైల్ మోగుతుంది. చూస్తే ఏదో నంబర్ నుంచి కాల్. ఎత్తితే మీకు కారు లోన్ కావా లా.. లేదా మీ కారుపై లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అని...
ప్రపంచంలో మొబైల్ కస్టమర్లలో భారత్ టాప్
జూన్ త్రైమాసికంలో కొత్తగా చేరిన 70 లక్షల మంది
రెండు, మూడు స్థానాల్లో చైనా, అమెరికా: ఎరిక్సన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : చౌకైన ఇంటర్నెట్ ఇచ్చేందుకు టెలికాం మార్కెట్లో గట్టి పోటీ నెలకొనడం...
ప్రపంచంలో మొబైల్ కస్టమర్లలో భారత్ టాప్
జూన్ త్రైమాసికంలో కొత్తగా చేరిన 70 లక్షల మంది
రెండు, మూడు స్థానాల్లో చైనా, అమెరికా
ఎరిక్సన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : చౌకైన ఇంటర్నెట్ ఇచ్చేందుకు టెలికాం మార్కెట్లో గట్టి పోటీ నెలకొనడం వల్ల...
తెలుగు రాష్ట్రాల్లో ఇడి సోదాల కలకలం
హైద్రాబాద్, గుంటూరులలో సోదాలు
ట్రాన్స్స్ట్రాయ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోదాలు కలకలం రేపుతున్నాయి. ట్రాన్స్స్ట్రాయ్ సంస్థకు చెందిన కార్యాలయాలు, ఆ సంస్థకు చెందిన...
నూతన సాంకేతికతతో మరిన్ని సవాళ్లు తథ్యం
గీతం అధ్యాపకులతో ట్రాయ్ చైర్మన్ డాక్టర్ పిడి వాఘేలా
హైదరాబాద్ : ప్రపంచంలో అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతికత వల్ల మనం మరిన్ని సవాళ్లను ఎదుర్కోక తప్పదని, అది కొత్త ఉత్పత్తులతో రావడమే గాక...
తెలంగాణ పోలీసుశాఖలో మరో మైలు రాయి
సిటిబ్యూరోః సైబర్ నేరస్థుల చేతుల్లో అమాయకులు కోట్లాది రూపాయలు కోల్పోతుండడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిని అడ్డుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. సైబర్ నేరాలపై విస్కృతంగా అవగాహన కల్పించడమే కాకుండా, సైబర్నేరాలను అడ్డుకునేందుకు ప్రత్యేక...
స్పామ్ కాల్స్, మెసేజ్లకు చెక్
న్యూఢిల్లీ : ఇకపై మొబైల్ వినియోగదారులకు అనవసర కాల్-, మెసేజ్లు రావు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్ ) ఎట్టకేలకు నకిలీ కాల్స్, ప్రమోషనల్ కాల్స్, మెసేజ్లకు సంబంధించి నిబంధనల్లో మార్పు చేసింది....
టీ‘వీక్షణం’ మరింత ఖరీదు
మన తెలంగాణ/హైదరాబాద్ : టివి చూసే ప్రేక్షకులకు కేంద్రం పిడుగులాంటి వార్తను మోసుకొచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి 40 శాతం చార్జీలను పెంచాలని ఎంఎస్ఓలను ట్రాయ్ ఆదేశించింది. ఇది దేశవ్యాప్తంగా అమలు కానుండడంతో...
సాగునీటి నిర్వహణ, మరమ్మతు పనులను జిఎస్టి నుంచి మినహాయించాలి
మన హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే సాగునీటి నిర్వహణ, మరమ్మతుల పనులను జిఎస్టి నుంచి మినహాయించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ కోరారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 48వ జీఎస్టీ...
పది నెలల్లో కొత్త టెలికం పాలసీ బిల్లు
ఒటిటి యాప్లకు లైసెన్సులు తప్పనిసరి
న్యూఢిల్లీ : దేశంలో నూతన టెలికం విధానం అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త టెలికం బిల్లును 610 నెలల్లో ప్రవేశపెడుతామని, అయితే అన్ని అంశాలను...
ఆస్కార్ ఉత్తమ నటుడు విల్స్మిత్
ఉత్తమ నటిగా జెస్సికా చాస్టెయిన్, ఉత్తమ దర్శకుడిగా
జేన్ కాంపెయిన్కు అవార్డులు, ఉత్తమ చిత్రంగా ‘కోడా’
సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో ఘనంగా...
ఆర్థిక నేరాల్లో హైదరాబాద్కు మూడో స్థానం
ఏడేళ్లలో రూ.13,000 కోట్లు కోట్టేసిన కేటుగాళ్లు
లోన్ యాప్ల ద్వారా రూ.2కోట్లు
మనతెలంగాణ, సిటిబ్యూరో: హైదరాబాద్ ఆర్థిక నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. దేశంలోని నగరాల్లో జరుగుతున్న ఆర్థిక నేరాల్లో హైదరాబాద్కు మూడో స్థానం దక్కింది. ఏడేళ్లలో...
ఇంటింటికీ నెట్
టి ఫైబర్ ద్వారా 83.5లక్షల ఇళ్లకు హైస్పీడ్ బ్రాడ్బాండ్
ఏప్రిల్ మాసాంతానికి తొలిదశ
పనులు పూర్తి 2017లో
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం
మండలంలో మొదలైన పైలట్
ప్రాజెక్టు 33 జిల్లాలు.. 585
మండలాలు,...
2022 ఏప్రిల్లో 5జి స్పెక్ట్రమ్ వేలం
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది (2022) ఏప్రిల్ మే నెలల్లో 5జి టెలికామ్ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశీయ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) 5జి వేలం...
2022 ఏప్రిల్-మేలో 5జి స్పెక్ట్రమ్ వేలం : వైష్ణవ్
న్యూఢిల్లీ: చాలా కాలంగా ఎదురుచూస్తున్న 5జి స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఏడాది ఏప్రిల్-మే మధ్య ఉండొచ్చని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ గురువారం తెలిపారు. ఆయన టైమ్ నౌ సదస్సు 2021లో ప్రసంగిస్తూ...